ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు.మిగ్జామ్ తుఫాను ప్రభావానికి గురైన పలు జిల్లాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.

 Chandrababu's Visit To Prakasam And Guntur Districts-TeluguStop.com

రెండు రోజులపాటు చంద్రబాబు పర్యటన కొనసాగనుండగా వరద ప్రభావిత ప్రాంత ప్రజలను, నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు.

ఇందులో భాగంగా ఇవాళ బాపట్ల, ప్రకాశం మరియు గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన ఉండనుంది.వేమూరు, పొన్నూరు, బాపట్ల, తెనాలి నియోజకవర్గాల్లో పర్యటించి పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించనున్నారు.ఇవాళ రాత్రికి బాపట్లలోనే బస చేయనున్న చంద్రబాబు రేపు పర్చూరు, పత్తిపాడులో పర్యటించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube