Telangana High Court : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు( Telangana High Court ) కీలక తీర్పును వెలువరించింది.

ఈ మేరకు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎన్నికను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Governor Tamilisai ) పున: పరిశీలన చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

అయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియమకాలకు సంబంధించి దాసోజ్ శ్రవణ్, కుర్రా సత్యనారాయణ( Dasoju Sravan Kumar And Kurra Satyanarayana ) వేర్వేరుగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

"""/" / కాగా వీరిద్దరినీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt )లోని మంత్రవర్గం సిఫారసు చేయగా గవర్నర్ తిరస్కరించారు.

ఈ పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనం గత విచారణలో తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ సినిమాలను ఈ డైరెక్టర్లు తీశారా.. అసలు నమ్మబుద్ధి కావడం లేదే?