రాజన్న సిరిసిల్ల జిల్లా :జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు( National SC Commission member ) జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు.జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు(నేషనల్ కౌన్సిల్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్) వడ్డేపల్లి రాంచందర్ ( Vaddepalli Ramchander )రామగుండం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి జిల్లా కేంద్రానికి ఉదయం 11గంటలకు చేరుకుంటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ తో ఉదయం 11 గంటలకు ఐ .డి.ఓ.సి.సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.