కరోనా సెకండ్ వేవ్ ఇంపాక్ట్ ఇండియాలో ఎంత కాలం ఉంటుందో కాని చిత్ర పరిశ్రమకి మాత్రమ కోలుకొని విధంగా దెబ్బ మీద దెబ్బ కొడుతుంది.ఓ వైపు ఇండస్ట్రీలో కరోనాతో సెలబ్రిటీ మరణాలు విషాదాన్ని నింపుతూ ఉంటే కోట్ల రూపాయిల పెట్టుబడులు పెట్టి...
Read More..సినిమా, టీవీ రంగాల్లో గుర్తింపును సొంతం చేసుకోవాలంటే అందంగా కనిపించడం కంటే ప్రతిభ ముఖ్యమనే సంగతి తెలిసిందే.అలా ప్రతిభతో జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈటీవీలో...
Read More..సౌత్ లో సీనియర్ హీరోయిన్స్ అందరూ ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్ లు చేసుకుంటున్నారు.అక్కడ తమ కెరియర్ ప్లానింగ్ తో ముందుకి వెళ్ళిపోతున్నారు.కాజల్, తమన్నా, ప్రియమణి, సమంత, త్రిష లాంటి అందాల భామలు అందరూ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేశారు.ఇక...
Read More..తెలుగు సినీ నటి శృంగార తార షకీలా పేరు తెలినోలే లేరు.ఎన్నో సినిమాల్లో నటించి శృంగార తారగా గుర్తింపు తెచ్చుకుంది.18 ఏళ్ళ వయసులోనే సినిమాలలో అడుగు పెట్టింది.మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 200 కు పైగా సినిమాల్లో నటించింది.పలు...
Read More..సంగీతాభిమానులకు పరిచయం అక్కర లేని పేరు ఎస్.ఎస్.థమన్.తనదైన సరికొత్త రీఫ్రెష్ మ్యూజిక్ తో తెలుగు టాప్ హీరోస్ సినిమాలకు సంగీతం అందించిన థమన్ ఇప్పుడు తెలుగు చిత్ర సీమలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.అయితే వకీల్ సాబ్ సినిమాకు...
Read More..నందమూరి నటసింహం బాలకృష్ణతో అఖండ తర్వాత గోపీచంద్ మలినేని సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమాకి నిర్మాతలు కూడా ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు.భారీ బడ్జెట్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే బాలకృష్ణ కోసం గోపీచంద్ మలినేని కథ సిద్ధం చేసినట్లు...
Read More..సినిమా ఇండస్ట్రీకి కొత్తగా పరిచయమయ్యే హీరోయిన్లు తొలి సినిమా రిజల్ట్ ను బట్టే కొత్త సినిమా ఆఫర్లను అందిపుచ్చుకోవడం జరుగుతుంది.ఉప్పెన మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టికి బేబమ్మ పాత్ర ఎంతో మంచి పేరును, గుర్తింపును తెచ్చిపెట్టింది.ఈ మధ్య కాలంలో...
Read More..నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత కొంత మంది అందాల భామలు స్టార్ హీరోయిన్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటారు.కోట్ల రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అనే గుర్తింపుని అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.అయితే కొంత మంది భామలు మాత్రం స్టార్ హీరోయిన్...
Read More..టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరో ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ.అభిమానులు అందరూ అతనికి ముద్దుగా రౌడీ స్టార్ అనే కొత్త బిరుదు కూడా ఇప్పటికే ఇచ్చేశారు.ఇక రౌడీ విజయ్ తన వే...
Read More..కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రజలు కరోనా బారిన పడి మరణించడం జరిగింది.అందుకు భారతదేశం కూడా ఏమీ అతీతమేమీ కాదు.ప్రస్తుతం భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ పడగలు విప్పుతోంది.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు...
Read More..మన భారత దేశ సంస్కృతిలో అనాదిగా వస్తున్న మాట చిన్న పిల్లలు దైవంతో సమానం అని.చిన్న పిల్లల మనసు నిష్కల్మషంగా ఉంటుంది.చిన్న పిల్లలకు మనం ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు.చెడు నేర్పిస్తే చెడు నేర్చుకుంటారు.మంచి నేర్పిస్తే మంచి నేర్చుకుంటారు.అలా మంచి దారిలో...
Read More..ప్రతి ఒక్క దేశం తమ దేశ పరిశుభ్రత పట్ల కొన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి.ఇక ఆ నిబంధనలు ధిక్కరించే ప్రయత్నం ఎవరూ చేయరు.ఒకవేళ ఎవరైనా ధిక్కరిస్తే ఆ దేశంలో ఉన్న రూల్స్ ఆధారంగా జరిమానా గాని శిక్షలు గాని వేస్తారు.కాని...
Read More..ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వల్ల దేశమంతా అల్లకల్లోలంగా మారింది.దేశంలో ఎక్కడ చూసినా దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి.సరైన వైద్య సదుపాయాలు లేక ఎంతోమంది ప్రాణాలు విడుస్తున్నారు.రోజురోజుకు కేసులు లక్షల సంఖ్యలో పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది.ఇక కొందరు...
Read More..వయసు పెరిగే కొద్ది అందం తగ్గుతూ ఉండటం సర్వ సాధారణ విషయం.ముఖ్యంగా చర్మంపై ముడతలు, సన్నని గీతలు లేదా చర్మం సాగటం వంటివి జరుగుతుంటాయి.కానీ, ఈ మధ్య కాలంలో చాలా మంది యంగ్ ఏజ్లోనే ముడతల సమస్యను ఎదుర్కొంటున్నారు.మారిన జీవన శైలి,...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.39 సూర్యాస్తమయం: సాయంత్రం 06.15 రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు అమృత ఘడియలు: ఉ.07.30 నుంచి 09.00 వరకు దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు ఈ రోజు...
Read More..తెలంగాణ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అనేది అందరికీ ఉత్కంఠ గానే ఉంది.ఆయన టిఆర్ఎస్ ను వీడి బయటకు వచ్చేసే రోజులు మరెంతో కాలం లేవు .అసలు టిఆర్ఎస్ పార్టీ సస్పెండ్...
Read More..The Andhra Pradesh state government led by Chief Minister YS Jaganmohan Reddy has decided to impose 18 hours of curfew in the state in order to curb the spread of...
Read More..ఏపీ ప్రభుత్వ సలహాదారుడు వైసీపీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా రియల్ తీసుకుంటుందని పేర్కొన్నారు.కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అని...
Read More..ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఎంతగానో కలకలం సృష్టిస్తుంది.దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.అంతేగాక దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆక్సిజన్ కొరత సమస్య ఎక్కువ అవుతుండడంతో రోజూ వందల సంఖ్యలో ప్రాణాలను కోల్పోతున్నారు.తాజాగా కరోనా వైరస్ విపత్కర పరిస్థితులలో...
Read More..తెలుగులో పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బడా నిర్మాతగా కొనసాగుతున్న ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నిర్మాత దిల్ రాజు మొదట్లో సినిమాల డిస్ట్రిబ్యూటర్ గా...
Read More..తెలుగులో ఒకప్పుడు దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి ఎంతోమందికి కలలరాణి గా నిలిచిపోయిన ప్రముఖ నటి శ్రీదేవి గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ప్రస్తుతం శ్రీదేవి భౌతికంగా తన అభిమానుల మధ్య లేకపోయినప్పటికీ...
Read More..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఎంతగా కలకలం సృష్టిస్తుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఈ కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, కరోనా వైరస్ సోకి మృతిచెందిన వారి మృత దేహాలు కూడా...
Read More..ప్రస్తుతం దేశ వ్యాప్తంగాకరోనా వైరస్ మహమ్మారి కలకలం సృష్టిస్తున్న కారణంగా ఇప్పటికే పలు ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.అయినప్పటికీ కరోనా వైరస్ మాత్రం అదుపులోకి రావడం లేదు.దీంతో ఇప్పటికే...
Read More..తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “దేశ ముదురు” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “హన్సిక” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు...
Read More..తెలంగాణాలో రీసెంట్ గా జరిగిన రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో టీ.ఆర్.ఎస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు మేయర్, చైర్మన్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.ఈ నెల 7న ఈ ఎన్నిక జరుగనుందని తెలుస్తుంది.ఖమ్మం మేయర్ పదవికి పునుకొల్లు...
Read More..తెలుగులో పలు సీరియళ్ల ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ తెలుగు సీరియల్ నటుడు “ప్రభాకర్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ప్రభాకర్ మొదటగా ఈ టీవీలో ప్రసారమయ్యే పలు సీరియళ్ల ద్వారా నటుడిగా...
Read More..హాలీవుడ్లో లో మ్యారి మీ, డిజాస్టర్ మూవీ, టెంప్టేషన్, ఓసీయన్స్ 8, తదితర చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి సినీ ప్రేక్షకులని బాగానే అలరించింది ప్రముఖ హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియన్.అయితే ఈ అమ్మడు కేవలం వెండితెర ప్రేక్షకులను మాత్రమే...
Read More..గత కొద్ది కాలంగా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నెపోటిజం మరియు డ్రగ్స్ తదితర విషయాలపై తన నిరసనను తెలియజేస్తున్న సంగతి అందరికీ తెలిసింది.ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు కంగనా రనౌత్ పోలీసుల విచారణకు కూడా హాజరైంది.దీంతో...
Read More..దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చేస్తుండడంతో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.పలువురు సెలబ్రిటీలు కూడా ఈ కరోనా వైరస్ మహమ్మారి అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలలో సహాయం చేస్తూ ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు.అంతేకాకుండా ఈ...
Read More..మంచు మోహన్ బాబు కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటిగా, నిర్మాతగా మంచు లక్ష్మి గుర్తింపును సొంతం చేసుకున్నారు.సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మికి పలు సందర్భాల్లో నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కితే ఎక్కువసార్లు మాత్రం...
Read More..అడవిలో సింహాన్ని చూస్తే ఏ జంతువుకైనా ఒంట్లో వణుకు పుట్టాల్సిందే.ఎందుకంటే సింహం అడవికి రారాజు కదా అంతేకాక సింహం వేటాడాలని ఫిక్స్ అయితే ఇక ఎదుటి జంతువు ప్రాణాలు వదులుకోవాల్సిందే.కాని ఎంత అడవికి రారాజు అయినా కొన్ని సార్లు తలవంచక తప్పదు.ఓటమిని...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జీవితంలో మర్చిపోలేని దోశ రుచి చూశాడు.అదేంటి ఎందుకంత స్పెషల్ గా ఆ దోశ గురించి చెప్పాడు అంటే అది తన గారాలపట్టి అల్లు అర్హ స్వయంగా వేసి ఇచ్చిన దోశ కాబట్టే బన్నీ అంత స్పెసిఫిక్...
Read More..స్టార్స్ లైఫ్ లో ముఖ్యమైన రోజులను స్పెషల్ గా చేయడంలో టాలీవుడ్ అభిమానులు ముందు వరుసలో ఉంటారు.తమ అభిమాన హీరోలకు వాళ్ళ స్పెషల్ డేస్ గుర్తుంది పోయేలా చేస్తారు.అలాగే ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దంపతుల మ్యారేజ్ డే.ఈ సందర్భంగా...
Read More..కరోనా వారియర్ గా సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసుని చాటుకుంటున్నాడు.కరోనా టైం లో ఆపద అని తెలిసిన వెంటనే ప్రభుత్వాల కన్నా సోనూ సూద్ స్పందిస్తున్నారు.కరోనా సెకండ్ వేవ్ టైం లో కూడా సోనూ సూద్ చేస్తున్న సహాయాన్ని అందరు...
Read More..బాహుబలి లాంటి గేమ్ చేంజర్ తర్వాత టాలీవుడ్ కి, టాలీవుడ్ స్టార్స్ కి, టాలీవుడ్ మూవీస్ కి, కంటెంట్ కి, టెక్నిషియన్స్ కు పాన్ ఇండియా అప్రోచ్ వచ్చింది.అందుకే టాలీవుడ్ హీరోల నుంచి డైరెక్టర్స్ వరకు చాలా మంది రీమేక్స్ తో...
Read More..అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి. సెకండ్ వేవ్ మొదలు అయిన తర్వాత కూడా షూటింగ్ ను జరిపారు.కాని అల్లు అర్జున్ తో పాటు ఇతర యూనిట్...
Read More..ప్రస్తుతం తెలంగాణ రాజకీయం గందరగోళంగా మారింది.కేసీఆర్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈటెల అంశం.అసలు ఈటెలను కేసీఆర్ టార్గెట్ చేయడానికి గల కారణాలు తెలియనప్పటికీ చాలా రకాల ఊహగానాలు ప్రచారంలో ఉన్నాయి.కేటీఆర్ ను సీఎం చేయడానికి...
Read More..హిందీ లో సూపర్ హిట్ అయ్యి సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షో ను తెలుగు లో స్టార్ మా వారు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ తీసుకు వచ్చారు.నాగార్జున మరియు చిరంజీవి లు ఆ...
Read More..దేశంలో కరోనా వల్ల దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉన్నా వ్యాక్సిన్ వేయించుకోకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లకు పాజిటివ్ నిర్ధారణ అయితే వాళ్ల పరిస్థితి దయనీయంగా ఉంది.ఒకప్పుడు స్టార్...
Read More..రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయిందని చెప్పవచ్చు.ఇటు ఎన్నికల్లోనూ గెలుపు లేక, నాయకుల మధ్యలో ఐక్యత లేక ప్రజల్లో రోజురోజుకు పలుచబడుతున్న పరిస్థితి నెలకొంది.వరుస ఉప ఎన్నికల్లో పరాజయం పాలవుతూ, ఇక ఖచ్చితంగా నెగ్గుతుందనుకున్న నాగార్జున సాగర్...
Read More..మెగా స్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణల మద్య 1980 మరియు 1990 ల్లో ఉన్న పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వీరిద్దరు నెం.1 స్థానం కోసం పోటీ పడ్డారు.చివరకు ఆ పోటీ లో చిరంజీవి ముందు నిలిచాడు.బాలయ్య బాబు నెం.2 లో...
Read More..ఒక సినిమా ఆడియోన్స్ ముందుకు రావాలి అంటే చాలా కష్టపడాలి.ఎంతో మంది రాత్రి ,పగలు అని తేడా లేకుండా కష్టపడాలి.రోజుల తరబడి శ్రమించాలి.హీరోలు కూడా ఎంతో శ్రమ పడితేనే మంచి అవుట్ ఫుట్ బయటకు వస్తుంది.అలా ప్రయత్నిస్తున్న సమయంలో ఎన్నోసార్లు ప్రమాదాలకు...
Read More..మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు కేసీఆర్ మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది.ఈ రాజకీయ క్రీడలో ఎవరు నెగ్గుతారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.కేసీఆర్ కు ఈటెలకు ఎక్కడ చెడిందో ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా ఉన్నా త్వరలో ఆ విషయం బయటపడుతుందని ఎదురుచూస్తున్నారు.అయితే మెదక్...
Read More..సాధారణంగా కొందరి పాదాలు తరచూ పగిలిపోతూ ఉంటాయి.ఈ పగుళ్ల వల్ల తీవ్ర నొప్పి పుట్టడమే కాదు.నడిచేటప్పుడు అసౌకర్యంగా కూడా ఉంటుంది.శరీర వేడి, పాదాలకు సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఆహారపు అలవాట్లు, గంటల తరబడి నిలబడటం ఇలా రకరకాల కారణాల పాదాల...
Read More..మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం గిరీశయ్య దర్శకత్వంలో సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.తమిళ సూపర్ హిట్ మూవీ ఆధిత్య వర్మ కు గిరీశయ్య దర్శకుడు అనే విషయం తెల్సిందే.తెలుగు అర్జున్ రెడ్డి ని...
Read More..త్రివిక్రమ్ అనగానే.నువ్వే నువ్వే, అతడు, ఖలేజా లాంటి మూవీస్ గుర్తొస్తాయి.ఈ సినిమాల్లో చక్కటి కథతో పాటు అదిరిపోయే పంచులతో దుమ్మురేపాయి.అంతేకాదు.మన్మథుడు, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి సహా పలు అద్భుత సినిమాలు గుర్తుకు వస్తాయి.ఆయా సినిమాల్లో.సినిమా వేడుకల్లో ఆయన మాటలతో ఫిదా చేస్తారు. అయితే...
Read More..ప్రతి డైరెక్టర్ కి ఓ డ్రీమ్ ప్రాజెక్టు ఉంటుంది.కొంతమంది ఫిల్మ్ మేకర్స్ మాత్రమే వారి డ్రీమ్ ను తెరపై ఆవిష్కరిస్తారు.చాలా మంది పలు కారణాలతో తమ చిరకాల కోరికలకు బ్రేకులు వేస్తారు.వాళ్లు తమ జీవితంలో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్లు సాధించినా.తమ...
Read More..ప్రముఖ తెలుగు సినీ నటి సితార. ఈమె తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించింది.ఇక ఈమె ప్రముఖ డైరెక్టర్ కె.బాలచందర్ ద్వారా తమిళ సినిమాల్లోకి ప్రవేశించింది.ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది.అంతేకాకుండా ఈమె కొన్ని సీరియల్ లో...
Read More..మళయాళ భామ మమతా మోహన్ దాస్ లేటెస్ట్ ఫోటో షూట్ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి.మల్లూవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన మమతా మోహన్ దాస్ అక్కడ తన స్టార్ క్రేజ్ కొనసాగిస్తుంది.తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసి అక్కడ...
Read More..ఇండస్ట్రీలో నటనకు, పాత్రకు ఎక్కువ విలువ ఇస్తారు.ఇక పాత్రకు సరైన వాళ్లని ఎంచుకునే విషయంలో కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.ఇక సినిమాల్లోనైనా, సీరియల్స్ లో నైనా పాత్రకు వయసు అనేది సంబంధం లేకుండా ఉంటుంది.కొన్ని కొన్ని సార్లు ఎక్కువ వయస్సు ఉన్న...
Read More..దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని అనేది కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీస్ వరకు అందరికీ వర్తిస్తుంది.ఇప్పుడు ఈ సామెత ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ నటులుగా గుర్తింపు పొందినా.బాగా డబ్బు సంపాదించినా.కెరీర్ చివరల్లో సంపద అంతా పోగొట్టుకుని చేతిలో...
Read More..కరోనా సెకండ్ వేవ్ సినీ సెలబ్రిటీస్ లను సైతం ఎటాక్ చేస్తుంది.ఈమధ్యనే బుట్టబొమ్మ పూజా హెగ్దే కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని వెళ్లడించింది.తనకు పాజిటివ్ అని తేలగానే హోం క్వారెంటైన్ లో ఉంటూ మెడిసిన్స్ తీసుకున్న పూజా హెగ్దే ఫైనల్ గా...
Read More..తగ్గిందనుకున్న కరోనా వైరస్ మళ్లీ వికృత రూపం దాల్చి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న సంగతి తెలిసిందే.పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా అందరికీ ఈ మహమ్మారి చుక్కలు చూపిస్తోంది.ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.కరోనా...
Read More..జీ 7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి యూకే వెళ్లిన భారతీయ ప్రతినిధి బృందంలోని ఇద్దరు సభ్యులకు కోవిడ్ 19 పాజిటివ్ తేలినట్లు బ్రిటీష్ మీడియా కథనాలు ప్రచురించింది.ప్రతినిధి బృందంలో భాగమైన భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ఈ విషయాన్ని...
Read More..The Chief Secretary of the Telangana Government, Somesh Kumar, has said that the spread of coronavirus in the state is under control as compared to other states in the country.Speaking...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోతున్న భారీ చిత్రం కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శర వేగంగా జరుపుకుంటుంది.ఇటీవల దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ...
Read More..యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పేరు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ప్రపంచవ్యాప్తంగా మారు మోగిపోతుంది.బాహుబలి చిత్రం ద్వారా తన స్టామినా పెంచుకుని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పైన నిలబెట్టాడు.ఈ సినిమా తర్వాత వరస పెట్టి పాన్ ఇండియా...
Read More..హైదరాబాద్ ఎస్.ఆర్ నగర్ లో మసాజ్ సెంటర్ పేరుతో చేస్తున్న ఇల్లీగల్ వ్యవహారాలు బట్టబయలు అయ్యాయి.ఎస్.ఆర్ నగర్ లో మసాజ్ సెంటర్ పేరుతో లోపల క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.మసాజ్ సెంటర్ పేరుతో అక్కడ క్రాస్ మసాజ్...
Read More..తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ లతో కట్టడి చేసే పరిస్థితి లేదని తెలంగాణ హైకోర్టు పేర్కొంది.అసలు తెలంగాణలో కరోనా కట్టడి కోసం.ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అన్నదానిపై హైకోర్టు.నిలదీసింది.కేవలం రాత్రిపూట...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.సినిమా రెండవ షెడ్యూల్ ప్లాన్ చేసి షూటింగ్ ఆరంభించిన వెంటనే కరోనా సెకండ్ వేవ్ విజృంభించి కేసులు విపరీతంగా నమోదు అవుతున్న నేపథ్యంలో షూటింగ్...
Read More..మమతా బెనర్జీ నేడు బెంగాల్ ముఖ్యమంత్రి గా మూడవసారి ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే మమతా తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.పూర్తి విషయంలోకి వెళితే పాత డిజిపి వీరేంద్ర కు తిరిగి బాధ్యతలు అప్పగించారు.ఈ...
Read More..పిల్లలు పుట్టినప్పుడు కాదు తల్లిదండ్రులకు సంతోషం కలిగేది వారు ప్రయోజకులై కన్నవారిని కన్నుల్లో పెట్టుకుని చూసుకున్నప్పుడే.ఈ ఊపిరి పోయేవరకు తాను నిర్వహించే నిత్య కర్మలు సక్రమంగా నిర్వహించి, మరణించాక కూడా శ్రాద్ధకర్మలు సజావుగా చేసినప్పుడే కన్నవారి ఆత్మ శాంతించేది.కానీ నేడు కరోనా...
Read More..కరోనా వల్ల ఆన్ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోం లు కామన్ అయ్యాయి.అయితే వెరైటీగా పెళ్లిల్లు కూడా ఆన్ లైన్ లో జరిగిపోతున్నాయి.ఇలాంటి ఓ వెరైటీ పెళ్లి మెదక్ జిల్లా పాపన్నపేత మండలం సోంలా తండాలో జరిగింది.ముందుగా నిర్ణయించిన ముహుర్తానికి...
Read More..తెలంగాణ రాజకీయాలలో ఈటెల రాజేందర్ వ్యవహారం కాక రేపుతున్నట్టు గా కనిపిస్తోంది.ఈ విషయంలో టిఆర్ఎస్ నాయకులు అంతా మూకుమ్మడిగా ఈటెల రాజేందర్ పై విమర్శలు చేస్తూ, ఆయనపై అవినీతి ఆరోపణలు సంధిస్తూ కాక పుట్టిస్తున్నారు.ఇక అంతే స్థాయిలో ఈటెల వర్గం కూడా...
Read More..కన్నడ సూపర్ హిట్ మూవీ కేజీఎఫ్ కు సీక్వెల్ గా రూపొందిన కేజీఎఫ్ 2 విడుదలకు సిద్దం అయ్యింది.ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న కేజీఎఫ్ 2 కు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ సినిమా ను జులై 16, 2021...
Read More..బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించిన తరుణ్ నువ్వే కావాలి సినిమాతో హీరోగా పరిచయమై ఆ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.తొలి సినిమాతోనే లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకున్న తరుణ్ కు ఆ తరువాత నటించిన కొన్ని సినిమాలు...
Read More..మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరక్షన్ లో వస్తున్న సినిమా సీటీమార్.కబడ్డీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.సినిమాలో గోపీచంద్ కు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న సినిమాలోని...
Read More..గత కొన్ని సంవత్సరాలుగా బాలకృష్ణ సినిమాలు సక్సెస్ అవ్వడం లేదు.ఆయన చేస్తున్న సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వస్తున్నాయి.దాంతో ఆయన మళ్లీ మళ్లీ లేచి సక్సెస్ ను దక్కించుకునే ప్రయత్నాలు చేసి విఫలం అవుతూ వచ్చాడు.ఎట్టకేలకు ఈయన...
Read More..సాధారణంగా కొందరి కళ్లు ఎంతో కాంతివంతంగా, మిలమిలా మెరిస్తూ ఎట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి.అలాంటి కళ్లంటే అందరూ ఇష్టపడతారు.ఆ కళ్లను చూసే కొందరు ప్రేమలో కూడా పడతారు.అయితే కొందరి కళ్లు మాత్రం నిగారింపు లేకుండా ఎప్పుడూ అలసిపోయినట్టే, ఎర్రగా భయకరంగా కనిపిస్తాయి.ఆహారపు...
Read More..1.తెలంగాణ ఏపీ మధ్య వాహన రాకపోకలపై ఆంక్షలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలు పై అధికారులు ఆంక్షలు విధించారు.మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. 2.ఏపీలో కొత్త సమాచార కమిషనర్ల నియామకం...
Read More..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించిన సురేఖవాణికి ఈ మధ్య కాలంలో నటిగా ఆఫర్లు తగ్గాయి.మరోవైపు సురేఖవాణి రెండో పెళ్లికి సంబంధించి వార్తలు తెగ వైరల్ అయ్యాయి.ఆ వార్తలపై సురేఖ వాణి స్పందించి తాను రెండో పెళ్లి చేసుకోవడం...
Read More..వంటలక్క అని పేరు వినిపించిందంటే చాలు గుర్తొచ్చే సీరియల్ కార్తీకదీపం.ఇక ఈ సీరియల్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని బుల్లితెర ప్రేక్షకులే లేరు.స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ రేటింగ్ విషయంలో అన్ని సీరియల్స్ కంటే పై స్థానంలో...
Read More..సినిమాలలో హీరో కి ఎంత క్రేజ్ ఉంటుందో.ఆ హీరోకి ఎదురుగా పోటీపడే విలన్ కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది.ఇక మామూలుగా విలన్స్ లలో మేల్ విలన్స్ వాళ్లే ఎక్కువగా ఉంటారు.ఇక ఇందులో హీరో, విలన్ కి మధ్య గట్టి పోటీ...
Read More..దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది.కోవిడ్ సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.దీంతో పరిస్థితి మొత్తం గంభీరంగా తయారయింది.ప్రజలు కూడా సోషల్ మీడియా ప్రభావం వలన, మీడియా ప్రభావం వలన మానసికంగా నెగెటివిటీలోకి వెళ్లిపోయారు.అయితే...
Read More..ప్రస్తుతం కరోనా వైరస్ భారతదేశంలో సెకండ్ వేవ్ ఏవిధంగా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గత పది రోజుల నుండి ఏకంగా మూడు లక్షలకు పైగా ప్రతిరోజు కొత్త కేసులు నమోదవుతుండడం గమనిస్తూనే ఉన్నాం.ఈ నేపథ్యంలోనే భారతదేశ ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేయించుకోవాలని...
Read More..కేరళ లో తాజాగా ఓ నాటు బాంబు పేలి ఇద్దరు చిన్నారులు గాయాలపాలయ్యారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా ఇర్రిట్టి పడికచల్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.మహమ్మద్ అమిన్ ( 4 సంవత్సరాలు) , మహమ్మద్ రదేహ్...
Read More..బుల్లితెర స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి, తన కామెడీ సెన్స్ గురించి అందరికీ తెలిసిందే.ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం నుండి పరిచయమైన సుధీర్.ఆ ప్రోగ్రాం లో స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఆ తర్వాత వెండితెర లో...
Read More..భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది.మరే ఇతర దేశంలో లేని విధంగా ప్రతి రోజూ మూడున్నర లక్షలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు, 3 వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి.కేసుల పెరుగుదలతో దేశంలోని ఆసుప్రత్రులపై ఒత్తిడి పెరుగుతోంది.చాలా వరకు హోం ఐసోలేషన్...
Read More..సినిమా అనేది రంగుల ప్రపంచం.ఈ రంగుల ప్రపంచం రోజు కొత్త ముఖాలు అలుముకుంటున్నాయి.అయితే ఇందులో నటి అవ్వాలని కోరికతో సినిమా పరిశ్రమకు వచ్చి స్టార్ హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు.అలాగే ఒకట్రెండు సినిమాలు హిట్ అయిన తర్వాత నటన తప్ప ఇతర...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు భాస్కర్ దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ టాలీవుడ్ హీరో “సిద్ధార్థ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే సిద్ధార్థ స్వతహాగా తమిళ సినీ పరిశ్రమకు చెందినప్పటి...
Read More..ఏ ముహూర్తాన ఈ భూమిపై కరోనా వైరస్ అడుగుపెట్టిందో కానీ ఈ మహమ్మారి మానవ జీవన శైలిలో సరికొత్త మార్పులను తీసుకొచ్చింది.వీటిలో ముఖ్యమైనది ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించడం.రెండేళ్ల క్రితం వరకు కూడా మాస్క్లను డాక్టర్లు, కొన్ని రంగాల్లో పనిచేసే...
Read More..దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఈ విధంగా వ్యాప్తి చెందడానికి గల కారణం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు.ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక బ్లూమ్బెర్గ్తో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు.ఆయన ఏమన్నారంటే...
Read More..ఏ బ్యాంకులో అయినా సరే మన సేవింగ్ అకౌంట్ లో కనీస మోతాదులో డబ్బులు ఉంచకపోతే ఆ బ్యాంకు ఖచ్చితంగా జరిమానా విధించడం మనం గమనిస్తూనే ఉంటాం.అయితే కస్టమర్ నుంచి జరిమానాలు తీసుకోవడమే తప్ప వారి బ్యాంకు సేవలను మాత్రం కొద్దిగా...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు అగస్త్య మంజు దర్శకత్వం వహించిన “కరోనా వైరస్” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన తెలుగమ్మాయి “దక్షి గుత్తికొండ” గురించి దాదాపుగా సినిమా ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది.అయితే ఈ అమ్మడు తాజాగా...
Read More..పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గా తాజాగా మూడోసారి మమతాబెనర్జీ ప్రమాణం స్వీకారం చేశారు.ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా పరిస్థితుల తీవ్రత నేపథ్యంలో భాగంగా నేడు ఉదయం 10 గంటల 45 నిమిషాల సమయంలో రాష్ట్ర రాజ్ భవన్ లో నిరాడంబరంగా ఈ...
Read More..తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు సాయి కుమార్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్ కి డబ్బింగ్ కూడా...
Read More..అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్.ట్రంప్ హయాంలో పాతాళానికి పడిపోయిన దేశ ప్రతిష్టను తిరిగి నెలకొల్పుతానని ప్రచారంలో తెలిపారు.అలాగే అమెరికా అభ్యున్నతికి, అభివృద్ధికి అవరోధాలు సృష్టించేవారి విషయంలో కఠినంగానే వుంటానని, ఇదే సమయంలో మిత్రదేశాలకు బాసటగా నిలుస్తానని హామీ ఇచ్చారు.అన్నట్లుగానే...
Read More..పది రోజులు క్రితం ఓ రైల్వే మ్యాన్ తన ప్రాణాలకు తెగించి ట్రాక్ పై వస్తున్న రైలు కి ఎదురుగా వెళ్లి మరీ ఓ చిన్నారి ప్రాణాలు కాపాడిన సంఘటనను మర్చిపోకముందే మరోసారి కదులుతున్న రైలు నుండి దిగేందుకు ప్రయత్నిస్తున్న మహిళను,...
Read More..దేశవ్యాప్తంగా మమతా బెనర్జీ బెంగాల్ రాష్ట్రంలో గెలవటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.బీజేపీ పార్టీకి చెందిన కీలక నేతలు.సంవత్సరం నుండి బెంగాల్లో మకాం వేసిన గాని భారీ స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గెలవడం జరిగింది.అయితే గత...
Read More..ఈ మధ్యకాలంలో కొందరు అవగాహన రాహిత్యం మరియు విచక్షణ కోల్పోయి తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా కటకటాల పాలవుతున్నారు.కాగా తాజాగా పని చేయడానికి వెళ్లి తనతో పాటు పని చేయడానికి వచ్చినటువంటి మరో ఆంటీ తో అక్రమ సంబంధం పెట్టుకొని చివరికి ఆ...
Read More..దేశవ్యాప్తంగా బిజెపి పై ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోంది.ధరల పెరుగుదలతో పాటు ఎన్నో అంశాలు బీజేపీపై ప్రతికూలత పెరగడానికి కారణం అవుతోంది. వరుసగా జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ బీజేపీకి పరాభవమే ఎదురవుతూ వస్తోంది.బీజేపీపై జనాల్లో పెరుగుతున్న ఈ వ్యతిరేకత తమకు అనుకూలంగా మార్చుకోవడం...
Read More..తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థుల భవితవ్యం తేలింది.ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్పుర్ జిల్లా బక్షాలో పంచాయతీ ఎన్నికల బరిలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ దీక్ష పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఎన్నిక ల రిజల్ట్స్...
Read More..కరోనా వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలు దెబ్బతింటున్నాయి.నిర్మాణం, రిటైల్, రవాణా, వాణిజ్యం, టూరిజం ఇలా అన్నిటి పరిస్ధితి దారుణంగా వుంది.వాటితో పాటు అత్యంత కీలకమైన విద్యా రంగం కూడా ఈ పెను సంక్షోభం ధాటికి విలవిలలాడుతోంది.ఇప్పటికే అన్ని దేశాల్లోనూ...
Read More..టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పూజ హెగ్డే గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.ఇటీవలే కోవిడ్ పాజిటివ్ తో క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటుంది.ఇక ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల.సినిమా షూటింగ్స్ వాయిదా పడగా.ఎంతో...
Read More..సినిమా ఇండస్ట్రీలో స్నేహానికి ఎంతో విలువ ఇచ్చే హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరనే సంగతి తెలిసిందే.ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎక్కువగా పని చేశారు.పవన్ కళ్యాణ్ కు ఆనంద్ సాయి మంచి స్నేహితుడు కూడా కావడం...
Read More..దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.చాలా మంది ఆక్సిజన్, బెడ్లు, సరైన వైద్య సదుపాయం లేక ప్రాణాలు విడుస్తున్నారు.ప్రజలు ఇలా కరోనాతో భయపడుతూ పోరాడుతూ ఉంటే మరోవైపు దేశంలో దొంగతనాల సంఖ్య పెరిగిపోతోంది.రెప్పపాటులో దొంగలు దాడులు చేస్తూ దోచుకుంటున్న సందర్భాలు లేకపోలేదు.దొంగలు...
Read More..ఒకప్పుడు సినిమాల్లో నటిస్తే మాత్రమే నటులకు ప్రేక్షకుల్లో ఎక్కువగా గుర్తింపు వచ్చేది.ఇప్పుడు మాత్రం బుల్లితెర షోల ద్వారానే చాలామంది యాంకర్లుగా, నటులుగా గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు.సినిమా నటులతో పోలిస్తే కొంతమంది బుల్లితెర యాంకర్లు, నటులకే ప్రేక్షకుల్లో ఎక్కువ గుర్తింపు ఉండటం గమనార్హం.అలాంటి...
Read More..యాంకర్ అరియానా బుల్లితెర ప్రేక్షకులకు, నెటిజన్లకు పరిచయం అక్కరలేని పేరు.రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది అరియానా.ఇక నెటిజన్ల ట్రోల్స్ తో ఇక మోస్ట్ ఫేమస్ అయిన అరియనా బిగ్ బాస్ లోకి ఎంట్రీ...
Read More..టాలీవుడ్ రౌడీ స్టార్ గా గుర్తింపు పొందాడు విజయ్ దేవరకొండ.ఈయన ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్నాడు.ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన పూరీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.అదే హుషారుతో లైగర్...
Read More..The Trinamool Congress chief Mamata Banerjee sworn in as the new Chief Minister of West Bengal.The Trinamool Congress party won the recent West Bengal elections with a huge majority.She was...
Read More..స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి అందరికీ తెలిసిందే.బిగ్ బాస్ ముందు కంటే బిగ్ బాస్ తర్వాతే మరింత రేంజ్ కి ఎదిగిపోయాడు.అన్ని సీజన్లలో టైటిల్ విన్నర్ గా మంచి స్థానంలో...
Read More..పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు.పవన్ కు అభిమాని అయిన హరీష్ శంకర్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ను ఏ...
Read More..ఒకప్పటి బుల్లితెర యాంకర్ ఉదయభాను గురించి అందరికీ తెలిసిందే.అప్పట్లో యాంకరింగ్ మొదటి స్థానంలో ఉన్న ఉదయభాను.ఎన్నో షోలలో చేసింది.తనకు గల గల మాటలతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక కొన్ని సినిమాలలో కూడా నటించిన ఉదయభాను తన పెళ్లి తర్వాత బుల్లితెరకు...
Read More..టిడిపి ఏపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కింజరాపు ఉన్నారు.జగన్ వంటి బలమైన, ధృడమైన వ్యక్తిని తట్టుకుంటూ పార్టీని జనాల్లోకి తీసుకువెళుతూ, రాబోయే ఎన్నికలలో టిడిపికి అధికారం చేయాలంటే చంద్రబాబు ఒక్కడి వల్ల సాధ్యం కాదు.అందుకే మంచి వాక్చాతుర్యం, జగన్ పై నేరుగా...
Read More..దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది.ఈ నేపథ్యంలో దేశంలో మరో సారి లాక్ డౌన్ విధించాలా వద్దా అన్నదానిపై చర్చించనున్నట్లు సమాచారం.చాలా వరకు లాక్ డౌన్ విధించడమే సరైన...
Read More..బుల్లితెర యాంకర్ రవి పరిచయం గురించి తెలీనోలే లేరు.ఎన్నో షోల్లో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.బిగ్ బాస్ బ్యూటీస్ లాస్య, శ్రీముఖి లతో కలసి యాంకరింగ్ చేస్తూ అభిమానులతో మరింత దగ్గరయ్యాడు.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా...
Read More..ఒకప్పటి తెలుగు సినీ నటి రోజా పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అటు వెండితెరపై ఇటు బుల్లితెర పై మంచి గుర్తింపు తెచ్చుకొని ఓ సక్సెస్ తో దూసుకెళ్తుంది.అంతేకాకుండా రాజకీయాల్లో కూడా ఆమె పట్టు ఏంటో నిరూపించింది.ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో...
Read More..ఒకానొక సమయంలో బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ జుహీ చావ్లా.బాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ నటించి గ్లామరస్ హీరోయిన్గా క్రేజ్ కొట్టేసింది.నటన, కామెడీ టైమింగ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె హిందీతో పాటు పంజాబీ, మళయాళం, కన్నడ, తమిళ్, తెలుగు,...
Read More..సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎన్నో ఏళ్ల నుంచి కీలక బ్యాట్స్మెన్, కెప్టెన్ గా సేవలు అందిస్తున్న డేవిడ్ వార్నర్ పై వేటు వేయడాన్ని ఎస్ఆర్హెచ్ అభిమానులే కాకుండా క్రికెట్ నిపుణులు కూడా జీర్ణించుకో లేకపోతున్నారు. సన్ రైజర్స్ జట్టు గెలిచిన...
Read More..వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికలలో దేశంలో తిరుగులేని పార్టీగా బీజేపీ అవతరించిన సంగతి తెలిసిందే.అయితే కరోనా దేశంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత.మొదటిసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టి కరోనా ని అరికట్టిన రీతిలో మోడీ క్రెడిట్ పొందినట్లు మీడియా చిత్రీకరించింది.ఇదే క్రమంలో...
Read More..సాధారణంగా వివాహమైన స్త్రీలు కలకాలం దీర్ఘ సుమంగళీగా ఉండాలంటే దానికి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలని చెబుతుంటారు.తలలో పువ్వులు మొదలుకొని కాలికి మెట్టెలు ధరించే వరకూ ప్రతిదీ వారి చేసుకున్న పుణ్యానికి ప్రతిఫలంగా దక్కుతాయని చెబుతుంటారు.ఈ క్రమంలోనే కొందరు మహిళలు వివాహం...
Read More..అనిల్ రావిపూడి మొదటి సినిమా పటాస్ తోనే తన టాలెంట్ నిరూపించుకున్నాడు.ఈయన తీసిన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా అవ్వలేదు.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు అనిల్.ఒక్కో మెట్టు ఎక్కుతూ సూపర్ స్టార్ మహేష్...
Read More..ముచ్చటగా మూడోసారి బెంగాల్ రాష్ట్రానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సీఎం అయ్యారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారీ స్థాయిలో మెజార్టీ స్థానాలు గెలవడంతో మమతా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అయితే ప్రస్తుతం దేశంలో కరోనా...
Read More..దేశంలో దొంగలు పడ్డారు అనే చిత్రం ఉందన్న విషయం తెలిసిందే.కానీ అది నిజమే అవుతుంది.ప్రస్తుతం దేశంలో దొంగలు పడ్డారు.అందినకాడికి దోచుకుంటున్నారు.ఇక ఆ దొంగతనాలు చేసే తీరును బట్టి వారి వృత్తికి పేర్లు కూడా పెట్టింది సమాజం.ఇందులో భాగంగా ఈ మధ్యకాలంలో పుట్టుకొచ్చిన...
Read More..ఐపీఎల్ అనేది క్రికెట్ అభిమానులకు అంత్యంత ప్రియమైన క్రీడా ఈవెంట్.వేసవి వచ్చిదంటే చాలు ఫ్యాన్స్ ఐపిఎల్ కోసం ఎదురుచూస్తారు.అయితే ఈసారి కరొనా వల్ల సజావుగా జరుగుతున్న మ్యాచులు మధ్యలోనే ఆగిపోయాయి.కరోనా కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ ను నిరవధికంగా వాయిదా వేసిన...
Read More..సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంటే ఆశామాషీ విషయం కాదు.ఎందుకంటే సినిమా పరిశ్రమ అంటే పోటీ పరిశ్రమ.అవకాశాలు రావాలంటే తప్పక సినిమా కుటుంబానికి చెందిన వారై ఉండాలనే ఒక పెద్ద అపోహ ఉంది.కాని ఇది ఇప్పటికి అపోహగానే మిగిలి పోయింది.అయితే...
Read More..సాధారణంగా సినిమా, టీవీ ఇండస్ట్రీలలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత చాలామంది హీరోలు, హీరోయిన్లు తమ పేర్లను మార్చుకున్న సంగతి తెలిసిందే.కొంతమంది అదృష్టం కోసం పేరును మార్చుకుంటే మరి కొంతమంది మాత్రం పాపులారిటీ కోసం పేర్లను మార్చుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ షో...
Read More..ఏపీ అధికార పార్టీ వైసీపీలో వ్యవహారం అంతా సాధారణంగానే ఉన్నట్లు గా కనిపిస్తున్నా, సీనియర్ నాయకులలో మాత్రం తీవ్ర అసంతృప్తి ఆగ్రహం కనిపిస్తున్నాయి.ముఖ్యంగా పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు చాలామంది జగన్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు.పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట...
Read More..టాలీవుడ్ లో స్టార్ హీరోలు రెమ్యునరేషన్ వింటే కళ్ళు చెదిరి పోవాల్సిందే.ఒక్కొక్కరు తమ మార్కెట్ కు తగ్గట్టు రెమ్యునరేషన్ తీసుకుంటుంటారు.అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన మార్కెట్ కు తగ్గట్టు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటారు.అయితే ఈయన డైరెక్ట్...
Read More..2024లో గెలుపు అవకాశాలు తమకు అనుకూలంగా ఉండేలా ఏపీ సీఎం జగన్ ఇప్పటి నుంచే తగిన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.అప్పటిలోగా ప్రధాన ప్రతిపక్షంతో పాటు, మిగిలిన రాజకీయ ప్రత్యర్థులను పూర్తిగా బలహీనం చేసి, వారెవరికీ అవకాశం దక్కకుండా చేయాలనేది జగన్ ప్లాన్...
Read More..Vizianagaram District Collector M Hari Jawahar Lal’s Facebook account has been hacked by cybercriminals.They have looted lakhs of rupees from people.When the people got to know that they have been...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా వకీల్ సాబ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని మరోసారి రుజువు చేసుకున్నాడు.కరోనా సెకండ్ వేవ్ వకీల్ సాబ్ కలెక్షన్స్ కి కొంత వరకు తగ్గించిన నిర్మాత...
Read More..పదేళ్ళ క్రితం కార్తి హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో యుగానికి ఒక్కడు సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.డిఫరెంట్ కథాంశంతో థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో అప్పట్లోనే విజువల్ గ్రాండియర్ గా ఆ సినిమాని దర్శకుడు సెల్వ రాఘవన్ ఆవిష్కరించారు.చోళులు, పల్లవుల కథకి ప్రెజెంట్...
Read More..సౌత్ సీనియర్ బ్యూటీస్ అందరూ కూడా సినిమాలు ఓ వైపు చేస్తూనే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేశారు.అక్కడ సక్సెస్ అయితే కెరియర్ పరంగా ఎలాంటి డోకా ఉండదని పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.సమంతా, కాజల్ అగర్వాల్, తమన్నా, నయనతార డిజిటల్ వరల్డ్...
Read More..మలయాళం నుంచి ప్రస్తుతం డజనుకి పైగా సినిమాలు తెలుగులో రీమేక్ కి రెడీ అవుతున్నాయి.ఇప్పటికే వీటిలో చాలా వరకు సెట్స్ పై ఉన్నాయి.మలయాళంలో తక్కువ బడ్జెట్ తో పవర్ ఫుల్ కంటెంట్ తో అక్కడి దర్శకులు సినిమాలు చేస్తూ ఉంటారు.ఈ కారణంగా...
Read More..విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కి విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే.ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఇమేజ్ మారిపోవడంతో పాటు మార్కెట్ పెరిగింది.ఈ సినిమాకు రికార్డు స్థాయిలో...
Read More..సినిమా పరిశ్రమలో మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుందని చాలా మంది చెబుతూ ఉంటారు.వాళ్ళ నుండి సున్నితంగా తప్పించుకొని మన పని చూసుకోవడం బెస్ట్ అని, తద్వారా పరిశ్రమలో సంబంధాలు తెగిపోకుండా ఉంటాయని అంటారు.సంగీతభిమానులకు సింగర్ సునీత పరిచయం...
Read More..కోవిడ్ ప్రస్తుతం ఎంతలా విజ్రుంభిస్తుందో చూస్తున్నాం.సొంత వాళ్ళు, ప్రాణ స్నేహితులు కరోనాతో కళ్ళ ముందే ప్రాణాలు పోగొట్టుకుంటున్నా ఏమీ చేయలేని స్థితిలో ప్రతి ఒక్కరు ఉండిపోవాల్సి వస్తోంది.ఇక ఎవరికి తోచినంత సహాయాన్ని చేయడానికి అందరూ ముందుకొస్తున్నారు.అయితే కరోనాతో అర్ధంతరంగా ఇంటి పెద్దను...
Read More..తెలంగాణ నుంచి టాలీవుడ్ లో గుర్తింపు ఉన్న హీరోల జాబితా తీసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది.ఓ ఐదేళ్ళ క్రితం వరకు నితిన్ పేరు మాత్రమే వినిపించేది.అయితే రేస్ లోకి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దూసుకొచ్చి స్టార్ హీరోగా అతి తక్కువ...
Read More..టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది.ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, స్టార్ హీరోయిన్లకు కరోనా నిర్ధారణ అయింది.తాజాగా మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కరోనా బారిన పడ్డారు.దీపికతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు...
Read More..జబర్దస్త్ కామెడీ షోతో ఒక్కసారిగా పాపులర్ అయిన బ్యూటీ అనసూయ.ఈ అమ్మడు తన గ్లామర్ షోతో యాంకరింగ్ కి కొత్త కళ తీసుకొచ్చింది.ఈమెని అనుసరిస్తూ తరువాత చాలా మంది హాట్ బ్యూటీస్ యాంకరింగ్ వైపు అడుగులు వేసి తన గ్లామర్ షోతో...
Read More..సినిమాలలో నటీనటులు కేవలం ఒక పాత్రల్లోనే ఒకే కథతో నటిస్తుంటారు.కానీ కొన్ని సినిమాలలో ప్రేక్షకులను మరింత ఆకట్టుకోవడానికి డబల్ యాక్షన్ వంటివి నటీనటులతో పాత్రలు చేయిస్తారు.ఇప్పటికే ఎంతో మంది తెలుగు హీరోలు డబల్ యాక్షన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఇక కొందరు...
Read More..మలయాళీ సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియమ్ సినిమాని పవన్ కళ్యాణ్ రానా కలయికలో మల్టీ స్టారర్ చిత్రంగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఇక మాటల మాంత్రికుడు...
Read More..ఈ మధ్యకాలంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లక్ జెట్ స్పీడ్ తో పరుగు పెడుతుంది.అతను ఏం చేసిన సోషల్ మీడియాలో అది సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.టాలీవుడ్ నుంచి హిందీ డబ్బింగ్ సినిమాల పరంగా అతి పెద్ద మార్కెట్ అల్లు అర్జున్...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.39 సూర్యాస్తమయం: సాయంత్రం 06.15 రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు అమృత ఘడియలు:నవమి మంచిది కాదు.వరకు దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s...
Read More..దేశవ్యాప్తంగా కరోనా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న విషయం తెలిసిందే.ఇక కోవిడ్ సెకండ్ వేవ్ ఇంతలా వ్యాపించడానికి మాత్రం ప్రజల నిర్లక్ష్యం, పాలకుల అధికార దాహం అని ప్రజల్లో చర్చ సాగుతుందట.అసలు ఎన్నికలు పెట్టకుంటే ఈ కరోనా ఇంతలా విజృంభించేది కాదంటున్నారు....
Read More..సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ లు చేసిన వారు తరువాత పెద్ద స్టార్ హీరోయిన్స్ అయిన చరిత్ర ఇండస్ట్రీలో ఉంది.శ్రీదేవి నుంచి మొదలు పెడితే ప్రస్తుతం ఉన్న అనూ ఇమ్మాన్యూయేల్ వరకు చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్స్ గా రాణించారు.టీనేజ్ లోకి వచ్చిన...
Read More..రాజకీయనాయకులు సాధ్యం కాని పధకాలను కూడా అమలు చేస్తూ పదవుల కోసం, స్వార్ధంతో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ ప్రజలను సోమరిపోతుల్లా మారుస్తున్నారంటూ మేధావులు వాపోతున్నారట.ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే వారున్న సమాజంలో అన్నీ ఉచితంగా ఇస్తున్నారని ఆశపడుతున్న ప్రజలు ఉచితం...
Read More..ప్రస్తుతం బుల్లితెర లో ఎంతోమంది యాంకర్స్ ఉన్న సంగతి మనకు తెలిసిందే.అందులో ఎక్కువగా ఫిమేల్ యాంకర్స్ ఉండటమే కాకుండా బుల్లితెరలో వారి సత్తా కూడా అంతే ఎక్కువగా ఉంది.ఇప్పటికే సుమ, అనసూయ, రష్మీ లే కాకుండా మరెందరో యాంకర్లు మంచి గుర్తింపు...
Read More..సినిమా పరిశ్రమలో ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో తెలియదు.సీనియర్ నటులు చాలా మంది చెప్పే ఒకే ఒక మాట నటుడికి ఎంత టాలెంట్ ఉన్నా పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అంటారు.కొన్ని కొన్ని సార్లు ఇది నిజమే అని...
Read More..భారత్ ప్రస్తుత పరిస్దితుల్లో కరోనా అనే భారీ విపత్తును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఎవరి అసమర్ధత వల్ల అయితే నేమి తీవ్ర సంక్షోభంలో పడిపోతున్న దేశాన్ని ఒడ్డుకు చేర్చాలంటే పాలకుల్లో చిత్తశుద్ధి ఉండాలనేది ప్రజల అభిప్రాయమట.కానీ అవినీతికి దాసోహమైన నేతలు స్వార్ధంతో దేశాన్ని,...
Read More..ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే పార్టీ భారీ స్థాయిలో గెలిచిన సంగతి తెలిసిందే.దాదాపు పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడంతో.డీఎంకే పార్టీకి చెందిన కార్యకర్తలు తమిళనాడులో రెచ్చిపోతున్నారు.జయలలిత కి సంబంధించిన ఫోటోలు మరియు అమ్మ క్యాంటీన్ లపై...
Read More..యువ గాయకుడు సిద్ శ్రీరామ్ ఏ పాట పాడినా సరే అది సూపర్ హిట్ అవుతుంది.అల వైకుంఠపురములో సామజవరగమన సాంగ్ తో సూపర్ హిట్ అవగా ఆ తర్వాత నీలి నీలి అకాశం సాంగ్ తో మరో సూపర్ హిట్ సాంగ్...
Read More..తెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ స్దాపించాలని ఆలోచనలో ఉందన్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో భాగంగా గులాభి పార్టీని ఎదుర్కొని రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే అంత అషామాషి కాదని గ్రహించినట్లుగా ఉంది.అందుకే ఎక్కువగా తెలంగాణ ప్రజల కష్టాల పై ఫోకస్ చేసుకుని తన రాజకీయ...
Read More..తెలుగులో ఇటీవలే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన “జాతిరత్నాలు” చిత్రంలో లాయర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీనియర్ నటుడు “సివిఎల్ నరసింహా రావు” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే...
Read More..తెలుగులో ఒకప్పుడు విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తదితర స్టార్ హీరోల చిత్రాలకి సంగీత స్వరాలు సమకూర్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ “రమణ గోగుల” గురించి తెలుగు సినీ...
Read More..తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈ టీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పటాస్, ఢీ తదితర షోలలో యాంకరింగ్ నిర్వహిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ బ్యూటిఫుల్ యాంకర్ వర్షిణి సౌందరాజన్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు...
