ఈ నెల 27న నెల్లూరుకు ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.ఈ నెల 27న ఆయన పర్యటన కొనసాగే అవకాశం ఉంది.దీనిలో భాగంగా 27న ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరనున్నారు.ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఏపీ జెన్కో ప్రాజెక్ట్ మూడో యూనిట్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు.తిరిగి సాయంత్రం 3.30 గంటలకు తాడేపల్లికి తిరుగు పయనంకానున్నారు.సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.జిల్లాలో అధికారులు సంబంధిత ఏర్పాట్లతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

 Ap Cm Jagan To Nellore On 27th Of This Month-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube