పేపర్ లీక్ కేసులో ఏ1 గా బండి సంజయ్.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటకు వచ్చాయి.

పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో ఏ1 గా బండి సంజయ్ ను చేర్చారని తెలుస్తోంది.

ఈ కేసులో ఏ2గా ప్రశాంత్, ఏ3 గా మహేశ్, ఏ4 గా శివగణేశ్ లను పోలీసులు పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే బండి సంజయ్ పై ఐపీసీ 120(బి), 420, 447, 505, 4(ఏ), 6 ఆర్/డబ్ల్యూ, ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్, 66 -డీ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారని సమాచారం.

నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా