శ్రీవారి సేవలో ఇస్రో బృందం..

తిరుమల శ్రీవారిని ఇస్రో బృందం దర్శించుకున్నారు.గురువారం ఉదయం ఇస్రో డైరెక్టర్ ఏకే.

పాత్రా, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ గుప్తా, ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఆర్.వై.యశోదాలు కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.ముందుగా స్వామి వారి పాదాల చెంత ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకేట్ ప్రయోగం నమూనాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు