కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైయస్సార్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక పాత బస్టాండులో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య పాల్గొని వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 Ysr Jayanti Celebrated By Congress Party Leaders, Ysr Jayanti , Congress Party L-TeluguStop.com

ఈ కార్యక్రమంలో నాయకులు పందిర్ల లింగం గౌడ్, వంగ గిరిధర్ రెడ్డి, సుడిద రాజేందర్,మర్రి శ్రీనివాస్ రెడ్డి, బుగ్గ కృష్ణమూర్తి, బండారి బాల్ రెడ్డి, చేపూరి రాజేశం, గంట కార్తీక్ గౌడ్, గంట వెంకటేష్ గౌడ్, బుచ్చ గౌడ్, మిర్యాల్కర్ చందు, గుర్రపు రాములు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube