ఏపీ హైకోర్టులో ఉండవల్లి పిటిషన్ పై విచారణ వాయిదా

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐతో విచారించాలని ఉండవల్లి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Adjournment Of Hearing On Undavalli's Petition In Ap High Court-TeluguStop.com

14 మంది ప్రతివాదులకు ఇంకా నోటీసులు అందలేదని ఉండవల్లి న్యాయవాది తెలిపారు.పేపర్ పబ్లికేషన్ ద్వారా ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నారు.

నోటీసులు ఎలా జారీ చేయాలో తామే ఆదేశాలు ఇస్తామని హైకోర్టు తెలిపింది.అనంతరం తదుపరి విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube