ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆరోగ్యశ్రీలో కొత్తగా 809 చికిత్సలు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఆరోగ్య శ్రీ పథకంలో కొత్తగా 809 చికిత్సలను చేర్చినట్లు సీఎం జగన్ తెలిపారు.

 Key Decision Of Ap Govt.. 809 New Treatments In Arogyasri-TeluguStop.com

వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.దీనిలో భాగంగా ఆరోగ్య శ్రీలో వైద్య చికిత్సలను పెంచారు.

ఈ మేరకు ఆరోగ్య శ్రీ కింద మొత్తం చికిత్సల సంఖ్యను 3,255కు పెంచినట్లు సీఎం జగన్ తెలిపారు.దీంతో వైద్యం ఖర్చు రూ.వెయ్యికి పైబడ్డ చికిత్సలు చేరాయి.రాష్ట్రంలో ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని జగన్ వెల్లడించారు.

అదేవిధంగా రోడ్డు ప్రమాదాల కారణంగా గాయపడిన ఇతర రాష్ట్రాల వారికి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube