విజయవాడ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై వైద్యారోగ్య శాఖ ఆరా

విజయవాడ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తీవ్రస్థాయిలో మండిపడింది.అకడమిక్ డీఎంఈ ఆదేశాలతో ఐదుగురు సభ్యుల కమిటీ నియామకం అయింది.

 The Health Department Inquired About The Vijayawada Kidney Racket Case-TeluguStop.com

కిడ్నీ మార్పిడిపై స్వర ఆస్పత్రిలో రికార్డులను ఈ కమిటీ సేకరించనుంది.అనంతరం ఉన్నతాధికారులకు సీల్డ్ కవర్ లో నివేదికను అందించనుంది.

ఈ నేపథ్యంలో కమిటీ రిపోర్టు ఆధారంగా అధికారులు కిడ్నీ రాకెట్ వ్యవహారంపై చర్యలు తీసుకోనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube