పేపర్ లీక్ కేసులో ఏ1 గా బండి సంజయ్.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటకు వచ్చాయి.పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో ఏ1 గా బండి సంజయ్ ను చేర్చారని తెలుస్తోంది.

 Bandi Sanjay As A1 In The Paper Leak Case.. Key Points In The Remand Report-TeluguStop.com

ఈ కేసులో ఏ2గా ప్రశాంత్, ఏ3 గా మహేశ్, ఏ4 గా శివగణేశ్ లను పోలీసులు పేర్కొన్నారు.ఈ క్రమంలోనే బండి సంజయ్ పై ఐపీసీ 120(బి), 420, 447, 505, 4(ఏ), 6 ఆర్/డబ్ల్యూ, ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్, 66 -డీ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube