మరో రెండు స్థానాలకు సీపీఎం అభ్యర్థుల ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేయనున్న సీపీఎం మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

 Announcement Of Cpm Candidates For Two More Seats-TeluguStop.com

ఈ మేరకు హుజూర్ నగర్ అభ్యర్థిగా మల్లు లక్ష్మీ, నల్గొండ సీపీఎం అభ్యర్థిగా ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి బరిలో దిగనున్నట్లు వెల్లడించింది.

రేపు కోదాడ సీపీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం తెలిపారు.ఇప్పటికే 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామన్న తమ్మినేని మునుగోడు, ఇల్లందులో కూడా పోటీ చేయాలనే ఆలోచన ఉందని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే మునుగోడులో సీపీఐ పోటీ చేస్తే మద్ధతు ఇస్తామని చెప్పారు.అదేవిధంగా ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్నామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube