‘మన పీఎం గురించి మాట్లాడుకోవడానికి మనకు సిగ్గుండాలి, ఆయన కేవలం ఆర్టీఫీషియల్ ప్రధానమంత్రి, ప్రాక్టికల్ ప్రధాన మంత్రి కాదు’ అని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, హీరో శివాజీ అన్నారు.ఏపీకి ప్రత్యేకహోదాపై ప్రధాని నుంచి ఒక ప్రకటన వెలువడితే...
Read More..స్పాట్ ఫిక్సింగ్ కేసుతో జీవితకాల నిషేధం ఎదుర్కుంటోన్న టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆమధ్య సినిమాల్లోకి వచ్చాడు.తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం విదితమే.యువత ఓట్లను రాబట్టడమే లక్ష్యంగా భాజపా శ్రీశాంత్ను కేరళ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి బరిలోకి దింపింది.ఈ సందర్భంగా...
Read More..పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది అక్కడ చెలరేగే హింస.ఎప్పుడు ఎన్నికలొచ్చినా అక్కడ ఇదే తీరు కనబడుతుంది.ప్రస్తుతం ఈరోజు బెంగాల్లో 56 నియోజక వర్గాల్లో ఐదో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.తమ నాయకుడికే విజయం దక్కేలా కార్యకర్తలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు....
Read More..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత చురుగ్గా ఉంటారో ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ కావొచ్చు.కుమార్తె కమ్ ఎంపీ కవిత.మేనల్లుడు కమ్ మంత్రి హరీశ్ లు దూకుడుగా ఉంటారు.చూసి రమ్మంటే.తేల్చి వచ్చే తీరులో వ్యవహరించే తత్వం వారి సొంతం.తాజాగా మంత్రి హరీశ్...
Read More..వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో దీక్షకు సిద్ధమయ్యారు.ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఆయన చేపట్టనున్న ఈ దీక్షకు రాయలసీమ ముఖద్వారం కర్నూలు వేదికగా మారనుంది.వచ్చే నెల (మే) 16న కర్నూలులో మొదలు కానున్న జగన్ దీక్ష...
Read More..‘సేవ్ వాటర్‘ నినాదంతో ముందుకొచ్చిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ విజయవాడలోని ఒక ఇంకుడుగుంతను తవ్వారు.విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని అయ్యప్పనగర్ వాటర్ ప్లాంట్ ఏరియాలో ఈ గుంత నిర్మాణాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే...
Read More..ఏపీలో అధికార టీడీపీ చేపట్టిన ‘ఆఫరేషన్ ఆకర్ష్’ ఇంకా కొనసాగుతూనే ఉంది.వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య నిన్నటికి 16కు చేరింది.త్వరలో మరో 14 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరనున్నారని విజయవాడ పశ్చిమ...
Read More..కర్నూలు జిల్లా టీడీపీలో కుమ్ములాటలకు తెర పడిపోయింది.మొన్నటిదాకా ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకోవడమే కాక పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి… పార్టీ ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి...
Read More..మహారాష్ట్ర కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పలు సంచలన కేసులను ఛేదించిన లక్ష్మీనారాయణ… నవ్యాంధ్ర నూతన రాజధాని ‘అమరావతి’కి పోలీస్ కమిషనర్ గా రానున్నారా? అంటే… అవుననే అంటున్నాయి పలు మీడియా సంస్థలు. వైసీపీ అధినేత...
Read More..ఖమ్మంలో నేడు జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో ‘బాలమేధావి’ లక్ష్మీ శ్రీజ సభా వేదికపై నుంచి పలు విషయాలను అనర్గళంగా ప్రసగించింది.చిన్న వయస్సులోనే అంత జ్ఞాపక శక్తి ఉన్న చిన్నారిని చూసి పలువురు ఆశ్చర్యపోయారు.కేసీఆర్ మరియు టీఆర్ఎస్ ప్రస్థానం… ఇలా పలు...
Read More..తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఏపీ సర్కారుకు నిన్న షాక్ తగిలింది.మద్యం పాలసీలో కొత్త పంథాను ఎంచుకున్న సర్కారుకు హైకోర్టు ధర్మాసనం ముకుతాడు వేసింది.వివరాల్లోకెళితే… గతంలో అమల్లో ఉన్న మద్యం పాలసీ ప్రకారం… బార్ అండ్ రెస్టారెంట్ల కేటాయింపునకు సంబంధించి… ఎక్కువ...
Read More..‘మరో ఏడాదో, రెండేళ్లు ఓపిక పట్టండి.మన ప్రభుత్వం వస్తుంది.మీ కష్టాలు తీరతాయి’… పలు సందర్భాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట ఇది.ఇప్పట్లో అయితే ఆయన మాటలు సత్యదూరమనే చెప్పొచ్చు.గడచిన ఎన్నికల్లో టీడీపీకి సంపూర్ణ మెజారిటీ రాగా…...
Read More..ఏపీలో అధికార టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’కు సంబంధించి విపక్ష వైసీపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న కొట్టిపారేశారు.ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నిన్న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి...
Read More..కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చకచకా చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవి రేపో, మాపో ఊడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇటీవలి కాలంలో జరిగిన పలు పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సీఎం సిద్ధు (సిద్ధరామయ్య నిక్ నేమ్) విషయంలో అసంతృప్తిగా ఉన్నట్టు...
Read More..వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.వైసీపీ అధినేతకు తన రాజీనామా లేఖను పంపారు.జగన్కు నాలుగు పేజీల రాజీనామా లేఖను రాశారు.ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.ఇంకా...
Read More..టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు సాగర నగరం విశాఖలో ఘన స్వాగతం లభించింది.విశాఖ జిల్లాతో పాటు ఆ జిల్లాలోని నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులపై సమీక్ష చేసేందుకు నేటి ఉదయం విశాఖకు వచ్చిన లోకేశ్ కు ఎయిర్ పోర్టులోనే...
Read More..వచ్చే నెల (మే) నెలాఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు.ఖమ్మంలోని చెరుకూరి తోటలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన పార్టీ ప్లీనరీలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు.సుదీర్ఘంగా కొనసాగిన ఈ...
Read More..ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్ ను కలిసి చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎలా ప్రలోభపెట్టి కొంటున్నది వివరించారు.బాబు అవినీతిపై ఏకంగా ఓ పుస్తకాన్నే తయారుచేసిన...
Read More..సినీ నటుడు, ‘జనసేన’ పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించాలని 2014లో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణాలో జనసేనకు రాజకీయ పార్టీ హోదా దక్కింది.ఇప్పుడు కొత్తగా...
Read More..టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.‘సేవ్ డెమోక్రసీ’ ఉద్యమంలో భాగంగా నిన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి ఢిల్లీలో ల్యాండైన...
Read More..ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుల సమీకరణాలు ప్రభావితం చేసిన సందర్బాలు గతంలో పెద్దగా లేవు.కానీ 2014 ఎన్నికల నుండే చరిత్ర మారింది.విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కులం ముద్ర స్పష్టంగా కనిపించింది.రెడ్డి, కమ్మ, కాపు.ఈ మూడు కులాలలో ఏ...
Read More..ఇండియాలో బ్యాంకులకు రూ.9 వేల కోట్లకు పైగా బకాయిలు పడి, వాటిని చెల్లించడంలో విఫలమై, గత నెలలో విదేశాలకు పారిపోయిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా పాస్ పోర్టును రద్దు చేసినట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఎన్ ఫోర్స్...
Read More..నీటిని ఆదా చేసుకునేలా ప్రజల్లో చైతన్యం తెస్తున్న రామోజీరావు చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు.అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఇంకుడు గుంతల తవ్వకాన్ని ప్రారంభించిన ఆయన, తదుపరి ప్రసంగించారు. తన మీడియాతో నీటి సంరక్షణను ఆయన...
Read More..ఇటీవలే వైసీపీకి చేయిచ్చి టీడీపీలో చేరిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మరోమారు తన నిజ స్వరూపాన్ని చాటుకున్నారు.మీడియా ప్రతినిధిపై దాడి చేయించడమే కాక ‘‘ఎక్కువ మాట్లాడకు… జైల్లో పెట్టిస్తే బెయిల్ కూడా రాదు’’ అని బెదిరించారు.దీంతో బిత్తరపోయిన సదరు...
Read More..ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆకర్ష్’కు విపక్ష వైసీపీ విలవిల్లాడుతోంది.వైసీపీకి గట్టి పట్టున్న రాయలసీమ జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించిన టీడీపీ… అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్యను ‘ఒకటి’కి పరిమితం చేసేస్తోంది.గడచిన ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వైసీపీ రెండు...
Read More..వైసీసీ నేత, అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా సైకిలెక్కేశారు.పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి విజయవాడకు వచ్చిన చాంద్ బాషా… కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో సొంత గూటికి చేరారు.నిన్న రాత్రే కదిరి...
Read More..టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలోని షిరిడీ సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.జిల్లాలోని లింగపాలెం మండలం మఠంగూడెంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన తుమ్మల మార్గమధ్యంలో షిరిడి...
Read More..నవ్యాంధ్ర నూతన రాజధాని ప్రాంతం అమరావతికి కూతవేటు దూరంలో విజయవాడ-గుంటూరు మధ్య సకల హంగులతో, నిత్యం పర్యాటకుల సందడితో అలరారుతున్న ‘హాయ్ ల్యాండ్’ గుర్తుందిగా.ఇటీవల రాజధాని రైతులతో నేరుగా మాట్లాడేందుకు కారులో హైదరాబాదు నుంచి బయలుదేరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్…...
Read More..బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణాలను ఎగవేసి విదేశాలకు వెళ్లిన కేసులో విజయ్ మాల్యా ఎన్నో చిక్కుల్లో ఇరుక్కుంటున్న విషయం తెలిసిందే.మాల్యా ముక్కు పిండి ఆయన తీసుకున్న రుణాన్ని వసూలు చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తీవ్రంగా ప్రయత్నిస్తోంది.అయితే తాజాగా ఈ...
Read More..సూర్యప్రతాపం రోజు రోజుకి పెరుగుతోంది.50 డిగ్రీల వరకు చేరింది.ఇలాంటి ఎండలో ప్రజలు బయటకి వెళ్ళకూడదని ప్రభుత్వంతో పాటు మీడియా విజ్ఞప్తి చేస్తోంది.ఇంతటి ప్రమాదకర వేడిలో వైకాపా కార్యకర్తలను సమీకరించి నిరసన కార్యక్రమాలు చేపట్టింది.బయట వేడి ఎంతగా ఉందో వైకాపా నేత జగన్...
Read More..కాపులకు రిజర్వేషన్ల కోసం కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లాలోని తునిలో నిర్వహించిన కాపు గర్జనలో విధ్వంసం చోటుచేసుకుంది.రిజర్వేషన్లపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందామని ముద్రగడ ఇచ్చిన పిలుపుతో అక్కడికొచ్చిన కాపు యువకులు రెచ్చిపోయారు.అటుగా పోతున్న రత్నాచల్...
Read More..తొలినాళ్ళల్లో కమ్యూనిస్టులకు, ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాను తనకు పెట్టని కోటగా మార్చుకునే క్రమంలో, ఎమ్మెల్సీగా ఉన్న తుమ్మలను పాలేరు బరిలోకి దింపిందన్న విశ్లేషణలు వస్తున్నాయి.అయితే ఖమ్మం జిల్లాలో మంచి పట్టున్న టీ టీడీపీ కూడా సత్తా...
Read More..ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించి, ఒకటి రెండు దేశాల్లో ప్రభుత్వాలను కూడా పడగొట్టింది పనామా పేపర్ల లీకేజీ వ్యవహారం.ఆ సమాచారాన్నిబట్టి పన్ను ఎగ్గొట్టి నల్లధనాన్ని విదేశాలకు తరలించిన 500 మంది భారతీయుల్లో సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు.అయితే...
Read More..తెలుగుదేశం పార్టీలో మగాళ్లు లేరా అంటూ వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.రోజాపై ముప్పేట దాడికి దిగారు.మగాళ్లు లేరనే విషయం నీకు ఎలా తెలుసు అని ఒకరు ప్రశ్నిస్తే.మగాళ్లు...
Read More..రాష్ట్ర విభజన జరిగాక తెదేపా జాతీయ పార్టీగా ప్రకటించుకుంది.జాతీయ పార్టీ అంటే కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితం కాకూడదు.ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాలి.ఇప్పుడు దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.వాటిలో పొరుగునే ఉన్న తమిళనాడు ఉంది.అక్కడ తెలుగువారి సంఖ్య ఎక్కువ.కొద్ది రోజులుగా...
Read More..అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ, ఎన్ని కోట్లిచ్చినా తనను మాత్రం చంద్రబాబు కొనలేరని మార్కాపురం ఎమ్మెల్యే, వైకాపా నేత జంకె వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.రాజంపల్లి తిరునాళ్లలో వైకాపా ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రభపై మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో...
Read More..భారత్, చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు సమసిపోవాలంటే, రెండు దేశాల మధ్యా ఎల్ఏసీ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ – వాస్తవాధీన రేఖ) గీసుకుందామని భారత్ కోరింది.ఇరు దేశాల అధికారులూ కలిసి హద్దులను నిర్ణయించాలని, అందుకు సహకరించాలని చైనా పర్యటనలో...
Read More..హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి వేళ కారు రేసింగులతో హల్ చల్ చేసి జనాలను భయభ్రాంతులను చేసి కేంద్రమంత్రి కుమారుడిని పోలీసులు సింపుల్ వెయ్యి రూపాయలు జరిమానాతో వదిలిపెట్టారు.కేంద్ర మంత్రి సుజనా చౌదరి కుమారుడు కార్తీక్ తన మిత్రులను వెంటేసుకుని బంజారాహిల్సు నుంచి...
Read More..తెలంగాణ భవన్లో జూపల్లి మీడియాతో మాట్లాడుతూ…ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు జానారెడ్డి డీకే అరుణ – ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదన్నారు.గతంలో ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో సీమాంధ్ర నేతలు...
Read More..వేలాది కోట్ల రుపాయల రుణాలను ఎగవేసి లండన్ చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.ఒక్క దెబ్బతో 17 బ్యాంకులకు షాకిచ్చిన మాల్యా… గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు పారిపోయారు.అప్పటిదాకా మాల్యా నుంచి రుణం వసూలు విషయంలో తాత్సారం చేసిన బ్యాంకులు,...
Read More..టీడీపీ సీనియర్ నేత, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి చిక్కుల్లో పడ్డారు.నిన్న రాత్రి హైదరాబాదులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ఆయన కొడుకు కార్తీక్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.నిన్న రాత్రి...
Read More..పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముంపు గ్రామాల బదలాయింపుపై తెలంగాణ సీఎం కేసీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.పోలవరం ముంపు మండలాల్లోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు బదలాయించేందుకు ఏపీ సీఎం నారా...
Read More..ఎన్నికల వేళ తమిళనాట చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.తమ్ముడికి దక్కిన ప్రాధాన్యం తనకు దక్కలేదంటూ తండ్రిపై అలిగి వెళ్లిన కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి… తిరిగి తన తండ్రి, డీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చెంతకు చేరుతున్నారు.గత వారంలో ఓ...
Read More..రోజు గడుస్తున్న కొద్దీ వైసీపీని వీడి టిడిపిలో చేరాలనుకుంటున్న వారి జాబితా అంతకంతకూ పెరుగుతూ పోతోంది.ఓ పక్కన విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావును బుజ్జగించేందుకు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి ప్రముఖులను...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే సినిమా ఫీల్డు వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రానున్న సంగతి తెలిసిందే.వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో “జనసేన” సొంతంగా పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ సందర్భంగా ఆంధ్రపదేశ్ లో తెదేపా పరిపాలనపై పవన్ చేసిన వాఖ్యలు సంచలనానికి తెర...
Read More..వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవహారాల నిర్వహణ బాధ్యత మొత్తం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొత్త బాధ్యతలు చేపట్టిన ప్రముఖ ఆడిటర్ విజయసాయిరెడ్డిదే.ఈ కారణంగానే జగన్ పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో విజయసాయి రెండో ఏ2గా...
Read More..దాదాపు పదేళ్ల తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మళ్లీ ఏపీ సీఎం పగ్గాలు చేపట్టి రెండేళ్లవుతోంది.ఈ క్రమంలో ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్)’… చంద్రబాబు, ఆయన మంత్రివర్గం పనితీరుపై సమగ్ర సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో చంద్రబాబు పాసయ్యారు.ఏకంగా 67...
Read More..తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు.దాదాపు అరగంట పాటు వీరిద్దరి మధ్య చర్చలు సాగగా, భేటీ అనంతరం మీడియాతో కృష్ణయ్య మాట్లాడుతూ, చట్టసభల్లో బీసీలకు 50 శాతం...
Read More..లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు భూముకు కేటాయించిన విషయంలో ఐఏఎస్ అధికారి శ్యాంబాబును విచారణ నుంచి మినహాయిస్తూ హైకోర్టులో రిలీఫ్ రాగా, ఈ కేసు భవిష్యత్తు ఆసక్తికరంగా మారింది.ఆనాటి మంత్రివర్గ నిర్ణయం మేరకు మాత్రమే కేటాయింపులు జరిగాయని, మంత్రివర్గ తీర్మానాన్ని తానెలా...
Read More..2016 లోనే 2019 ఎన్నికల విషయం లో అందరూ కంగారు పడిపోతున్నారు.పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి లో అప్పుడు ఎన్నికలలో పోటీ చేస్తాను అని చెప్పడం తో వారు ఈ హడావిడి లో కొనసాగుతున్నారు.అతను పూర్తి గా ఎన్నికలలో పోటీ చేస్తాను...
Read More..ఒంటెద్దు పోకడ జగన్ మోహన్ రెడ్డి కి అతిపెద్ద మైనస్ పాయింట్ అని చెబుతున్నారు అందరూ, విమర్శకులు మొదటిగా జగన్ ని ఎకేయ్యాలి అనుకున్నప్పుడు ఎత్తే మ్యాటర్ లక్ష కోట్ల ఆస్తి అవగా జగన్ ని సొంత జనం ఏదైనా అనాలి...
Read More..‘‘మీరంతా కుక్కలు… ఇడియట్స్…’’ అంతేకాదు, ఇంకా రాయలేని భాషతో బూతుపురాణం.ఇదేదో సభ్యత, సంస్కారం లేని వ్యక్తి చేసిన వ్యాఖ్యలు కాదు.పాలనలో అందరికంటే ఉన్నత స్థాయిలో ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలు.అది కూడా ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఇంజినీరింగ్...
Read More..ఏపీలో అధికార టీడీపీ ప్రారంభించిన ‘ఆకర్ష్’ ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు.ఇప్పటికే విపక్ష వైసీపీ టికెట్ పై విజయం సాధించిన 11 మంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరారు.విడతలవారీగా జరిగిన ఈ ‘జంపింగ్’ల్లో వైసీపీలో కీలక నేతలుగా ఎదిగిన భూమా నాగిరెడ్ది, జ్యోతుల...
Read More..తెలంగాణ పురపాలక శాఖ మంత్రిగా కొత్త బాధ్యతలు చేపట్టిన టీఆర్ఎస్ యువనేత కల్వకుంట్ల తారకరామారావు ‘చెత్త’పై సమరం ప్రకటించారు.హైదరాబాదు నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, దానిపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందిస్తున్న తీరును ఆన్ లైన్ లో పర్యవేక్షణకు శ్రీకారం చుట్టిన కేటీఆర్…...
Read More..ఏపీలో జోరుగా సాగుతున్న అధికార పార్టీ టీడీపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’పై వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే ఫైరయ్యారు.పార్టీ మారితే తనకు దక్కే తాయిలాలను తెలుపుతూ టీడీపీ నేతలు ప్రలోభపెట్టేందుకు యత్నించారని ఆరోపించారు.విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఈ మేరకు...
Read More..టాలీవుడ్ అగ్ర నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో క్రియాశీల భూమిక పోషించేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది.గతంలోనే జనసేన పార్టీని ప్రకటించిన పవన్… నాడు ఎన్నికల్లో పోటీకి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయలేదు.తన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’...
Read More..సిని నటుడిగా.జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ రెండు పాత్రలను తన పరిధిమేరకు చేస్తున్నాడు.సినిమా అంటే కేవలం నటన మాత్రమే.కాని రాజకీయం అంటే నటించడంకాదు.నిజజీవితం.అందులో నటించడానికి అవకాశం లేదు.ఒకవేళ నటించినా.ఎక్కువగా కాలం మనుగడలో ఉండలేరు.ప్రజలతో ఎవరైతే మమేకం అవుతారో.ప్రజల సమస్యలపై ఎవరైతే...
Read More..పవన్ కళ్యాణ్ బయటకు రావడం ఆరుదు.అలాంటిది ఇంటర్వ్యూలంటే ఎప్పుడోగాని జరగదు.అలాంటిది పవన్ నిన్న వరుసపెట్టి ప్రముఖ వార్తా చానెళ్ళు, పత్రికలకు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చారు.ఈ అన్ని ఇంటర్వ్యూల్లో పవన్ సినిమాలు, రాజకీయం, వ్యక్తిగత జీవితం వంటి అన్ని అంశాలపై తన...
Read More..వైకాపాలో జగన్ తరువాత రెండో స్థానంలో పదవులు అనుభవించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రేపు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.ఆయన చేరికను ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేసింది.విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ సెంటరు ఇందుకు వేదిక కానుండగా, సాయంత్రం 5 గంటలకు...
Read More..ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై షూ విసిరిన ఘటనలో తమ ప్రమేయం లేదని బీజేపీ వివరణ ఇచ్చింది.“ఈ ఘటనతో బీజేపీకి ఎంతమాత్రమూ సంబంధం లేదు.ఆయనపై షూ విసిరిన వేద్ ప్రకాష్ ఆప్ కార్యకర్తే” అని ఢిల్లీ బీజేపీ ప్రతినిధి ప్రవీణ్...
Read More..వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… పొలిటికల్ సూపర్ స్టార్ అట.అయినా సినిమాల్లో కదా సూపర్ స్టార్లు ఉండేది, రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చారనేగా మీ అనుమానం? దుర్ముఖి నామ సంవత్సరాదిని పురస్కరించుకుని నిన్ననే ఏపీ రాజకీయాల్లోకి కూడా సూపర్ స్టార్లు వచ్చేశారు.నిన్న...
Read More..జాతీయ పతాకాన్ని అవమానపరిచారంటూ ప్రధాని నరేంద్రమోదీపై ఢిల్లీ కోర్టులో ఫిర్యాదు నమోదైంది.ఈ మేరకు మే9న మోదీపై విచారణ చేపట్టనున్నారు.గత ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జాతీయపతాకానికి అవమానం కలిగేలా ప్రవర్తించారని ఆశిష్ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.అంతేకాక గతంలో...
Read More..ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కోపం వచ్చింది.దేశాన్ని నాశనం చేస్తున్నారని మోదీ సర్కారుపై ఆయన నిప్పులు చెరిగారు.జమ్మూ కాశ్మీర్ కే పరిమితమైన ఉగ్రవాద కార్యకలాపాలు ఇప్పుడు పంజాబ్ వంటి రాష్ట్రాలకు విస్తరించాయని విమర్శించారు.“పాకిస్థాన్ పట్ల ఆయన...
Read More..తెలంగాణ ఉద్యమ సమయంలో జాతీయస్థాయి నేతలు.ఉద్యమకారులు కొందరు ఆయనకు దన్నుగా నిలిచారు.అలాంటి వారిలో ఒకరు ప్రముఖ సామాజికవేత్త.ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ ఒకరు.తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తరఫున ఎన్నికల సమయంలో ప్రచారం చేసేందుకు ఆయన తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించే వారు.అలాంటి...
Read More..తమిళ తంబీలు ‘అమ్మ’గా ఆరాధించే అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఈ ఎన్నికల్లో వింత పోటీ ఎదురు కానుంది.మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి తన పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను మొన్ననే వెల్లడించిన జయ… తాను చెన్నైలోని...
Read More..ఎన్నికలకు సమయం ఆసన్నమైన సమయంలో తమిళ నాట రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.గంటల వ్యవధిలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఆయా పార్టీలకు ప్రాణ సంకటంగా మారాయి.ప్రస్తుత ఎన్నికల్లో తమిళ సినీరంగంలో కెప్టెన్ గా పేరుగాంచి ఆ తర్వాత డీఎండీకే పేరిట రాజకీయ...
Read More..నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలో నిషేధిత మావోయిస్టుల సంచారం కలకలం రేపుతోంది.విజయవాడకు సమీపంలో కృష్ణా నది ఆవలి వైపున గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది.ఇప్పటికే భూసేకరణ పూర్తికాగా తాత్కాలిక రాజధాని పనులు ముమ్మరంగా...
Read More..తెలంగాణ జల సమగ్ర విధానంపై సీఎం కేసీఆర్ నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.తాజాగా, ఫారిన్ కరస్పాండెన్స్ క్లబ్ ఆఫ్ దక్షిణాసియా అధ్యక్షుడు వెంకటనారాయణ ప్రశంసిస్తూ ఈ మేరకు ఒక లేఖ రాశారు.తాము నిర్వహించనున్న గ్లోబల్ మీడియా...
Read More..టీడీపీ అధినేత, నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్… ఇక కొత్త బాధ్యతల్లో కనిపించనున్నారు.ఇప్పటిదాకా పార్టీ కార్యకలాపాల్లో బిజీబిజీగా కనిపిస్తున్న లోకేశ్… మరో రెండు, మూడు నెలల్లో మంత్రిగా కనిపించనున్నారు.పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా...
Read More..వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాఖలైన అక్రమాస్తుల కేసు విచారణకు మరో బ్రేక్ పడింది.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యాంబాబు (వైఎస్ హయాంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి) విచారణకు కేంద్రం ససేమిరా అంది.ఈ మేరకు...
Read More..ఏపీ టీడీపీ, బీజేపీ మధ్య కలహం మొదలైనట్టు కనబడుతోంది.విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి బీజేపీకి చెందిన మంత్రులు కామినేని, మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, సోము వీర్రాజు తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు...
Read More..అనంతపురం జిల్లాలో నిన్న రాత్రి వైసీపీ నేత, కదిరి ఎమ్మెల్యే అత్తరు చాంద్ బాషాపై దాడి జరిగింది.జిల్లాలోని తలపులలో సహామీరియా ఉర్సులో పాల్గొనేందుకు వెళ్లిన చాంద్ బాషాపై ఆయన ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు.ఈ దాడిలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసం కాగా,...
Read More..కర్నూలు జిల్లాలో శిల్పా మోహన్ రెడ్డి వైఖరి తమకు ఇబ్బందికరంగా మారిందని, ఇటీవల వైకాపా నుంచి టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి ఆరోపించారు.ఈ మేరకు బొండా ఉమాతో కలసి క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేశారు.ఇటీవల...
Read More..Actress cum politician Roja has been in the politics in an active manner.She is more in news in the recent times for her bold and strange acts.Now, the latest news...
Read More..ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి కొత్త విద్యుత్తు ఛార్జీలు అమల్లోకి వస్తున్నాయి.2016-17 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల టారీఫ్ ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే.దీని ప్రకారం వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్తు ఛార్జీల...
Read More..అమెరికా అధ్యక్ష పదవి రేసులో తీవ్ర పోటీనిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అబార్షన్లు చేయించుకునే మహిళలకు శిక్ష విధించాలన్నారు.అబార్షన్_లు పరిపాటిగా మారుతున్నాయని, వాటిని నియంత్రించాలంటే ఆ మహిళలకు ఎంతో కొంత శిక్ష పడాలని చెప్పారు.అయితే...
Read More..వైసీపీ యువ ఎమ్మెల్యే అనిల్ కుమార్ టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.నిన్న అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో భాగంగా స్వచ్ఛ భారత్ కింద పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటుకు సంబంధించి పలువురు సభ్యులు అడిగిన...
Read More..Preceding the general races 2014, the Prime Minister Narendra Modi, himself, went by Tamil Superstar Rajinikanth’s home and asked for the on-screen character to battle for the BJP in the...
Read More..ఓపక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ఖర్చు మీద జోరుగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఖర్చు మీద తనకు తాను వివరణ ఇచ్చుకోవటం ఆసక్తికరంగా మారింది.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ.స్వదేశీ ఖర్చుల కారణంగా అంచనాకు మించి...
Read More..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేశ్ ఎదగలేడన్న భయంతో జూనియర్ ఎన్టీఆర్ను తొక్కేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు.జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు విడుదల కానివ్వకుండా, ఆడనివ్వకుండా ఉక్కు పాదంతో తొక్కేస్తున్నారని మండిపడ్డారు.హైకోర్టు డివిజన్ బెంచి ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం...
Read More..ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆకర్ష్’పై విపక్ష వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు గుప్పించారు.నేటి అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ మహిళా నేత, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఓ...
Read More..ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవు.ఈ సామెత ప్రస్తుతం కర్నూలు జిల్లా టీడీపీలో కలకలం రేపుతోంది.మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలోకి చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది.నిన్న...
Read More..ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తనకు రెండు కళ్లని, ఇరు రాష్ట్రాల అభివృద్ధికీ తాను కృషి చేస్తానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్రారంభం కాగా,...
Read More..నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం తెల్సిందే.ఎమ్మెల్యేగా బాలకృష్ణ గెలిచిన వెంటనే బావగారి ప్రభుత్వంలో మంత్రి పదవి రావడం ఖాయం అంటూ అంతా అనుకున్నారు.అయితే షాకింగ్గా బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వకుండా చంద్రబాబు తప్పించుకున్నాడు.తాజాగా ఎమ్మెల్యేగా...
Read More..ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్నప్పుడు బల్లలు చరుస్తూ అభినందనలు తెలపడం తప్ప తమకు మాట్లాడే అవకాశమే రావడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు వాపోతున్నారు.ఆఖరుకు ప్రశ్నోత్తరాల సమయంలో సైతం తాము వేసిన ప్రశ్నలు రావడం లేదని, ప్రతిపక్షంలో కూర్చున్న వారికందరికీ, మాట్లాడే...
Read More..ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి గురించి సభలో మాట్లాడే మాటల కంటే.వైకాపా మహిళా నాయకురాలు రోజా గురించిన చర్చే ఎక్కువగా జరుగుతున్నది.రోజా గరించి చర్చ లేకుండా.రోజా మాట లేకుండా సభ నడవడంలేదు.ఇక తెలుగుదేశం పార్టీ నేతలు సైతం రోజా గురించే మాట్లాడుతున్నారు.ముఖ్యంగా...
Read More..తెలంగాణలో ఏ టీఆర్ఎస్ నేతమీదైనా సరే ఒంటికాలుపై లేచి యుద్ధం చేయగల తెగింపు ఉన్న ఒకేఒక్క టీడీపీ నేత రేవంత్ రెడ్డి.ఇప్పటికే ఎన్నో అంశాల్లో కేసీఆర్, కేటీఆర్ లపై బహిరంగ మాటల యుద్దానికి దిగి అనేక సార్లు హైలైట్ టీడీఎల్పీ నేత...
Read More..దాదాపు 70 లక్షల మందికి పైగా ఫాలోవర్లను తన ట్విట్టర్ ఖాతాలో కలిగివున్న అరవింద్ కేజ్రీవాల్ ఖాతాలోకి ఇప్పుడు మోస్ట్ హై ప్రొఫైల్ వ్యక్తి వచ్చి చేరారు.కేజ్రీ ఫాలోవర్ గా ప్రధాని నరేంద్ర మోదీ జాయిన్ అయ్యారు.ఈ విషయాన్ని కేజ్రీవాల్ స్వయంగా...
Read More..కాపులకు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్ కు ఇబ్బడి ముబ్బడిగా నిధులు… ప్రధాన డిమాండ్లుగా ఉద్యమాన్ని హోరెత్తిస్తున్న కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి అదే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా...
Read More..చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్ కొన్నేళ్ళ క్రితమే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు.2015లో పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ పెద్దగా పదవి చేపట్టిన సమయంలో ప్రతి ఒక్కరూ ఇక టీడీపీకి ఓ యువ నాయకుడు దొరికాడని.రాజకీయంగా కొత్త ఎత్తుగడలు వేసి రెండు తెలుగు...
Read More..2018 నాటికి పోలవరంలో నీరు పారించి జగన్ నోరు మూయిస్తామని మంత్రి దేవినేని ఉమ అన్నారు.గత పాలకులు జలయజ్ఞం పేరుతో అవినీతి పారించిన కాలువల్లో తాము నీరు పారిస్తామని అన్నారు.సాగు, తాగునీటి ప్రాజెక్టులపై దేవినేని సమీక్షించారు.వంశధార,నాగావళి నుంచి విశాఖకు తాగునీరందిస్తామని, పంటలను...
Read More..‘జబర్దస్త్’ లాంటి ద్వంద్వార్థాలు వచ్చే షోలో ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే రోజా జడ్జిగా ఎలా వెళతారంటూ హైకోర్టు న్యాయవాది చందోలు శోభారాణి విమర్శించారు.గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని కసుకర్రులో ఆమె మాట్లాడారు.రోజా లాంటి వారిని చట్టసభల్లో అడుగుపెట్టనివ్వకూడదని, ఇటువంటి వారు అసెంబ్లీలో...
Read More..దేశంలో పౌరులందరూ “భారత్ మాతాకీ జై” అని నినదించాలని, దీని కోసం ఓ చట్టం చేయాలని యోగాగురు బాబా రామ్దేవ్ అన్నారు.వడోదర విమానాశ్రయంలో ఆయన మాట్లాడుతూ.మత ఘర్షణలు తగ్గించడానికి దేశవ్యాప్తంగా గోవధపై సంపూర్ణ నిషేధాన్ని విధించాలని చెప్పారు.దానితో పాటు “భారత్ మాతాకీ...
Read More..కనీసం వచ్చే నెలలోనైనా పనులు మొదలు పెట్టాలంటే ఇప్పటికిప్పుడు సుమారు 300 కోట్ల రూపాయలైనా కేటాయించాలని ఎఎంఆర్సి అధికారులు కోరుతున్నారు.మెట్రో రైలు సంబంధించి భూసేకరణ జరగాలి.ఆ తరువాత టెండర్లను ఆహ్వానించాల్సి ఉంది.వీటన్నిటికీ కనీస నిధులైనా ప్రభుత్వం విడుదల చేయాలి.అది జరగకపోవడంతో మెట్రో...
Read More..జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ పై ఓ అజ్ఞాత వ్యక్తి చెప్పు విసిరిన ఘటనతో గందరగోళం ఏర్పడింది.ఈ ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సభలో ఆయన పాల్గొన్న సమయంలో ఘటన జరిగింది.కన్హయ్య మాట్లాడుతుండగా,...
Read More..టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు… చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో మరోమారు హైటెన్షన్ వాతావరణం నెలకొంది.గతంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) చంద్రబాబు సొంతూరు నుంచే విశ్వరూప మహాయాత్రను చేపట్టేందుకు యత్నించిన నేపథ్యంలో గ్రామంలో...
Read More..తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించనుంది.నిండు సభలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాద్ లపై అనుచిత...
Read More..కాస్త ఆసక్తికర సినిమాలు తీయడం లో హీరో నారా రోహిత్ కి తిరుగు లేదు అని చెప్పాలి.అంతే డిఫరెంట్ సినిమాలు తీసే సాయి కొర్ర పాటి తో ఇప్పుడు నారా రోహిత్ కలిసి తీస్తున్న సినిమా ‘ రాజా చెయ్యి వేస్తే...
Read More..ఆగ్రాలో బీజేపీ మహిళా నేత కుందానిక శర్మను ఉత్తరప్రదేశ్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు.విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నేత అరుణ్ మహౌర్ కు సంతాపం తెలిపేందుకు నిర్వహించిన సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో...
Read More..సాధారణంగా అధికారం లో ఉన్న వారికంటే ప్రతి పక్షం వారు ఎప్పుడెప్పుడు ఉప ఎన్నికలు ఒస్తాయా అని చూస్తూ ఉంటారు, అధికారం లో ఉన్నపార్టీ పాలన బాలేదు అంటూ వారి మీద ఏవేవో పులుమేసి ఒక్క సీట్ అయినా కొత్త ఎన్నికల్లో...
Read More..మరొక మూడు సినిమాలు మాత్రమే చేస్తాను అనీ ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలవైపు వెళ్ళిపోతాను అనీ పవన్ కళ్యాణ్ ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన సంగతి తెలిసిందే.నిన్నటికి నిన్న మీడియా సమావేశం లో ఇదే ప్రశ్న మళ్ళీ అడగగా...
Read More..రోజా వ్యవహారం లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా దురుసుగా, ఇగో తో ప్రవర్తించారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ వారు తెచ్చుకున్నారు అనీ ఈ నేపధ్యం లో చంద్రబాబు నాయుడు మీద...
Read More..వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నల్ల చొక్కా వేసుకొచ్చారు.జగన్ తో పాటు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా నల్ల రంగు చొక్కాలతోనే నేటి సమావేశాలకు హాజరయ్యారు.రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ...
Read More..ఇద్దరు ‘చంద్రులు’ మరోమారు కలిశారు.ఈ అరుదైన దృశ్యానికి హైదరాబాదులో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన న్యాయాధికారుల సదస్సు వేదికగా నిలిచింది.భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తులు తదితరులు పాలుపంచుకున్న ఈ సదస్సుకు...
Read More..అల్లాకు 99 పేర్లున్నాయని, వాటిల్లో ఏ ఒక్కటి కూడా హింసను ప్రేరేపించేది కాదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.నాలుగు రోజుల పాటు సాగనున్న వరల్డ్ సుఫీ ఫోరమ్ సమావేశాల్లో తొలిరోజున పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, పాకిస్థాన్ పేరును ప్రస్తావించకుండానే చురకలు వేశారు.సూఫీజం...
Read More..కొడుకు రాహుల్ గాంధీ ని ఎలాగైనా ప్రాధాని చెయ్యాలి అనే ఆలోచనతో చాలా ఫాస్ట్ గా ఉన్నారు సోనియా గాంధే కానీ ఆమె వేసిన ప్రతీ ప్లాన్ తీవ్రంగా ఫెయిల్ అవుతోంది.కొడుకు మీద పెట్టుకున్న ఆశలు అన్నీ ఒమ్ము అయ్యిపోగా ఆమె...
Read More..తనకేదో అన్యాయం జరిగిపోయిందని వైకాపా ఎమ్మెల్యే రోజా అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే అనిత నిప్పులు చెరిగారు.ఆమె తనకు చేసిన అన్యాయానికి, ఏదైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి నిమిషాల్లో ఆమెను అరెస్ట్ చేయించడం తనకు చేతగాదనుకుంటున్నారా? అని...
Read More..ఏపీ అసెంబ్లీ దగ్గర ప్రస్తుతం హై డ్రామా నడుస్తోంది.వైకాపా ఎమ్మెల్యే రోజా ని శాసనసభ లోనికి రానివ్వకుండా పోలీసులతో పాటు మార్షల్స్ కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా వైకాపా ఎమ్మెల్యే లు శాసనసభ గేటు బయట ఆందోళన...
Read More..తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? ప్రస్తుత సారథి ఉత్తమకుమార్ రెడ్డి స్థానంలో కొత్తవారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించబోతుందా? ఆయన స్థానంలో ఈ నెల 19న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించబోతున్నారా? వీటన్నింటికి అవునే...
Read More..నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర ప్రణాళిక సరిగ్గా లేదంటూ రైతులు, ప్రజల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు వచ్చాయి.మొత్తం ప్రణాళికపై అభ్యంతరాలుంటే చెప్పాలని ప్రభుత్వం కోరగా, 8,084 అభ్యంతరాలు వచ్చాయి.వీటిల్లో అత్యధికం అగ్రీజోన్ గా పేర్కొన్న ప్రాంతంపైనే ఉన్నాయని తెలుస్తోంది అమరావతిలో భాగంగా...
Read More..ఏపీ అసంబ్లీ లో కొద్దిసేపటి క్రితం ‘కుక్కలా గోల’ చోటు చేసుకుంది.కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలు చేపట్టగా బీజేపీ నేత విష్ణు కుమార్ ప్రస్తావించిన విశాఖ లో కుక్కలా గోల అంశం డిస్కషన్ కి ఒచింది.విశాఖ లో లక్షకి పైగా కుక్కలు ఉన్నాయి...
Read More..ఎమ్మెల్యే రోజాకు హైకోర్టులో ఊరట లభించింది.రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ సస్పెండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టి వేసింది.తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకోర్టు ఆదేశించింది.నాలుగు వారాల తర్వాత మళ్లీ వాదనలు...
Read More..ఇండియాలోని ప్రజలు ఆనందంగా గడపడం లేదు.ఈ నెల 20న ప్రపంచ ఆనంద దినోత్సవం సందర్భంగా, అత్యధికంగా ఆనందంగా ఉన్న దేశాల జాబితాను ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది.ఈ జాబితా ప్రకారం, భారత్ కన్నా పాక్, బంగ్లాదేశ్, చైనా, పాలస్తీనా, ఇరాన్ దేశాలు ముందు...
Read More..దేశం లో మరే రాష్ట్రానికీ లేని ఖర్మ ఏపీ కే ఉంది అని ఇక్కడి ప్రజలు బాధ పడుతున్నారు.2004 లో కేంద్రం లో నే కాక యునైటెడ్ ఏపీ లో కూడా కాంగ్రెస్ సర్కారు కొల్వూ తీరగా అప్పుడు కేంద్రం మనవైపు...
Read More..తెలంగాణా ప్రభుత్వం తో పోలిస్తే ఏపీ సర్కారు పథకాల విషయంలో చాలా నెమ్మదిగా ఉంది.అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలనీ పోల్చడం కూడా తప్పు కావచ్చు ఏమో పేరుకే రెండూ తెలుగు రాష్ట్రాలు కానీ ఇద్దరి దగ్గరా పరిస్థితి చాలా వేరుగా ఉంటుంది.వీరి...
Read More..టీ అసంబ్లీ లో కెసిఆర్ కి ధీటుగా కాస్తో కూస్తో మాట్లాడగలరు అంటే అది జానా రెడ్డి మాత్రమే అని చెప్పాలి.తెలంగాణా అధికార పక్షం మీద ఈ నేత ఎప్పుడూ ఘాటు విమర్శలు చేస్తూ ఉంటారు.అధికారం శాశ్వతం కాదు అనీ భవిష్యత్...
Read More..పవర్ లేని నాయకుడు కంటే పవర్ ఉన్న నాయకుడి మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది.అదే విధంగా బాధ్యత కూడా తీవ్రంగా ఉంటుంది వారికి.పవర్ చేతిలో ఉంది కదా అని రెచ్చిపోకుండా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అన్నిటినీ మించి అధికారం లో...
Read More..తమిళ నాట ఎన్నికల నగారా మోగింది.అధికార పీఠం కాపాడుకోవడం కోసం ఒక పక్క జయలలిత మరొక పక్క మార్పు మేము తీసుకొస్తాం అంటూ అన్నా డీఎంకే పార్టీ హోరా హోరీ గా రంగంలోకి దిగాయి.ఎన్నికల గంట మొగడానికి ముందరే తగినన్ని పథకాలు...
Read More..కారణం ఏదైనా తెలుగు రాష్ట్రము ఏపీ లో రాజకీయం రసవత్తరంగా మారింది.జగన్ మోహన్ రెడ్డి ని పూర్తిగా తుడిచిపెట్టేసే ఆలోచన చేస్తున్న టీడీపీ అక్కడ ఎమ్మెల్యే లని కొనేసి తమ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.పేరుకి అభివృద్ధి అంటూ ఒచ్చినా రాజకీయాలలో...
Read More..ఏపీ అసెంబ్లీలో నిన్న వైసీపీ… టీడీపీ సర్కారుపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలతో సభ హోరెత్తింది.ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విపక్షంపై విరుచుకుపడగా, విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అంతే ఘాటుగా...
Read More..ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో తీవ్ర గందరగోళం జరుగుతోంది.ఈ ఉదయం ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ నోటీసులు ఇవ్వగా, దానిపై చర్చలో వాద ప్రతివాదనలు చోటు చేసుకున్నాయి.రాష్ట్ర విభజన సమయంలో హోదాపై పార్లమెంటు హామీ ఇవ్వగా, ఇప్పుడు...
Read More..TRS party key member, Nizamabad MP, Kalvakuntla Kavitha have made some interesting comments on the Mega Brothers Chiranjeevi and Pawan Kalyan.The daughter of KCR says that she used to admire...
Read More..కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లా తుని ‘గర్జన’కు హాజరైన కాపులు విధ్వంసానికి పాల్పడ్డారు.ఈ విధ్వంసంలో విజయవాడ- విశాఖల మధ్య పరుగులు పెడుతున్న రత్నాచల్...
Read More..‘‘మాకూ మంచి రోజులు వస్తాయి’’ అంటూ నిన్న టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.తెలంగాణ అసెంబ్లీలో మొన్నటిదాకా 15గా ఉన్న టీడీపీ బలం ‘టీఆర్ఎస్ ఆకర్ష్’ నేపథ్యంలో ఒక్కసారిగా మూడుకు పడిపోయింది.ఈ నేపథ్యంలో నిబంధనల మేరకు అప్పటిదాకా ముందు వరుసలో...
Read More..ప్రజాసేవ చేసేందుకు పెట్టే రాజకీయ పార్టీలకు వచ్చే ఆదాయం లెక్కలు చూస్తే కళ్లు తిరగక మానవు.ఇక.అధికారంలో ఉంటే వాటి ఆదాయం అదిరిపోవాల్సిందే.అధికారికంగా చూపించే ఆదాయం ఆ రేంజ్ లో ఉంటే.అనధికారంగా వచ్చేది మరెంత ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదేమో.తాజాగా 2010...
Read More..ప్రభావం చూపించినా.చూపించకున్నా.సమయానికి తగ్గట్లుగా కొన్ని పనులు చేయటం రాజకీయాల్లో మామూలే.తమ వాదనను వినిపించేందుకు విపక్షానికి ఉన్న అయుధాల్లో అవిశ్వాస తీర్మానం ఒకటి.బాబు సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉన్న ఏపీ విపక్షం తాజాగా అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ కు నోటీసులు...
Read More..ప్రస్తుతం స్టూడెంట్స్ యూనియన్ ల గొడవలతో అట్టుడుకుతున్న జే ఎన్యూ క్యాంపస్ మరొక వివాదానికి వేదిక గా మారబోతోంది.జీ యెన్ యూ క్యాంపస్ లో బాబా రాం దేవ్ ఒక భారీ యోగా సదస్సు, శిబిరం నిర్వహించాలని చూస్తున్నారట.విద్యార్ధులకి సరైన దిశా...
Read More..రుణాలిచ్చిన బ్యాంకులను బురిడీ కొట్టింది ఎంచక్కా లండన్ చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సంబంధించి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కొద్దిసేపటి క్రితం కీలక ప్రకటన చేసింది.విదేశానికి వెళ్లిన మాల్యాను తిరిగి దేశానికి రప్పించి తీరతామని ప్రకటించింది.అక్రమార్కుల్లో ఏ ఒక్కరిని...
Read More..కీలక స్థానాల్లో ఉన్న వారిని వివాదాస్పద ప్రశ్నలు అడగడం, తమ అభిప్రాయాలని వారు చెప్పిన క్రమం లో అదొక వివాదం గా మార్చడం అదొక తీవ్ర చర్చ చేసి మీడియా లో హైప్ తీసుకురావడం మీడియా వారికి పరిపాటి గా మారింది.ఈ...
Read More..ప్రభావం చూపించినా.చూపించకున్నా.సమయానికి తగ్గట్లుగా కొన్ని పనులు చేయటం రాజకీయాల్లో మామూలే.తమ వాదనను వినిపించేందుకు విపక్షానికి ఉన్న అయుధాల్లో అవిశ్వాస తీర్మానం ఒకటి.బాబు సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉన్న ఏపీ విపక్షం తాజాగా అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ కు నోటీసులు...
Read More..తెలంగాణా లో కెసిఆర్ ని ఎదిరించే పార్టీ, కనీస పోటీని ఇచ్చే పార్టీ ఎక్కడా కనపడట్లేదు.అచ్చం పేట నగర పంచాయతీ ఎన్నికల్లో కూడా తెరాస భారిగా గెలవడం దీనికి ఉదాహరణ.ప్రత్యర్దులకి చుక్కలు చూపించిన తెరాస ఇరవై స్థానాలు ఉంటే మొత్తం ఇరవై...
Read More..విషయం పెద్దది లేకున్నా కొన్ని విషయాలకి హైప్ తీసుకుని రావడం చాలా మందికి అలవాటు గా మారింది.తాజాగా తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్ట్ర కి వెళ్ళిన తీరు, దాని మీద తీసుకొచ్చిన ప్రచారం చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి.ఒక రాష్ట్రానికి...
Read More..ఏపీ ప్రతిపక్ష నేత – వైకాపా అధ్యక్షుడు జగన్ కి చెందినా సాక్షి పత్రిక కి చెందిన ఒక విలేఖరి మీద అదే పార్టీ కి చెందిన ఎమ్మెల్యే గారి అబ్బాయి దాడి చేసారు.చితకబాదింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే...
Read More..తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు.మహారాష్ట్రతో కీలక ఒప్పందాల కోసం నిన్న మధ్యాహ్నమే మంత్రులు, అధికారుల బృందంతో ముంబై వెళ్లిన కేసీఆర్, కొద్దిసేపటి క్రితం అక్కడి సహ్యాద్రి గెస్ట్...
Read More..తెలంగాణా లో టీడీపీ చివ్వరికి ఒచ్చేసింది, పెట్టె బేడా సర్దుకునే పరిస్థితి వారికి దాపురించింది.రేవంత్ రెడ్డి తో పాటు ఖమ్మ జిల్లా నేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సంద్ర కూడా టీడీపీ తో ఉంటారు అని అనుకుంటే టీడీపీ హై కమాండ్ కి...
Read More..చంద్రబాబు ఒక్క అడుగు వేస్తే.అవినీతి కోట్ల అడుగులు వేస్తుందంటూ విరుచుకుపడిన జగన్ మీడియా సంస్థ.చంద్రబాబు తాజా జమానాలో ఎంత భారీ స్థాయిలో అవినీతి కుంభకోణాలు చోటు చేసుకున్నాయో చెప్పే ప్రయత్నం చేశారు.తండ్రిని అడ్డు పెట్టేసుకొని జగన్ రూ.లక్ష కోట్ల వెనకేసుకున్నాడంటూ విరుచుకుపడే...
Read More..టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి జంప్ అయిన టీ టీడీపీ ప్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్రావు కేసీఆర్ కేబినెట్లో ముగ్గురు మంత్రులకు పాలిట విలన్గా మారనున్నట్టు సమాచారం.టీడీపీ ప్లోర్ లీడర్గా అధికార పార్టీలో చేరడంతో ఎర్రబెల్లికి కేసీఆర్ సముచిత గౌరవం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.ఎర్రబెల్లి...
Read More..ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో భూదందా జరుగుతోందని, రైతుల వద్ద నుంచి భూములు తీసుకొని కావాల్సిన వారికి అప్పనంగా కట్టబెడుతున్నా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోజా...
Read More..“కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా నేను నిద్రపోను.ముఖ్యమంత్రి చంద్రబాబును నిద్రపోనివ్వను.ఎన్నికల ముందు చంద్రబాబు కాపులకు హామీ ఇవ్వడం వల్లే మేం రోడ్డెక్కాం.రూ.500 కోట్లు తక్షణం ఇస్తామని, వచ్చిన దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేసామన్నారు.వాటి గురించి పట్టించుకోకపోవడం వల్లే మళ్లీ దీక్ష చేపట్టాల్సిన...
Read More..ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కేరళ, అస్సాంలలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.అయితే మరోసారి కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని సర్వే చెప్తోంది.కేరళలో లెఫ్ట్ కూటమి, అస్సాంలో బీజేపీ కూటమి గెలవవచ్చనే వార్త కాంగ్రెస్ వారికి షాకిచ్చేదే.ఇటీవల...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేదేపాకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదగాలని యోచిస్తున్న బీజేపీ ఆదివారం రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజి మైదానంలో బారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది.ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరవుతారు.పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్...
Read More..మాజీ మంత్రి మరియు మాజీ తెలంగాణా పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెరాసలో చేరబోతున్నట్లు తాజా సమాచారం.ఇదివరకే తెరాసలో చేరిన మాజీ పిసిసి అధ్యక్షులు డి.శ్రీనివాస్, కె.కేశవ్ రావు ఈ విషయం గురించి ఆయనతో ఒక కాంట్రాక్టర్ ఫార్మ్ హౌస్ లో...
Read More..మాజీ మంత్రి మరియు మాజీ వైకాపా నేత కొణతాల రామకృష్ణ వైకాపాను విడిచిపెట్టి అప్పుడే రెండేళ్ళు పూర్తికావస్తున్నా ఇంతవరకు ఏ పార్టీలోను చేరలేదు.ఆయన తెదేపాలో చేరుతారని మీడియాలో చాలాసార్లు వార్తలు వచ్చేయి కానీ స్థానిక తెదేపా నేతల అభ్యంతరాల కారణంగా చేరలేకపోయినట్లు...
Read More..టీడీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి రావెల్ కిశోర్ బాబు పుత్రరత్నం రావెల సుశీల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడా? అంటే, అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు.మద్యం మత్తు తలకెక్కిన నేపథ్యంలో ఓ వివాహిత చేయి పట్టుకుని కారులోకి లాగేందుకు యత్నించిన ఘటనలో రావెల...
Read More..వైసీపీ సీనియర్ నేత, కర్నూలు శాసనసభ్యుడు ఎస్వీ మోహన్ రెడ్డి ముచ్చట పడి కొనుక్కున్న కొత్త స్కార్పియో కారును దొంగలు ఎత్తుకెళ్లారు.రెండు రోజుల క్రితమే సదరు స్కార్పియో కారును ఎస్వీ మోహన్ రెడ్డి కొనుగోలు చేశారు.కర్నూలులోని ఎమ్మెల్యే ఇంటిలో పార్క్ చేసిన...
Read More..కేంద్ర ప్రభుత్వం తెలంగాణా పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని తెరాస నేతలు తరచూ ఆరోపించడం అందరూ వింటున్నదే.కానీ తెదేపా-బీజేపీ కూటమికి ఓటేసి గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కూడా మోడీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమనే చూపిస్తోంది.మోడీ ప్రభుత్వం ఇంతవరకు...
Read More..తాజా తెలంగాణా బడ్జెట్ లో ఎంపీలు.ఎమ్మెల్యేల ఇళ్ల కోసం రూ.120 కోట్లు కేటాయించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.తెలంగాణ రాష్ట్రంలోని 17 మంది లోక్ సభ సభ్యులు.119 ఎమ్మెల్యేలకు వారి.వారి నియోజకవర్గ కేంద్రాల్లో ఈ ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నారు.పార్టీలకు అతీతంగా ఈ భవన...
Read More..తెలంగాణ సీఎం నీటివనరుల సమస్యని అత్యధిక ప్రాధాన్యత గల అంశంగా గుర్తించి.యుద్ధప్రాతి పదికన తక్షణ చర్యలు చేపడుతున్నారు.ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సగానికి సగం నీటి వివాదాలతో కొట్టుమిట్టాడు తున్నాయి.ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత లేని వాతా వరణం నెలకొంది.ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్...
Read More..ప్రపంచాన్ని శాసించే పెద్దన్న రాజ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున ట్రంప్.డెమొక్రాట్ల తరఫున హిల్లరీ క్లింటన్లు ముఖాముఖి తలపడే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే.నువ్వా.నేనా అన్నట్లు సాగే ఈ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేపడతారు.అమెరికా వ్యాప్తంగా సాగే...
Read More..తాను అనుకున్నది ఏదైనా సరే.ఎలాగైనా పూర్తి చేయాలన్న మైండ్ సెట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ది.వాస్తు బాగోలేదని ఫీల్ అయిన కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్ ఉన్న పాత సచివాలయం మీద ఆయనకు ఏ మాత్రం నచ్చలేదు.అంతే.కొంగొత్తగా.తనకు నచ్చిన రీతిలో...
Read More..జగన్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది.ఏపీ ముఖ్యమంత్రి మొదలుపెట్టిన ఆపరేషన్ కు స్పందన రోజురోజుకీ పెరుగుతోంది.సైకిల్ ఎక్కేందుకు ఏపీ విపక్ష నేతలు మా జోరు మీదున్న విషయం తాజాగా మరోసారి రుజువైంది.గత కొద్ది రోజులుగా ఏపీ అధికారపార్టీలోకి చేరేందుకు ఉత్సాహం...
Read More..ఏపిలో తెదేపా ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపాతోనే కాకుండా మిత్రపక్షమయిన బీజేపీతో కూడా యుద్ధం చేయవలసి రావడం విచిత్రంగానే ఉంది.రైల్వే, ఆర్ధిక బడ్జెట్ లలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటి...
Read More..మొన్నటి వరకూ ఏపీ సర్కారు మాటలు తనకి రుచించినట్టు మాట్లాడిన ముద్రగడ మళ్ళీ ఇప్పుడు సీన్ లోకి ఒచ్చారు.చంద్రబాబు మాటలు విని మోసపోయాను అని ముద్రగడ వ్యాఖ్యానించారు.తమ హక్కుల సాధన కోసం మళ్ళీ కొత్తగా ఉద్యమ బాట పడతాను అని ఆయన...
Read More..తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నిక గన్న ఎడిటర్ గా రామోజీరావు మంచి స్థాయి లో ఉన్నారు.మార్గదర్శి ఎపిసోడ్ విషయం పక్కన పెడితే మిగతా అంతా ఆయనకీ క్లీన్ షీట్ ఉండనే ఉంది.అయితే వై ఎస్ జమానా లో మార్గదర్శి ఎపిసోడ్ లో ఉండవల్లి...
Read More..ఒకరు మరొకరి కోసం చేసిన పని, వేసిన ఎత్తుగడా ఇంకెవరికో వర్క్ అవుతుంది.అదే జరిగింది ఇపుడు బీజేపీ వారికి.రైల్వే బడ్జెట్ లో ఏపీ కి రైల్వే జోన్ ప్రకటించలేదు అనీ, సాధారణ బడ్జెట్ లో కూడా ఏపీ ని చిన్న చూపు...
Read More..అమరావతి భూముల కుంభకోణం ఇప్పుడు రాష్ట్రం లో పెను సంచలనంగా మారింది.టీడీపీ పార్టీ వారు తమకి ఇష్టం ఒచ్చినట్టు భూములని తమ తమ మంత్రులకి రాసి ఇచ్చేసారు అనే దాని మీద సాక్షీ వారు పెద్ద కథనమే ప్రచురించారు.అందులో నిజా నిజాలు...
Read More..నారాయాణ విద్యా సంస్థల అధిపతి, తెలుగు దేశం పార్టీ కీలక నేత , ఎమ్మెల్సీ, మంత్రి కూడా అయిన నారాయణ లో కొత్త కోణాలు చూస్తున్నారు జనాలు.ఎప్పుడూ లేనంతగా ఆయన వీర ఆవేశం తో ఊగిపోతున్నారు.ఇప్పటి వరకూ ఆయన సైలెంట్ గా...
Read More..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయే రోజు దగ్గర్లోనే ఉందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి జోస్యం చెప్పారు.ఈ ఉదయం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరడానికి ఇంకా చాలా మంది క్యూలో...
Read More..చంద్రబాబు ని విమర్శిస్తే ఎంతటి వారు అని కూడా చూడరు వార్ల రామయ్య.ఆయనకీ ప్రతి విమర్శలు చెయ్యడం లో పెట్టింది పేరు అందుకనే రామయ్య ని ఏదైనా అవసరమైన సందర్భంలో చంద్రబాబు బాగా ఇన్వాల్వ్ చేస్తారు.చంద్రబాబు ని పోలవరం విషయం లో...
Read More..సామాజిక న్యాయం అంటూ ప్రజారాజ్యం పార్టీ పెట్టి తన న్యాయం మాత్రమే తాను చూసుకుని పీఅర్పీ ని కాంగ్రెస్ లో కలిపేసిన మెగా స్టార్ చిరంజీవి కి కేంద్ర పదవి దక్కింది.ఆయన తో ఉన్న వారికి అప్పట్లో తెలుగు రాష్ట్రం ల...
Read More..ఎప్పుడూ సరైన క్లారిటీ తో మట్లాడే పవన్ కళ్యాణ్ సరైన సమయం లో స్పందించక పోవడం మాత్రం జనలలో విపరీతమైన విసుగు తెప్పిస్తోంది.అసలు అక్కరలేని ముద్ర గడ విషయం లో మాట్లాడిన పవన్ అధికారం లోకి వచ్చిన టీడీపీ ని కానీ...
Read More..పార్టీ నుంచి పార్టీ మారడం ఎమ్మెల్యే లకి కొత్తేమీ కాదు కానీ తెలుగు దేశం పార్టీ కి వైకాపా ఎమ్మెల్యేలు ఒస్తున్న తీరుని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది అతి తక్కువ నిడివి లో దదాపు తొమ్మిది మంది ఎమ్మెల్యే లని తమ...
Read More..రాజకీయాలలో ఒకరు ఎత్తు వేసే లోగా మరొకరు పై ఎత్తు వేస్తేనే అందులో మజా.ఊరికినే కూర్చుంటే దెబ్బలు కొట్టి మన అధికారం దోచుకుని వెళ్ళిపోతూ ఉంటారు.ఎప్పటికప్పుడు కొత్త స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళడమే ఎవరైనా చెయ్యాల్సింది.ప్రస్తుతం వైకాపా పార్టీ కి చుక్కలు చూపిస్తున్న...
Read More..వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం తన పార్టీనుంచి అధికార పార్టీలోకి జరుగుతున్న ఫిరాయింపుల మీద చాలా అసహనంతో ఊగిపోతున్నారు.ఇలాంటి నేపథ్యంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలందరితో లోటస్పాండ్లో సమావేశం నిర్వహిస్తే ఈ సమావేశానికి ఏకంగా 13 మంది గైర్హాజరు కావడం ఆయనను మరింతగా కోపానికి...
Read More..బీజేపీ – టీడీపీ మిత్ర పక్ష పార్టీలు … ఇది ఎవరికన్నా చెబితే నవ్వుతారేమో కానీ ఇది నిజమే.ఇప్పటికి మూడు సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన బీజేపీ మూడు సార్లూ ఏపీ కి దారుణమైన ఫలితం ఇవ్వడం గమనార్హం.రైల్వే బడ్జెట్ ,...
Read More..బడ్జెట్ విషయం లో ఏపీ కి తీవ్ర అన్యాయం జరిగింది అని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.ఏపీ కి అరకొర కేటాయింపులు , చెయ్యి విదిలించినట్టు తక్కువ శాతం నిధులు ఇవ్వడం బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందిలో పడేసింది.ముఖ్యమంత్రి చంద్రబాబు...
Read More..వైకాపా లీడర్ జగన్ కి చుక్కలు చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు.తన ఆపరేషన్ ఆకర్ష్ తో మరొక వికెట్ ని కొల్ల గొట్టేసారు చంద్రబాబు నాయుడు.నారా లోకేష్ ప్లానింగ్ గా అభివర్ణిస్తున్నా ఇదంతా నిజానికి చంద్రబాబు కీ ప్లానింగ్ అని ఇట్టే చెప్పచ్చు.మార్చ్...
Read More..Powerstar Pawan Kalyan is at present shooting for his Sardaar Gabbar Singh.The film is being made arrangements for April eighth discharge.After this film, Pawan Kalyan has duties for two different...
Read More..వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం తెలుగు రాజకీయాలలో సంచలనంగా మారారు.ఆయన ఎమ్మెల్యేలు జంప్ అవుతూ ఉన్న తరుణం లో జగన్ వైఖరి ఆసక్తికరంగా మారింది.ఇంట్లో మనిషి లాగా ఉండే భూమా నాగిరెడ్డి జగన్ కి హ్యాండ్ ఇవ్వడం తో...
Read More..నివసిస్తున్న సొంత దేశం మీద విమర్శలు చెయ్యడం అనేది ఈ మధ్య కాలం లో ఒక ఫాషన్ లాగా దాపురించింది.తమ కళ్ళ ఎదురుగా జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే సత్తా ఉండదు కానీ అడ్డవైన సిద్దాంతాలూ మాట్లాడుతూ ఉంటారు కొందరు.దేశం నాకేమిచ్చింది అనే...
Read More..ఎక్కడైనా పార్టీ అధ్యక్షుడి మాట ఎమ్మెల్యేలు వినాలి.ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఛాన్స్ అప్పట్లో జస్ట్ మిస్ చేసుకున్న జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడమే తన జీవిత ఆశయంగా పెట్టుకుని రాజకీయాలు నడిపిస్తున్నాడు.టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ దెబ్బకి మనోడి మైండ్ పోతున్నట్టు...
Read More..దగ్గరలో ఎన్నికల నగారా లేకపోయినా ఏపీ పాలిటిక్స్ పిచ్చ వేడిమీద ఉన్నయి.రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ లో ఆసక్తికరంగా ఉంటూ రోజుకి ఒక ట్విస్ట్ తో సాధారణ తెలుగు సినిమాకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటోంది.కడప లో పర్యటిస్తున్న నారా లోకేష్...
Read More..2016-17 రైల్వే బడ్జెట్ ను లక్షా 21వేల కోట్ల రూపాయలతో ప్రవేశపెడుతున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు.రైల్వే చార్జీలు పెంచకుండా ప్రత్యామ్నాయలపై దృష్టి పెడుతున్నామన్నారు.పెండింగ్ ప్రాజెక్టులన్నీ 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.అంతేగాక ఈ సంవత్సరం రైల్వే...
Read More..ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు… ఆయన వెంట ఐఏఎస్ లు ఉన్నారు.అంతా కలిసి బస్సెక్కారు.ముందు సీట్లో కూర్చున్న ముఖ్యమంత్రికి కండక్టర్ టికెట్ ఇచ్చి డబ్బులు అడిగారు… ఆయన జేబులన్నీ తడుముకున్నా ఏమీ దొరకలేదు… తన వెనుక ఉన్న ఐఏఎస్ ను రూ.5...
Read More..బొత్స సత్యనారాయణ వైకాపా లో చేరడాన్ని వైకాపా ఎమ్మెల్యే లు – బొబ్బిలి రాజులు గా పిలవబడే ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు ఆయన సోదరుడు బేబి నాయిన తీవ్రంగా వ్యతిరేకించారు.ఆ కారణంగా వారు పార్టీని వీడేందుకు కూడా సిద్దపడ్డారు.అప్పుడు పార్టీ...
Read More..నిన్న స్మృతి ఇరానీ పార్లమెంట్ లో ఒక రేంజ్ లో రెచ్చిపోయి స్పీచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే, పార్లమెంట్ లో ఒకరకమైన శివతాండవం చేసారు ఆమె.టీవీ లలో , ఇంటర్నెట్ లో ఆమె స్పీచ్ చూస్తే అందులో ఒక ముఖ్య విషయం...
Read More..టీవీ ఛానల్స్ లో మంచి పేరు ఉన్న టీవీ 9 మీద మైదకూరు ఎమ్మెల్యే – వైకాపా నాయకుడు రఘురామి రెడ్డి మండిపడ్డారు.తాను వైకాపా ని వీడి తెలుగుదేశం లో కి వెళుతున్నట్టు ఆ ఛానల్ ప్రచారం చెయ్యడం పట్ల ఆయన...
Read More..ఘాటైన విమర్శలతో విరుచుకుపడే తెలుగు మహిళా నేతల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రోజా ఒకరు.చంద్రబాబుపై విమర్శించే ఏ చిన్న అవకాశం చిక్కినా తీవ్రస్థాయిలో మండిపడే రోజా.తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఏపీని పాలిస్తోంది టీడీపీ కాదని.వివిధ...
Read More..మొట్టమొదటి సారి పార్టీ పెట్టి కేవలం ఒకే ఒక్క సీటు అదికూడా తన సీటు గెలిచిన హీరో విజయ్ కాంత్ నెమ్మది నెమ్మదిగా ఓటు బ్యాంకు రాజకీయాలతో తన ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ వెళుతున్నారు.త్వరలో తమిళ నాట ఎన్నికల నగారా మొగబోతూ...
Read More..రైల్వే బడ్జెట్ కి వేళయ్యింది.బడ్జెట్ లో కొన్ని ప్రధాన విషయాల మీద మనకి వివరాలు అందుతూ ఉన్నాయి.కొత్త రైల్వే బడ్జెట్ లో వినూత్నంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టే పనిలో ఉందట ఇండియన్ రైల్వే.ఈ సారి రైల్వే బడ్జెట్ లో రాబోతున్న ఈ...
Read More..పేరుకి అద్దె ఇల్లు అయినా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానం లోని వ్యక్తి బస చెయ్యడం అంటే భారీ అద్దె ఇల్లే కావాల్సి ఉంటంది.ఆ రకంగా సొంత ఇల్లు బాగు జేసే క్రమం లో జుబ్లీ హిల్స్ లో అద్దె ఇల్లు...
Read More..నేను తలుచుకుంటే గంటలో చంద్రబాబు సర్కారు కూలిపోతుంది అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అనీ వారి పేర్లను చెప్పడం తాను మొదలెట్టి పూర్తి చేసేలోగా టీడీపీ సర్కారు పడిపోతుంది అనీ చెప్పిన రెండు...
Read More..పవర్ స్టార్ అంటే చిన్న పిల్లలకి సైతం విపరీతమైన ప్రేమ అభిమానం అన్న సంగతి మనకు ఖమ్మం జిల్లాలో శ్రీజ సంఘటనతో మనకు విధితమే.కాగా ఇప్పుడు మరో ఆరేళ్ళ చిన్నారి అంకుల్ నిన్ను చూడాలని ఉంది రావూ.నీవు వస్తే నాకు జ్వరం...
Read More..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మార్కు కుల సమీకరణాలు చేస్తున్నారు అని టాక్ నడుస్తోంది.రాత్రికి రాత్రి చంద్రబాబు గారి పార్టీ లోకి వైకాపా ఎమ్మెల్యే లు జాయిన్ అయిపోవడంతో విశ్లేషకులు వివిధ కుల అంచనాలతో సిద్దం అయ్యారు.వైకాపా కి గత...
Read More..తమిళ జనాలకి ‘అమ్మ’ అయిన జయలలిత పుట్టిన రోజున తమిళ జనాలకి పెద్ద బంపర్ ఆఫర్ ఇచ్చారు.ఎన్నికలు కూడా దగ్గర పడుతూ ఉండడం తో అమ్మ జనాలకి దగ్గర అయ్యే ప్లాన్ లు వేస్తున్నారు.అమ్మ పుట్టినరోజును పురస్కరించుకొని ఆమెకు ఎవరైనా బర్త్...
Read More..ఎంపీ గా గేలవలేక పోయినా డైరెక్ట్ కేంద్ర మంత్రి అయిపోయారు స్మృతి ఇరానీ, తలపండిన సీనియర్ లు చేపట్టే మానవ వనరుల అభివృద్ధి శాఖ ని చేపట్టిన ఆమె ఎలాంటి ఇబ్బందీ లేకుండా తొలి ప్రయత్నంలోనే మంచి పేరు తెచ్చుకుంటున్నారు ఈ...
Read More..సరిగ్గా ఒక రోజు ముందు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆసుపత్రిని సందర్శించారు.ఆ సందర్భంగా ఆసుపత్రుల్లోని దారుణ పరిస్థితులకు కదిలిపోయిన ఆయన.ఆసుపత్రి నుంచే వైద్యఆరోగ్య శాఖామంత్రి లక్ష్మారెడ్డికి ఫోన్ చేసి గాంధీ దుస్థితి గురించి...
Read More..ఎంత ఒద్దు అనుకున్నా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ – తెలంగాణా ల మధ్యనా వాటి ముఖ్య మంత్రులు చంద్రబాబు – కెసిఆర్ ల మధ్యనా తీవ్రమైన పోటీ ఉంటుంది.జనాలు – మీడియా ఎప్పుడూ ఈ విషయంలో ఫోకస్ గట్టిగా పెట్టే...
Read More..ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తోంది అంటే ఎంత వేగంతోనో ఒస్తాయి , చాలా జాగ్రత్తగా ఉండాలి మరి.అలాగే తాము ప్రయాణించే దారి ఎలాంటిదో చూసుకుని మరీ బద్రతా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి.ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఇటు ముఖ్యమంత్రి కీ అటు సామన్యులకీ...
Read More..అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ కెసిఆర్ ఇచ్చేస్తున్న వరాలకి అడ్డూ అదుపూ ఉండడం లేదు.ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఆయన వైఖరి ఇదే విధంగా ఉంటోంది.కేవలం వరాలు ప్రకటించడం లో మాత్రమే కాకుండా అమలు చెయ్యడంలో కూడా జనాలకి దూకుడు కావాలి.అందుకనే...
Read More..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ్వుతూ మాట్లాడ్డం చూసిన వాళ్ళు చాలా తక్కువ.విపక్ష నేత అయినా, ప్రతిపక్ష నేతగా ఉన్నా , అధికారంలో ఉన్నా ఆయన పంథా అంతే.ఈ మధ్య కాలం లో కాస్త ఆ సీరియస్ నెస్ పక్కకి పెట్టి...
Read More..ఒక పక్క ప్రత్యర్ధి రెచ్చిపోతూ దెబ్బమీద దెబ్బ కొడుతూ పాతాళానికి తోక్కేస్తూ ఉంటే మనం ఏం చెయ్యాలి ? తమని తాము కాపాడుకోలేని పరిస్థితి వచ్చేసిన సమయంలో ఎలా బయటపడాలి ? చేతల్లో ఏమీ చెయ్యలేకపోతే కనీసం మాటలతో అయినా నెట్టుకు...
Read More..ఉత్సాహం కి మించింది అత్యుత్సాహం , అది కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దగ్గర కావలసినంత ఉంది.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో రోహిత్ అనే విద్యార్ధి ఆత్మహత్య మీద సాగిన రగడ తో మాగ్జిమం లబ్ది పొందడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ యువరాజు...
Read More..తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తో చాలా జాగ్రత్తగా రాజకీయాలి నడపాలి అని అంటూ ఉంటారు,ప్రత్యర్ధులు కూడా ఆయన నోట్లోంచి ఎప్పుడు ఏ మాట ఒస్తుందో అని ఊహించలేక భయపడుతూ ఉండే రోజులు ఎన్నో ఉన్నాయి.ఉదాహరణ కి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
Read More..కింద పడ్డా తనదే పై చెయ్యి అనిపించుకోవాలనే తపన ప్రతీ రాజకీయ పార్టీ నాయకుడిలో ఉంటుంది.అలాగే ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిలో కూడా ఈ తాలూకూ లక్షణాలు బాగానే ఉన్నాయి.అధికార పార్టీ నుంచి ‘ ఆకర్శ ‘ మంత్రం...
Read More..నారాయణ ఖేడ్ ఎన్నికల్లో తెరాస చాలా తేలికగా గెలుస్తుంది అని సర్వే లు కూడా చెప్పాయి.అయితే భారీ మెజారిటీ రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు.మరొక పక్క కొంతమందిని కెసిఆర్ కనికరించలేదు అని పార్టీ శ్రేణులు వాపోతూ ఉండడం గమనార్హం.ఇంతకీ పార్టీ నేతల...
Read More..ప్రతీ పార్టీలో లుకలుకలు సామాన్యం, తెలంగాణా లో తెరాస లోకి టీడీపీ జనాలు ఒక్కరోక్కరు గా వెళ్ళిపోతూ ఉండడం తో పార్టీ అధినేత చంద్రబాబు కి పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది ఇదంతా.ఆ పార్టీ లో ఇప్పుడు తెలంగాణా లోనే కాక...
Read More..గ్రేటర్ హైదరాబాద్ ని విశ్వ వ్యాప్త అద్భుత నగరం గా అభివృద్ధి చెయ్యాలనే ఆలోచన ని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ ఎప్పటినుంచో చెబుతూ ఒస్తున్నారు.దీనికి సంబంధించి వారు భారీ ప్రణాళిక ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.ఎన్నికల వేడి...
Read More..అసహనం మీద ఆమీర్ ఖాన్ చేసిన వివాదాస్పద వాఖ్యలు ఎంత రచ్చ చేసాయో మనందరికీ తెలిసిందే.ఆ వాఖ్యాల ప్రభావం వల్లేనెమో భారత ప్రభుత్వం ఆమీర్ ని ఇంక్రిడబుల్ ఇండియా తో పాటు రోడ్ సేఫ్టి ప్రచారకర్త పదవి నుంచి తొలగించేసింది.ఆమీర్ సేక్యురిటిని...
Read More..డిల్లీ నెహ్రూ విశ్వవిద్యాలయం లో జరుగుతున్న సంఘటనలు దేశానికి పెద్ద మచ్చగా మిగిలే లాగా కనిపిస్తూ ఉన్నాయి.ఎప్పటికైనా తాను ప్రధాని అవ్వడమే తన లక్ష్యంగా కనిపిస్తున్న రాహుల్ గాంధీ ఆయన పార్టీ ఇద్దరూ ఎంత నీచానికైనా దిగాజారగలరు అనడానికి ప్రతీకగా ఇక్కడ...
Read More..