చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదు..: మంత్రి అంబటి

తుఫాను పై వైసీపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.ప్రభుత్వం వేగంగా సహాయక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.

 It Is Not Right For Chandrababu To Speak According To His Will..: Minister Ambat-TeluguStop.com

ముందస్తు చర్యలతోనే ప్రాణ నష్టం వాటిల్లకుండా ఆస్తినష్టంతో బయటపడ్డామని మంత్రి అంబటి తెలిపారు.సీఎం జగన్ పట్ల చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే జగన్ వెళ్లలేదని స్పష్టం చేశారు.టీడీపీ హయాంలో తుఫాను నష్టపరిహారం కంటే ఇప్పుడు ఎక్కువే ఇస్తున్నామని పేర్కొన్నారు.అలాగే హెక్టారుకు రూ.17 వేలు నష్టపరిహారం ఇస్తున్నామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube