వైసీపీ ప్రభుత్వంపై అశోక్ గజపతిరాజు విమర్శలు

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీదే విజయమని మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు అన్నారు.వైసీపీ ప్రభుత్వ విధానంతో అన్ని వర్గాలు విసుగు చెందాయని తెలిపారు.

 Ashok Gajapathiraju's Criticism Of The Ycp Government-TeluguStop.com

అభివృద్ధి పేరుతో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేస్తున్నారని, ప్రకృతి సంపదను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు.

హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా మార్పు లేదని తెలిపారు.బ్రిటీష్ కాలం నాటి చట్టాన్ని అమలు చేస్తూ భయపెడుతున్నారని మండిపడ్డారు.

ఎక్కడ ఏదీ దొరికితే దాన్ని మింగేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube