ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు.విజయవాడ ఎంపీగా మూడోసారి పార్లమెంట్లో అడుగుపెడతా.
విజయవాడ ప్రాంతం కోసం.ఇక్కడి ప్రజల కోసం మళ్లీ ఎంపీ అవుతా.
విజయవాడ పశ్చిమ టీడీపీ అభ్యర్థి ఎంఎస్ బేగ్ విజయం కోసం అందరూ కృషి చేయాలి.బేగ్ను ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత నాదే.