కర్నూలు జిల్లాలో విషాదం..విద్యుత్ షాక్ కు గురైన 15 మంది చిన్నారులు

కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకుర్ ( Chinnathekur )లో విషాద ఘటన చోటు చేసుకుంది.ఉగాది రథోత్సవం కార్యక్రమంలో( Ugadi Rathotsavam programme ) సుమారు పదిహేను మంది చిన్నారులు విద్యుత్ షాక్ కు గురయ్యారు.

 Tragedy In Kurnool District15 Children Were Electrocuted , Kurnool, 15 Children,-TeluguStop.com

వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.బాధితులను హుటాహుటినా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి రథోత్సవం నిర్వహిస్తుండగా రథానికి కరెంట్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్ తగిలిందని తెలుస్తోంది.దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube