జ్ఞానవాపి వివాదం కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు వెలువరించింది.ముస్లింలకు చెందిన అంజుమన్ ఇంతజామియా కమిటీ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.
మసీదులోని దేవతా విగ్రహాలకు పూజలు నిర్వహించేలా ఆదేశించాలన్న హిందూ పక్షం పిటిషన్ను సమర్థించింది.ఈ పిటిషన్పై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.
తదుపరి వాదనలు సెప్టెంబర్ 22న వింటామని ధర్మాసనం వెల్లడించింది.