కరీంనగర్ జిల్లాలో దారుణ హత్య

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో దారుణం జరిగింది.రామకృష్ణకాలనీలో ఇద్దరు మహిళలపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.

 Brutal Murder In Karimnagar District-TeluguStop.com

అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి తల్లీకూతురుపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.ఈ ఘటనలో సులోచన అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.

తల్లి బాలవ్వ తీవ్రగాయాలపాలైంది.గుర్తించిన స్థానికులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube