షాకింగ్ : జగన్ ని కలిసిన టీడీపీ ఎమ్మెల్యే

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు.దాదాపు అరగంట పాటు వీరిద్దరి మధ్య చర్చలు సాగగా, భేటీ అనంతరం మీడియాతో కృష్ణయ్య మాట్లాడుతూ, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అందుకు పార్టీ పరంగా వైకాపా కూడా సహకరించాలని కోరేందుకే వచ్చినట్టు తెలిపారు

 Tdp Mla Meets Ys Jagan-TeluguStop.com

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు.

దాదాపు అరగంట పాటు వీరిద్దరి మధ్య చర్చలు సాగగా, భేటీ అనంతరం మీడియాతో కృష్ణయ్య మాట్లాడుతూ, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అందుకు పార్టీ పరంగా వైకాపా కూడా సహకరించాలని కోరేందుకే వచ్చినట్టు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube