అభిమానులకు రేపటి నుంచి ఇక పండగ వాతావరణమే మొదలవుతుంది. కరోనా వేవ్ తగ్గడంతో తెలంగాణలో ఆదివారం నుంచి సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి.
రాష్ట్ర ఎగ్జిబిటర్లు అసోసియేషన్ నిర్ణయించింది.ఇటీవలే లాక్ డౌన్ కారణంగా థియేటర్లు యజమానులు ఫీవర్ నష్టపోయిన నేపథ్యంలో ఎగ్జిబిటర్లు పలుమార్లు తన బాధను ప్రభుత్వానికి విన్నవించ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ మేరకు ప్రభుత్వం నుంచి థియేటర్లను ఆదుకునేందుకు స్పష్టమైన హామీ రావడంతో ఆదివారం నుంచి సినిమా థియేటర్లు తెరవాలని తెలంగాణ ఫిలిం ఛాంబర్ థియేటర్ ఎగ్జిబిటర్లు అసోసియేషన్ సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 23 నుంచి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న దృశ్య ఎగ్జిక్యూటివ్ ఎవరైనా థియేటర్లు తెరుసుకోవచ్చని సూచించింది.ప్రభుత్వం ఇప్పటికే వంద శాతం సీట్లు సామర్థ్యంతో అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రేపటి నుంచి పూర్తి స్థాయిలో అన్ని మల్టీప్లెక్స్ థియేటర్, సింగిల్ స్క్రీన్ థియేటర్లు లో ప్రదర్శనలు కొనసాగించాలని తీర్మానించినట్లు ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కార్యదర్శి విజయేందర్ రెడ్డి తెలిపారు.