అమరావతిపై బీజేపీ స్టాండ్ మారదు.. ఎంపీ జీవీఎల్

ఏపీ రాజధాని అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందించారు.రాజధాని అమరావతి విషయంలో బీజేపీ స్టాండ్ మారదని చెప్పారు.

 Bjp's Stand On Amaravati Will Not Change.. Mp Gvl-TeluguStop.com

సచివాలయం ఎక్కడ ఉంటే రాజధాని అక్కడే ఉన్నట్లు అని పేర్కొన్నారు.సీఎం జగన్ విశాఖ వస్తారని ఎన్నోసార్లు చెప్పారని విమర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube