కొడంగల్ కు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు..: రేవంత్ రెడ్డి

కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్ పేటలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది.తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే కొడంగల్ లో అభివృద్ధి జరిగిందని తెలిపారు.

 Brs Has Not Done Anything To Kodangal..: Revanth Reddy-TeluguStop.com

ఐదేళ్లలో కొడంగల్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.ఉపాధి కూలీలకు ఏడాదికి రూ.12 వేలతో పాటు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు.తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube