కరోనాతో పోరాడుతున్న వైధ్య సిబ్బందికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు

కరోనా మహమ్మారితో దగ్గర ఉండి పోరాటం చేస్తున్న వైధ్యులు ఇంకా సిస్టర్స్‌ ఇతర వైధ్య సిబ్బంది కోసం కేంద్ర ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.కరోనాకు ప్రస్తుతం వ్యాక్సిన్‌ లేని ఈ సమయంలో అంతా కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను వాడుతున్న విషయం తెల్సిందే.

 Aiims Give The Hydroxychloroquine Tabs To Doctors And Sisters, Corona Virus, Aii-TeluguStop.com

అందుకే వైధ్య సిబ్బంది అందరికి కూడా ఈ మాత్రలను అందించాలని నిర్ణయించింది.ముందస్తుగా వారికి ఈ ట్యాబెట్లను ఇవ్వాలని ఎయిమ్స్‌ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

డాక్టర్లు, నర్సులు ఇంకా వైధ్య అధికారులు తమకు అవసరం ఉన్నంతగా ఈ ట్యాబ్లెట్లు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు సూచించారు.ఏ విభాగంకు ఎన్ని హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లు కావాలనే విషయాన్ని నివేదించాలంటూ ఎయిమ్స్‌ ఉన్నతాధికారులు ఆదేశించారు.

ప్రస్తుతం హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ ట్యాబెట్లు ఇండియాలో కావాల్సినన్ని ఉన్నాయని ఏ ఒక్కరు ఆందోళన చెందక్కర్లేదు అంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.ఇప్పటికే విదేశాలకు ఈ ట్యాబ్లెట్ల ఎగుమతి నిలిపేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube