విశాఖలో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటన..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా ఇటీవల ఫిషింగ్ హార్బర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు.

 Pawan Kalyan's Visit To Janasena In Visakha!-TeluguStop.com

అనంతరం బోటు ప్రమాద బాధితులను జనసేనాని పరామర్శించనున్నారు.బాధితులకు ఇప్పటికే ప్రకటించిన పరిహారాన్ని పవన్ కల్యాణ్ ఇవాళ అందించనున్నారు.కాగా సుమారు 49 కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నారు.పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube