ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో( Rajanna Sirisilla District ) దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది.

 Crowd Of Devotees At The Famous Saiva Kshetra Vemulawada Rajanna Temple , Sri R-TeluguStop.com

రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.

ముందుగా భక్తులు ధర్మగుండంలో స్థానాలు ఆచరించి స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube