ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు..: గవర్నర్ తమిళిసై

దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు.ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

 Violence Has No Place In Democracy: Governor Tamilisai-TeluguStop.com

ఎన్నికల సమయంలో అభ్యర్థులు, ప్రచారం చేసే వారికి భద్రత కల్పించాలని రాష్ట్ర డీజీపీకి గవర్నర్ తమిళిసై ఆదేశాలు జారీ చేశారు.ఈ క్రమంలోనే స్వేచ్ఛాయుతమైన, నిస్పక్షపాతమైన ఎన్నికల కోసం శాంతియుత, సురక్షితమైన వాతావరణం అవసరమని ఆమె పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని తెలిపారు.ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరమని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube