ఏపీ సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.ఈ నెల 27న ఆయన పర్యటన కొనసాగే అవకాశం ఉంది.దీనిలో భాగంగా 27న ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరనున్నారు.ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఏపీ జెన్కో ప్రాజెక్ట్ మూడో యూనిట్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు.తిరిగి సాయంత్రం 3.30 గంటలకు తాడేపల్లికి తిరుగు పయనంకానున్నారు.సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.జిల్లాలో అధికారులు సంబంధిత ఏర్పాట్లతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/sharingcaring.png)
![Follow Us on Facebook Follow Us on Facebook](https://telugustop.com/img/social-icons/facebook.png)
![Follow Us on WhatsApp Follow Us on WhatsApp](https://telugustop.com/img/social-icons/whatsapp1.png)
![Follow Us on Twitter Follow Us on Twitter](https://telugustop.com/img/social-icons/twitter.png)
తాజా వార్తలు