Read More..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ క్రమంలో పలు చోట్ల కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారిని ప్రభుత్వ సిబ్బంది క్వారెంటైన్ భవనానికి తరలిస్తున్నారు.దీంతో తాజాగా ఓ మహిళ కి...
Read More..ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ కరోనా వైరస్ మహమ్మారి ఒక్కసారిగా మానవ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.ఈ కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకి దేశంలోని పారిశ్రామిక మరియు ఇతర రంగాలు కూడా బాగానే దెబ్బతిన్నాయి.అయితే ఇందులో సినిమా రంగం కూడా ఒకటే.కాగా...
Read More..ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి రోజు రోజుకి పెరుగుతుంది.ఈ ఎఫెక్ట్ ఐపీఎల్ మీద పడ్డది.ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది బీసీసీఐ.ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే క్రికెట్ అభిమానులకు మంచి క్రేజ్.అయితే ఐపీఎల్ వాయిదా పడటం క్రికెట్ అభిమానులకు...
Read More..తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ 2వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని బాగానే ఫేమస్ అయినటువంటి “దీప్తి సునైనా” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే దీప్తి...
Read More..తెలంగాణ రాజకీయాల్లో కొత్త వైరస్ ప్రవేశించిందట.అదే భూకబ్జాల వైరస్.ఇది పాతదే అయినా ఇప్పటి వరకు కరోనా సెకండ్ వేవ్లా మారలేదు.కానీ ఈటల పై చేసిన ఆరోపణల విషయంలో అవినీతి వైరస్ తీవ్ర రూపందాల్చిందట.దీని వల్ల మరెందరో కబ్జా కోరు నాయకుల భాగోతాలు...
Read More..హైదరాబాద్ జూ పార్క్ లోని ఎనిమిది సింహాలకు కరోనా వచ్చిందన్న వార్త హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ వార్తలపై స్పందిచారు జూ నిర్వాహకులు.నెహ్రూ జూ పార్క్ లో 8 సింహా లకు కరోనా లక్షణాలు కనిపించడంలో ఏప్రిల్ 24న...
Read More..కరోనా సెకండ్ వేవ్ విజృంభన ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే.కరోనా బారిన పడి కోలుకుంటున్న వారితో పాటుగా మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది.ఇలాంటి టైం లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత వేగవంతం చేస్తే అంత...
Read More..సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు అన్ని రకాల పాత్రల్లో నటిస్తే మాత్రమే గుర్తింపును సంపాదించుకుంటారనే సంగతి తెలిసిందే.నటిగా గుర్తింపును సొంతం చేసుకోవడానికి కొంతమంది హీరోయిన్లు బోల్డ్ సీన్లలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.అయితే స్టార్ హీరోయిన్ రాశీఖన్నాకు మాత్రం...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోలు అయినా హీరోయిన్లు అయినా మ్యూజిక్ డైరెక్టర్లు అయినా క్రేజ్ కు తగిన విధంగా పారితోషికం తీసుకుంటారనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు థమన్ పేరు సమాధానంగా వినిపిస్తోంది.యంగ్ హీరోల...
Read More..కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఇలాంటి టైం లో త్వరలో జరగాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరిగే జేఈఈ మెయిన్స్ పరీక్షలకు కరోనా అడ్డుగా మారింది.సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటం...
Read More..దాదాపు రెండు సార్లు ఏపీ క్యాబినెట్ సమావేశం తేదీ ఖరారై కరోనా నేపథ్యంలో రెండుసార్లు వాయిదా పడింది.ఈ క్రమంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఈరోజు ఉదయం వెలగపూడి లో సీఎం క్యాంపు కార్యాలయంలో కేబినెట్ భేటీ జరిగింది.సుదీర్ఘంగా జరిగిన ఈ...
Read More..మొటిమలు వచ్చాయంటే చాలు.వాటిని ఎలా తగ్గించుకోవాలో తెలియక తెగ సతమతమవుతుంటారు.ఈ క్రమంలోనే ఒత్తిడి మరింత పెరుగుతుంది.దాంతో మొటిమలు కూడా మరింత పెరిగిపోతాయి.అందుకే మొదట ఒత్తిడిని కంట్రోల్లో ఉంచుకోండి.ఇక మొటిమలంటారా.వాటిని తగ్గించుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి.ముఖ్యంగా జామాకులు మొటిమలను నివారించడంలో అద్భుతంగా సహాయపడతాయి.మరి...
Read More..ప్రస్తుతం కరోనా దెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.మొదటి దఫా కరోనాలో కేసులు భారీగా నమోదైనా మరణాలు మాత్రం పెద్దగా సంభవించలేదు.కరోనా సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకర రీతిలో విజరుంభిస్తున్నందున ప్రభుత్వాల నుండి మొదలు సమాజం పట్ల బాధ్యత కలిగి...
Read More..ప్రస్తుతం తెలంగాణ రాజకీయం ఎటువంటి గందరగోళం లేకుండా కొనసాగుతోంది.ప్రస్తుతం తెలంగాణలో ఉన్నవి కేసీఆర్ అనుకూల వర్గం, కేసీఆర్ వ్యతిరేక వర్గం.మొదటి దఫా ప్రభుత్వంలో ఇంతలా లేకున్నా రెండో దఫా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేసీఆర్ వ్యతిరేక వర్గం అనేది ఒకటి...
Read More..కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎంతలా కొనసాగుతుందో మనం చూస్తున్నాం.ఒక్కసారిగా జనజీవనం స్థంభించిపోయే పరిస్థితి ఏర్పడింది.అయితే మొదటి వేవ్ నుండి తేరుకొని ఇప్పడిప్పుడే అన్ని రకాల వర్గాలు కుదుటపడుతున్నాయని అనుకునే లోపే సెకండ్ వేవ్ రూపంలో మరో సారి కరోనా విరుచుక...
Read More..మాజీ మంత్రి ఈటెల ఎపిసోడ్ రోజురోజుకో మలుపు తిరుగుతోంది.రోజుకో సంచలన వ్యాఖ్యలు చేస్తూ, అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ, పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కులం ప్రస్తావన తీసుకురాని ఈటెల రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సంఘ నేతలను వెంటపెట్టుకుని తిరుగుతూ సరికొత్త రాజకీయానికి...
Read More..తెలంగాణలో ఇప్పుడు మాజీ మంత్రి ఈటెల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.అవకాశం దొరికిన ప్పుడల్లా ప్రభుత్వంపై బహిరంగ సభల్లో పరోక్ష విమర్శలు చేస్తూ అసలు మర్మం ఏంటో తెలియకుండా జాగ్రత్తపడుతూ కేసీఆర్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం...
Read More..ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా పరిచయం అయిన ఇమ్మానుయేల్.అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు అందుకున్నాడు.జబర్దస్త్ వేదికగా తన సొంత టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు.ముక్కు అవినాష్ స్థానంలో వచ్చిన ఇమ్మానుయేల్.కెవ్వు కార్తిక్ టీం లో కీలక పాత్ర చేస్తున్నాడు.అంతేకాకుండా...
Read More..తెలుగు, తమిళ భాషల్లో కొన్నేళ్ల క్రితం వరకు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన త్రిష పుట్టినరోజు నేడు అనే సంగతి తెలిసిందే.జోడీ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించి నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన త్రిష ఆ తరువాత నీ...
Read More..మలయాళ సూపర్ హిట్ మూవీ దృశ్యం ను తెలుగు, తమిళం మరియు హిందీ ల్లో రీమేక్ చేసిన విషయం తెల్సిందే.మలయాళంతో పాటు తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.దృశ్యం కు సీక్వెల్...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల విషయంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్ నేడు విచారణకు వచ్చింది.ఈ సందర్భంగా కరోనా కట్టడి చేయడం కోసం ప్రభుత్వం అవలంబిస్తున్న విధివిధానాలను అదేవిధంగా కరోనా చికిత్స ఏ విధంగా రోగులకు...
Read More..The A cabinet meeting chaired by Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy has ended.It is reported that Jagan has decided to write a letter to Prime Minister Narendra Modi...
Read More..బాలీవుడ్ అంటేనే కంటెంట్ తక్కువ కాస్టింగ్, కాస్ట్, కమర్షియాలిటీ ఎక్కువ.సౌత్ మూవీస్ తో పోలిస్తే వాళ్లు కంటెంట్ విషయంలో చాలా పూర్.సినిమా అనేది మనం ప్యూర్ ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తే.బాలీవుడ్ ప్యూర్ బిజినెస్ లా చూస్తుంది.ఈ మధ్య బాలీవుడ్ తెలుగుతో పాటు...
Read More..కంగనా.ఈ పేరు తెలియనివారు బహుశా ఉండరేమో.బాలీవుడ్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ ఎప్పుడు ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.తనకు సంభంధం లేని విషయాల్లో కూడా తనదైన రీతిలో స్పందిస్తూ వివాదాలు చెలరేగేలా మాట్లాడడం ఈ...
Read More..దేశంలో రోజురోజుకు కరోనా విజృంభణ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.కరోనా విజృంభణ వల్ల సెలబ్రిటీలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావడంతో వైరస్ తమకు సోకకుండా ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నారు. స్టార్ హీరోయిన్ అనుష్క నెటిజన్లకు కరోనాకు సంబంధించి కీలక సూచనలు...
Read More..మాస్ హీరో రవితేజ ఈ ఏడాది ఆరంభంలో క్రాక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.క్రాక్ సినిమా తో సూపర్ హిట్ ను దక్కించుకుని సుదీర్ఘ కాలం తర్వాత సక్సెస్ ను దక్కించుకున్న రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వం లో...
Read More..మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఐడి వల్ల భూకబ్జా ఆరోపణలు రావటంతో.ఆయనని అని మంత్రి పదవి నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే.ఇలా ఉంటే తనను టార్గెట్ చేసుకుని కావాలని ఒక పక్క ప్లానింగ్ తో.లేనిపోని అభాండాలు వేస్తున్నారని ఈటల...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లోని ప్రతి సన్నివేశం కూడా అంచనాలను మించి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు....
Read More..యాక్టింగ్, రైటింగ్ అనేవి రెండు డిఫరెంట్ స్కిల్స్.ఈ రెండు ఓకే సమయంలో చేయడం అంటే రెండు పడవల మీద కాళ్లు పెట్టి ప్రయాణించడమే అవుతుంది.మరి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అటు యాక్టింగ్ తో పాటు ఇటు రైటింగ్ లో రాణిస్తున్న...
Read More..కరోనా సెకండ్ వేవ్తో భారత్ వణికిపోతోన్న సంగతి తెలిసిందే.గడిచిన కొద్దిరోజుల నుంచి దేశంలో రోజుకు మూడున్నర లక్షలకు మించి కేసులు, మూడు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో భారత్ నుంచి ఎవరూ తమ దేశానికి రాకుండా ఆయా దేశాలు ఆంక్షలు...
Read More..యూట్యూబ్.ఇది ఒకప్పుడు జస్ట్ ఎంటర్టైన్మెంట్.కానీ.రాను రాను ఇందులో వీడియో క్రియేటర్స్ గా మారి పలువురు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు.ఇంతకు ముందు పాటు, షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే పరిమితం అయిన యూట్యూబ్ ఇప్పుడు క్రుకరీ, ట్రావెల్ వ్లోగ్స్, డిఫరెంట్ క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్ తో...
Read More..1.పూణే నుంచి తెలంగాణ కు వాక్సిన్ లు నిన్న రాత్రి పుణె నుంచి తెలంగాణకు నాలుగు లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. 2.ఈటెల భూ కబ్జాలపై రెండో రోజు విచారణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జా రఘువరన్ శామీర్...
Read More..ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.దేశాధ్యక్షుడి నుంచి తోటి అమెరికన్ల వరకు హిత బోధ చేస్తున్న అగ్రరాజ్యంలోని కొందరు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు.దీంతో ఆసియా అమెరికన్లపై దాడులు ఏమాత్రం ఆగడం లేదు.వీరిని టార్గెట్ చేసుకుని విద్వేష దాడులకు పాల్పడుతున్న వారి సంఖ్య నానాటీకి పెరుగుతోంది.భౌతికదాడులతో...
Read More..ఈ మధ్య రష్మిక మందాన పేరు ఇంటర్నెట్ లో చాలా హల్ చల్ చేసింది.సడెన్ గా ఈ కన్నడ బ్యూటీని నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేశారు.ఇలా రష్మికనే కాదు.ఇంతకు ముందు కూడా ప్రియా ప్రకాష్ వారియర్ నవ్వకు ఫిదా...
Read More..తన మాస్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఊపు ఊపిన దర్శకుడు బోయపాటి శ్రీను.తన చిత్రాల్లో హీరోయిజాన్ని ఓ రెంజిలో చూపిస్తూ.శబ్బాష్ అనిపించాడు ఈ ఊరమాస్ దర్శకుడు. భద్రతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన శ్రీను.వెండితెరపై రక్తం చిందించేలా చేశాడు.ఆయన సినిమాల్లో...
Read More..లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పార్టీని గెలిపించుకోవడంలో ఫెయిల్ కావడంతో పాటు తను కూడా ఓడిపోయిన సంగతి తెలిసిందే.కమల్ హాసన్ ఓటమిని రాజకీయ విశ్లేషకులు పవన్ కళ్యాణ్ ఓటమితో పోలుస్తూ ఉండటం గమనార్హం.మరోవైపు సినీ తారలకు...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కాల్సి ఉంది.ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండటం వల్ల ఇన్ని రోజులు ఆ సినిమా కూడా వాయిదా ల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.ఎట్టకేలకు సినిమా...
Read More..పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే.ఆయన వయసు రీత్యా నెగటివ్ వచ్చినా కూడా కొంత కాలం పాటు విశ్రాంతి అవసరం అంటూ వైధ్యులు సూచించారని దాంతో ఆయన సినిమా ల్లో నటించేందుకు కాస్త సమయం తీసుకుంటాడనే ప్రచారం జరుగుతోంది.కనీసం...
Read More..ఒకప్పుడు వెండి తెరకు ఉన్న క్రేజ్ బుల్లితెరకు లేదనేది మనం ఒప్పుకోవాల్సిన విషయం.వెండితెర నుండి బుల్లితెరలో నటించడానికి చాలా అవమానంగా భావించే పరిస్థితి ఉండేది.అప్పుడు బుల్లితెర నటులకు అసలు గుర్తింపు లేదు.రానురాను నటులకు సినిమా అవకాశాలకు రాని పరిస్థితులలో బుల్లితెరలో నటించడానికి...
Read More..నటీనటులు నటించే పాత్రలే సినిమా లోని ఒక భాగము.అందుకే వారి పాత్రల గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు దర్శకనిర్మాతలు.ఇక కథకు తగ్గట్టుగా పాత్ర ఉండడం ఒక ఎత్తయితే.నటించే నటీనటులు ఆ పాత్రలకు ప్రాణం పోయడం మరొక ఎత్తు.ఇదిలా ఉంటే ఇప్పటికే ఎన్నో...
Read More..ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇలాంటి పరిస్థితుల మధ్య తాజాగా ఐపీఎల్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.గత మూడు రోజుల నుంచి ఐపీఎల్ లో కరోనా కేసులు మరింత ఎక్కువ...
Read More..తెలుగు సినిమా పరిశ్రమలో నటసింహం బాలకృష్ణ ప్రత్యేక శైలి ఉంటుంది.నందమూరి నట వారసుడుగా బాల నటుడిగా వెండి తెరకు పరిచయమయిన నటసింహం బాలకృష్ణ నటనా ప్రాధాన్యం గల కథలను ఎంచుకుంటూ నా రూటే సపరేటు అన్న చందంగా బాలకృష్ణ సినిమాలు చేస్తుంటాడు.అయితే...
Read More..టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారు ఎవరూ లేరు.ఇక ఈయన సినీ, రాజకీయ విషయాల గురించి పక్కన పెడితే.తన కుటుంబం విషయంలో మాత్రం పవన్ ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే పవన్ కూతురు ఓ...
Read More..తాజాగా దేశంలో జరిగిన 5 రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎట్టకేలకు రాజకీయ నాయకుల భవిష్యత్తు తేలింది.ఇందులో భాగంగానే అందరూ ఊహించిన విధంగానే తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు.తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా డిఎంకె కూటమి ప్రత్యర్థి...
Read More..తెలుగు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.బిగ్ బాస్ లో కూడా పాల్గొన్న సమీర్ బుల్లితెర నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఈయన స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సినిమాలలో నటించాడు.ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు గత సంవత్సరం సంక్రాంతికి రిలీజైన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్...
Read More..సినిమా పరిశ్రమలో ప్రవేశించాలని చాలా మంది అనుకుంటారు.కాని కొద్ది మంది మాత్రమే సినిమా పరిశ్రమలో సత్తా చాటుకోగలుగుతారు.అయితే సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది.ఒక్క సారి అవకాశం వస్తే ఆ అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఇక పరిశ్రమలో...
Read More..ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.రోజురోజుకీ కరోనా కేసులు భారతదేశంలో విలయతాండవం చేస్తూ అనేక మందిని బలితీసుకున్న సంగతి మనకు విదితమే.ఒక రోజుకి దాదాపు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు కొత్త...
Read More..తాజాగా అపెండిసైటిస్ బాధతో ఆసుపత్రిలో చేరిన పంజాబ్ కింగ్స్ టీం జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కి సోమవారంనాడు విజయవంతంగా సర్జరీ పూర్తయింది.తీవ్రమైన కడుపు నొప్పితో రాహుల్ ఆదివారం నాడు ఆసుపత్రిలో చేరగా పరీక్షించిన వైద్యులు అపెండిసైటిస్ అని నిర్ధారణ చేయడంతో...
Read More..యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఈ మధ్య విభిన్న కథలను ఎంచుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.ఆచితూచి అడుగులు వేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటున్నాడు.హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు.సమంత పెళ్ళికి ముందులాగా సినిమాలు చేయడం...
Read More..