నారా లోకేశ్ పై సీఐడీ వేసిన పిటిషన్ పై విచారణ..!

టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) పై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విజయవాడలోని ఏసీబీ కోర్టు( ACB Court )లో విచారణ జరగనుంది.రెడ్ బుక్ లో అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరింపులకు పాల్పడ్డారని సీఐడీ అభియోగిస్తూ కోర్టులో పిటిషన్ వేసింది.

 Investigation On The Petition Filed By Cid Against Nara Lokesh..!, Cid , Nara L-TeluguStop.com

41 ఏ నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ వ్యవహరించారని సీఐడీ మెమో దాఖలు చేసింది.ఈ నేపథ్యంలో పిటిషన్ పై లోకేశ్ తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube