ఏపీలో ప్రభుత్వ ఆఫీసుల తరలింపు జీవోపై విచారణ వాయిదా

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల తరలింపు జీవో అంశంపై విచారణ వాయిదా పడింది.ప్రభుత్వ ఆఫీసులను వైజాగ్ తరలించాలని ఇచ్చిన జీవోపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

 The Inquiry Into The Relocation Of Government Offices In Ap Has Been Postponed-TeluguStop.com

విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్ ను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తామని తెలిపింది.కార్యాలయాల తరలింపు విషయంలో పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇస్తామన్న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు ఇచ్చే వరకు స్టే ఇస్తామని వెల్లడించింది.

ఈ క్రమంలో తమకు సమయం కావాలని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు.దీంతో హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube