ఏపీలో పలు ప్రాంతాల్లో మొరాయించిన ఈవీఎంలు.. నెలకొన్న ఉద్రిక్తత

ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది.ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

 Evms In Many Parts Of Ap Were Shouting.. There Was Tension , Evms , Lok Sabha-TeluguStop.com

అయితే రాష్ట్రంలోని పలు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎం( EVMs )లు మొరాయించాయి.దీంతో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైందని తెలుస్తోంది.

మంగళగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి.ఈ క్రమంలోనే సీకే హైస్కూల్, కొప్పురావుకాలనీ, మోరంపూడి వంటి ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

అయితే పోలింగ్ లో ఈసారి యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube