ఏపీ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..!! 

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీ రైతుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

 Jagan Government Good News To Farmers, Ys Jagan,disha App,farmers Police Station-TeluguStop.com

ఈ క్రమంలో రైతు రక్షణకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు.రాష్ట్రంలో రైతులకు రక్షణగా పోలీస్ వ్యవస్థ ఉండాలని సూచించారు.

ప్రత్యేకంగా ఈ రైతు పోలీస్ స్టేషన్ లోనే అన్ని సమస్యలు తీరి పోవాలని,  న్యాయపరమైన చిక్కులు సత్వరమే పరిష్కరించడానికి పోలీస్ స్టేషన్లు సహకరించేలా వ్యవస్థ ఉండాలని దిశా హెల్ప్‌ డెస్క్‌ మాదిరిగా రైతుల కోసం ఒక డెస్క్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని’ సీఎం జగన్ తెలిపారు.తాజాగా పోలీస్ వ్యవస్థ పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

అంతేకాకుండా గ్రామ వార్డు, సచివాలయంలో మహిళా పోలీసులకు అవగాహన కల్పించే విధంగా దిశ యాప్‌ రూపకల్పన ఉండాలని కూడా సూచించారు.  

Telugu Andhra Pradesh, Disha App, Farmers, Ys Jagan-Telugu Political News.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube