ప్రభాస్ అంత పెద్ద మోసగాడా.. సినిమాల్లో ఎంత మందిని మోసం చేశాడంటే..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Young rebel star Prabhas ) రీసెంట్‌గా రెండు భారీ బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించాడు.ఈ 2 సినిమాలు కలిసి దాదాపు రూ.2,000 కోట్లు కలెక్షన్లు రాబట్టాయి.బాహుబలి తర్వాత హిట్ కొట్టడానికి ప్రభాస్ కష్టపడినా మళ్లీ ఇప్పుడు సలార్, కల్కి సినిమాలతో ఫామ్‌లోకి వచ్చాడు.

 Prabhas Cheated These Many Times , Richa Gangopadhyay, Prabhas, Shraddha Kapoor,-TeluguStop.com

అసలైన ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ తానే అని నిరూపించుకున్నాడు.ఇదిలా ఉంటే హీరో ప్రభాస్ సినిమాల్లో చాలా మందిని మోసం చేశాడని ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు.బయట చాలా మంచి వ్యక్తి కానీ సినిమాల్లో మాత్రం ప్రభాస్ చాలా మందిని మోసం చేశాడని, ఆయనొక పెద్ద మోసగాడు అని అంటున్నారు.

వాస్తవానికి సినిమాలో క్యారెక్టర్ ఎలా ఉంటే అలా చేయాల్సి ఉంటుంది.

అల్లు అర్జున్ ( Allu Arjun )పుష్ప సినిమాలో రెడ్ శాండిల్ స్మగ్లర్ గా చేశాడు.ఈ క్యారెక్టర్ లో భాగంగా అతను హీరో చేయకూడని పనులు చేశాడు.

అలానే డైరెక్టర్లు ప్రభాస్ కోసం కొన్ని రోల్స్ డిజైన్ చేశారు.ఆ రోల్స్‌లో అతను చాలామందిని చీట్ చేశాడు.

డైరెక్టర్లు రాసిన ఈ క్యారెక్టర్స్ వల్ల ప్రభాస్ సినిమాల్లో ఎవరినో ఒకరిని మోసం చేయకుండా ఉండలేరు అని పేరు కూడా వచ్చింది.మరి ఆయన ఎవరిని మోసం చేశాడో తెలుసుకుందాం.

Telugu Prabhas, Prabhas Times, Sasha Chettri, Shraddha Kapoor, Taapsee-Movie

మిర్చి సినిమాలో సెకండ్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయను( Richa Gangopadhyay ), మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీలో తాప్సీ పన్నుని, రెబల్ సినిమాలో తమన్నా, సాహో సినిమాలో శ్రద్ధ కపూర్, బిర్లా సినిమాలో నమితను లవ్ చేస్తున్నట్లు చెప్పి చివరికి వారిని మోసం చేశాడు ప్రభాస్.అలానే బుజ్జిగాడు మూవీలో కోట శ్రీనివాసరావును, పౌర్ణమిలో సింధుని, డార్లింగ్‌లో విలన్‌ను, రాధే శ్యామ్‌లో సాషా చెత్రీని, బాహుబలి సినిమాలో అనుష్కను ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క రీజన్ చెప్పి మోసం చేశాడు.ఇవన్నీ కూడా స్క్రిప్ట్ డిమాండ్ చేయడం వల్ల ఆయన చేయాల్సి వచ్చింది.ఈ చీటింగ్స్‌ అన్నీ చాలా సరదాగానే అనిపిస్తాయి.

Telugu Prabhas, Prabhas Times, Sasha Chettri, Shraddha Kapoor, Taapsee-Movie

ఇకపోతే ప్రభాస్ “కన్నప్ప” సినిమాలో నందిగా ఒక క్యామియో రోల్ చేయనున్నాడు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది.అలానే రొమాంటిక్ కామెడీ హారర్ “రాజా సాబ్” సినిమాలో టైటిల్ రోల్‌లో నటిస్తున్నాడు.నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు.రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా 2025 ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కానుంది.దీనిపై భారీ స్థాయిలో అంచనాల నెలకొన్నాయి.మరి ఇది ఎంతగా అలరిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube