వచ్చే ఎన్నికల్లో మెజార్టీ పోటీ చేస్తాం.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తామని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.ఈ క్రమంలో ఎక్కడెక్కడ పోటీ చేస్తామో త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

 Majority Will Contest Next Election.. Mp Asaduddin Owaisi-TeluguStop.com

తమ కౌన్సిలర్లు, నేతలపై కావాలనే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.కేసీఆర్ కుటుంబం కోసం, కవిత కోసం బోధన్ లో ఎంఐఎం కార్యకర్తలు కష్టపడ్డారని తెలిపారు.

కవిత గెలుపు కోసం కష్టపడిన తమ కార్యకర్తలపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు.తమ పార్టీ నేతల మీద అక్రమ కేసులు పెట్టిన బోధన్ ఏసీపీ, సీఐ, ఇతర పోలీసులపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బోధన్ లో షకీల్ ను ఓడిస్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube