Janagama : జనగామ జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాస

జనగామ జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది.పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి,( Palakurti MLA Yashaswini Reddy ) జెడ్పీటీసీలకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.

 Janagama : జనగామ జెడ్పీ సర్వసభ్య సమా-TeluguStop.com

రైతుబంధు నగదును రైతుల ఖాతాల్లో ఇంకా వేయలేదంటూ యశస్విని రెడ్డిని జెడ్పీటీసీలు( ZPTCs ) అంతా కలిసి నిలదీశారు.దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి పడితే వారికే కాకుండా చెట్లకు, పుట్లకు కూడా ఇచ్చిందని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ క్రమంలో లెక్కలు సరి చేసి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రైతుబంధు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆమె తెలిపారు.అనంతరం సభా మర్యాద పాటించడం లేదంటూ జెడ్పీటీసీల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube