బీఆర్ఎస్ నేతలు దేశ ద్రోహానికి పాల్పడ్డారు..: ఎంపీ లక్ష్మణ్

ఫోన్ ట్యాపింగ్ అంశంపై గవర్నర్ కు తెలంగాణ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్ ను కోరామని తెలిపారు.

 Brs Leaders Committed Treason. Mp Laxman , Mp Laxman, Phone Tapping, Revanth Re-TeluguStop.com

ఫోన్ ట్యాపింగ్ తో బీఆర్ఎస్ నేతలు దేశ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు.ఈ క్రమంలో సూత్రధారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఎంపీ లక్ష్మణ్( MP Laxman ) అన్నారు.

బీఆర్ఎస్ నేతల అవినీతి, కుంభకోణాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ వదిలిపెట్టినా తాము వదిలిపెట్టమని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube