Telangana High Court : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు( Telangana High Court ) కీలక తీర్పును వెలువరించింది.ఈ మేరకు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎన్నికను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Governor Tamilisai ) పున: పరిశీలన చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.అయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియమకాలకు సంబంధించి దాసోజ్ శ్రవణ్, కుర్రా సత్యనారాయణ( Dasoju Sravan Kumar And Kurra Satyanarayana ) వేర్వేరుగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Telangana High Court Verdict On The Petitions Of Governor Quota Mlcs-TeluguStop.com

కాగా వీరిద్దరినీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt )లోని మంత్రవర్గం సిఫారసు చేయగా గవర్నర్ తిరస్కరించారు.ఈ పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనం గత విచారణలో తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube