విచారణ మేడిగడ్డ వరకే పరిమితం చేయాలని కుట్ర..: రఘునందన్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు.కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని గతంలో కాంగ్రెస్ డిమాండ్ చేసిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 Conspiracy To Limit Investigation To Medigadda..: Raghunandan Rao-TeluguStop.com

కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిందన్న రఘునందన్ గతంలో అడిగినట్లుగానే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.అలాగే సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న రఘునందన్ రావు విచారణ మేడిగడ్డ వరకే పరిమితం చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube