అభయాంజనేయస్వామికి పట్టాభి రామ్ పూజలు

ఘన స్వాగతం పలికిన సాయి కల్యాణి, గోపాలకృష్ణ, టీడీపీ నేతలు హనుమాన్ జంక్షన్, అక్టోబరు 23: బెయిల్ పొందిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ హనుమాన్ జంక్షన్​లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.

 Pattabhi Ram Worships Abhayanjaneyaswamy , Pattabhi Ram , Sai Kalyani, Gopalakr-TeluguStop.com

★ రాజమహేంద్రవరం నుంచి వెళ్తూ హనుమాన్ జంక్షన్ లో తొలుత తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కల్యాణి, మచిలీపట్నం పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆళ్ల గోపాలకృష్ణ, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

★ అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

★ స్వాగతం పలికిన వారిలో బాపులపాడు మండల టీడీపీ అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, బాపులపాడు టౌన్ ప్రెసిడెంట్ అట్లూరి శ్రీనివాసరావు, తెలుగు మహిళ ఏలూరు పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు వడ్డీ వేసవి, టీడీపీ నాయకులు సురపనేని రంగారావు, దేవినేని అవినాష్.

తదితరులు ఉన్నారు.

★ పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు నియజకవర్గం, అప్పనవీడు, ఈపురు గ్రామాలు నుంచి టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube