నేడు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడి పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లా :జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు( National SC Commission member ) జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు.జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు(నేషనల్ కౌన్సిల్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్) వడ్డేపల్లి రాంచందర్ ( Vaddepalli Ramchander )రామగుండం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి జిల్లా కేంద్రానికి ఉదయం 11గంటలకు చేరుకుంటారు.

 Visit Of National Sc Commission Member Today-TeluguStop.com

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ తో ఉదయం 11 గంటలకు ఐ .డి.ఓ.సి.సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube