It is already a known fact that Tamil Super Star Suriya has completed shooting for his most ambitious project ‘Aakasam Nee Haddura’ (‘Soorarai Pottru’ in Tamil) which is being directed...
Read More..ఈ తరంలో వెరైటీ పెళ్లిళ్లు చాలా కామన్ అయిపోయాయి.వారి పెళ్లి వెరైటీ గా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా వినూత్నంగా పెళ్లి చేసుకోవడానికి చూస్తున్నారు.మరి భద్రాద్రి కొత్త గూడం జిల్లా లో కూడా ఒక వెరైటీ వివాహవేడుక జరిగింది.అయితే వెరైటీ కోసం...
Read More..టిక్ టాక్ వీడియో లపై ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందొ అందరికీ తెలిసిందే.ఈ టిక్ టాక్ వీడియో లతో స్టార్ లు గా కూడా మారిపోతున్నారు.అలాంటి ఒక టిక్ టాక్ స్టార్ చేసిన ఒక స్టంట్ వీడియో తెగ వైరల్...
Read More..మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ మంచి పనులు చేస్తుంటాడు.ఆ చిత్రం స్పూర్తితో మహేష్ తెలంగాణాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నా సంగతి తెలిసిందే.మహేష్ ఆలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసాడు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు.ఏదైనా...
Read More..టిడిపి అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా ముద్రపడిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అవుతోంది.తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఆయనకున్న బ్యాంకు అప్పులు, ఇతర ఆర్ధిక వ్యవహారాలు కారణంగా బీజేపీలో చేరిన సంగతి...
Read More..ప్రస్తుతం ప్రపంచదేశాలను వణికిస్తున్న వైరస్ కరోనా(కోవిడ్-19).తొలుత చైనా లో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ఇరాన్ ను కూడా తీవ్ర స్థాయిలో కబళిస్తుంది.ఆ దేశంలో కూడా కోవిడ్-19 కేసులు ఎక్కువ అయిపోయాయి.ఇప్పటికే ఈ వైరస్ సోకి 26 మంది ప్రాణాలు కోల్పోగా...
Read More..తెలంగాణాలో తనకు రాజకీయ ప్రత్యర్థిగా, పక్కలో బల్లెంలా ఉంటూ వస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కాస్త దూకుడు పెంచాడు.రేవంత్ రెడ్డి ఇప్పుడు పట్నం గోస అంటూ తెలంగాణాలో పర్యటిస్తూ, టీఆర్ఎస్...
Read More..ఫలక్నుమా దాస్ చిత్రంతో హీరోగా పరిచయం అయిన విశ్వక్సేన్ ఈ చిత్రంతో రెండవ ప్రయత్నం చేస్తున్నాడు.ఇదే సమయంలో అ! చిత్రంతో నిర్మాతగా మారిన నాని ఇదే సినిమాతో రెండవ ప్రయత్నంను చేస్తున్నాడు.సినిమాపై ఆసక్తిని పెంచేలా విడుదలకు ముందే సినిమాకు సంబంధించిన కథను...
Read More..ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో యువతీ యువకులు కొన్ని నెలల వరకూ బాగానే ఉంటూ ఆ తరువాత చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు.చాలామంది ప్రేమను ట్రైమ్ పాస్ వ్యవహారంలానే చూస్తున్నారు.కొందరు ప్రేమలో మోసపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటుంటే మరికొందరు...
Read More..ఒక జంటకు పెళ్లైన కొన్ని నెలలకే ఒక పాప జన్మించింది.పుట్టిన బిడ్డను ఆ తండ్రి ఎంతో అల్లారుముద్దుగా పెంచాడు.ఆ చిన్నారిని చూసి ప్రతిరోజూ ఆనందపడేవాడు.కానీ ఆ బిడ్డ తన బిడ్డ కాదని తెలియటంతో షాక్ అయ్యాడు.తన భార్య తప్పుడు పనుల కారణంగా...
Read More..సాధారణంగా కారును లారీ ఢీ కొడితే కారు పల్టీ కొడుతుంది.కారులో ప్రయాణించే వ్యక్తులే గాయాలపాలవ్వటం లేదా మరణించటం జరుగుతుంది.కొన్ని సందర్భాల్లో కారు నుజ్జునుజ్జు అయిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి.కానీ ఎప్పుడైనా కారును ఢీ కొట్టి లారీ పల్టీ కొట్టడం గురించి విన్నామా…?...
Read More..ప్రపంచంలో అన్ని దేశాలను కరోనా వైరస్ కొన్ని రోజుల పాటు గజగజా వణికించిన విషయం తెలిసిందే.చైనాలోని వుహాన్ నుండి వ్యాపించిన ఈ వైరస్ బారిన పడి 2000 మందికి పైగా మృతి చెందగా 70,000 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.కానీ...
Read More..Young Hero Sushanth has changed gears after having a rough patch in his career and is now riding high with back to back hits.His last release as solo hero ‘ChiLaSow’...
Read More..It is already a known fact that Power Star Pawan Kalyan is back into acting and is currently playing the lead role in the Telugu remake of ‘Pink’ which has...
Read More..ఏ దేశంలోనైన జంతు ప్రేమికుల ఇళ్ళలో ఎక్కువగా పెంచుకునే పెంపుడు జంతువు కుక్క.కొన్ని కుక్కలు చెప్పిన పనులన్నీ చేస్తూ, కావాల్సినవన్నీ తెచ్చి పెడుతూ తెగ పనులు చేసేస్తుంటాయి.మనదేశంలో ఇలాంటివి అరుదుగా చూస్తాము కాని, విదేశాలలో పెంపుడు కుక్కలు అన్ని పనులు చేసేలా...
Read More..చిన్నపిల్లలు అల్లరి చేయడం సహజం.కొంతమంది పిల్లల్లో పెద్దవాళ్ళను ఎదిరించే లక్షణాలను చూస్తుంటాం.ఇంట్లో తల్లితండ్రులతోనైన, స్కూల్ లో ఉపాధ్యాయులోతోనైన కొచెం దురుసుగా ప్రవర్తిచే స్వభావం కలిగిన పిల్లలు కూడా ఉంటారు.అలాంటప్పుడు అర్ధమయ్యే విధంగా చెప్పి చూడాలి,అప్పటికి మాట వినకపోతే మందలించాలి, అంతేకాని ప్రవర్తన...
Read More..నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వి అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని తొలిసారి విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మరో యంగ్ హీరో సుధీర్ బాబు...
Read More..లోక్ సభలో మోస్ట్ గ్లామరస్ ఎంపీ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి బెంగాలీ స్టార్ హీరోయిన్ నుస్రత్ జహాన్.ఆమె కు సోషల్ మీడియా లో కూడా తెగ ఫాలోవర్స్ కూడా ఉన్నారు అనే చెప్పాలి.అయితే గతేడాది సినిమాలకు దూరమై రాజకీయాలపై మొగ్గు...
Read More..మామూలుగా పుట్టిన రోజు నాడు మనం అందరం కేకు లు కట్ చేస్తూ ఉంటాం.కానీ ఫారిన్ లో మాత్రం ఏ చిన్న.పెద్ద అకేషన్ అయినా కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తి చేస్తూ ఉంటారు.అలానే ఒక జంట తమ పెళ్లి...
Read More..సొంతం సినిమాలో నమిత మీకు గుర్తుందా.మూడు పదుల వయసు మీకు దాటి ఉంటే ఖచ్చితంగా ఆ సినిమాలో నమిత ఎలా ఉండేదో మీకు గుర్తుండే ఉంటుంది.ఆ సినిమాలో కాకున్నా ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలో అయినా ఆమె లుక్ గురించి...
Read More..టాలీవుడ్ స్టార్స్ నిర్మాతలుగా మారడం కొత్తేం కాదు.మహేష్, పవన్, చరణ్, ప్రభాస్ నాని ఇంకా పలువురు నిర్మాణ సంస్థలను నిర్వహిస్తున్నారు.కొత్త హీరోలు కూడా సొంత నిర్మాణ సంస్థలను కలిగి ఉంటున్నారు.చిన్న బడ్జెట్ నుండి పెద్ద బడ్జెట్ సినిమాల వరకు వీరు నిర్మిస్తున్నారు.పెద్ద...
Read More..అనుష్క తీరుపై అభిమానులు చాలా కోపంగా ఉన్నారు.రెండు సంవత్సరాలుగా అనుష్క సినిమాలు చేయలేదు.బాహుబలి క్రేజ్ను అంతా ఉపయోగించుకుని కోట్లు కూడబెట్టుకుంటున్నారు.కాని ఇప్పటి వరకు అనుష్క మాత్రం ఆ క్రేజ్ను ఎక్కడా ఉపయోగించుకోవడం లేదు.వరుసగా ఆమె సినిమాలు చేస్తే ఖచ్చితంగా ఇప్పటి వరకు...
Read More..సోషల్ మీడియా సెన్షేషన్గా శ్రీరెడ్డిని చెప్పుకోవచ్చు.ఈమె సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు.ఈ అమ్మడు ప్రస్తుతం తమిళనాడులో ఉంటుంది.అక్కడ ఉండి కూడా తెలుగు సినిమా పరిశ్రమ గురించి తెలుగు స్టార్స్ గురించి వ్యాఖ్యలు కామెంట్స్ చేస్తూనే ఉంది.కొందరిని టార్గెట్...
Read More..దూకుడు చిత్రం తర్వాత శ్రీనువైట్లతో సినిమాలు చేసేందుకు అందరు హీరోలు ఆసక్తి చూపించారు.దూకుడు తర్వాత ఈయన చేసిన బాద్షా, ఆగడు, బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.దాంతో సినిమాల్లో ఈయన ఉంటాడా లేదా అనే అనుమానం...
Read More..టిఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ సందడి ఎక్కువగా కనిపిస్తోంది.రాజ్యసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో సభ్యత్వం ఆశిస్తున్న నాయకులు అంతా తీవ్ర స్థాయిలో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.సీఎం కేసీఆర్ ఎవరెవరికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలనే విషయంపై ఒక స్పష్టమైన క్లారిటీకి వచ్చినట్లు...
Read More..అసెంబ్లీ లో జనసేనపార్టీ నుంచి ఎన్నికైన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక.ఇటీవల ఆయన పార్టీ తో పెద్దగా సంబంధాలు నెరపడం లేదు అంటూ వార్తలు కూడా వచ్చాయి.అయితే ఆయన తాజాగా గురువారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన రాపాక కొన్ని...
Read More..రాజకీయ ఎన్నికల వ్యూహకర్త గా 99 శాతం సక్సెస్ రేటు సంపాదించిన జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్పై చీటింగ్ కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది.పీకే పై సెక్షన్ 420 కింద కేసు నమోదైంది.అయితే ఇటీవల జేడీయూ లో పీకే పై...
Read More..మెగాస్టార్ చిరంజీవి సైరా తరువాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్న సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఇప్పటికే బిజీగ ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల చిరు లుక్ లీక్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో చిరు రెండు...
Read More..ఇటీవల భారతీయుడు-2 చిత్ర షూటింగ్ లో అనుకోని ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.ఈ ప్రమాదం నుంచి తృటిలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్,హీరోయిన్ కాజల్ అలానే దర్శకుడు శంకర్ లు తప్పించుకున్నారు.అయితే ఈ ఊహించని ప్రమాదం తో అందరూ ఒక్కసారిగా...
Read More..పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా భవిష్యత్తు ఎంత అంధకారంగా ఉన్నా ఎక్కడా అదరకుండా బెదరకుండా పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని ముందుకు వెళ్లగలిగిన సమర్ధుడు టీడీపీ అధినేత చంద్రబాబు.ఇప్పుడు ఏపీలో టీడీపీ నాయకులే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ అనేక కేసులను,...
Read More..నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి చేసిన తొలి చిత్రం ‘అ!’ బాక్సాఫీస్ వద్ద క్రిటిక్స్ ప్రశంసలు పొందినా, కమర్షియల్ పరంగా డిజాస్టర్గా నిలిచింది.కొత్త ట్యాలెంట్కు అవకాశం ఇవ్వాలనే నాని ఆలోచన బెడిసి కొట్టింది.కానీ మరోసారి అదే ఆలోచనతో నాని ప్రొడ్యూస్...
Read More..బుల్లితెర రాములమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఈ శ్రీముఖి ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటుంది.నటనతో.అందంతో ఇలా అందరిని ఆకట్టుకున్నటున్న యాంకర్ శ్రీముఖి.అలాంటి శ్రీముఖికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉన్న సంగతి తెలిసిందే… బిగ్ బాస్ షో తో మరింత పాపులర్ అయ్యింది...
Read More..తల్లికి కొడుకంటే ప్రాణం.తండ్రికి కూతురంటే ప్రాణం.అవును.ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుంది.కూతురు ఏదైనా అడిగింది అంటే అది తండ్రి ఖచ్చితంగా చేస్తాడు.ఇంకా కూతురు అడగడం కంటే కూడా చిన్నప్పుడు తండ్రితో ఉండే బంధం జీవితంత గుర్తిండిపోతుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు...
Read More..It is already reported that on February 19 at around 9:30 PM, a crane collapsed and fell on the technicians on the sets of Kamal Haasan’s ‘Indian 2’.The accident killed...
Read More..Sumanth Ashwin who is the son of popular producer M.S.Raju, isn’t in the best of form as all his last 5 films have bombed at the box office.His last decent...
Read More..ఈ మధ్యాకాలం టాటూ పిచ్చోళ్ళు ఎక్కువ అయిపోయారు.వారి మితిమీరిన ప్రేమ అక్షరాలుగా మరి శరీరంపై పచ్చ పడిపోతుంది.ఈ కాలంలో ప్రేమించుకున్న వాళ్ళు చాలా మంది ప్రియురాలికి గిఫ్ట్ గా లేదా ప్రియుడికి గిఫ్ట్ గా టాటూ వేయించుకొని సర్ప్రైజ్ చేస్తున్నారు.ఇప్పుడు ఆ...
Read More..నిజం.కొన్ని కొన్ని సార్లు ఎవరైతే సృష్టించి ఉంటారో వాళ్ళకు కూడా తెలిసి ఉండదు.ఆ వస్తువును అలా వాడాలి అని.ఆ వాడే విధానాన్ని చూసి.ఏంటి వస్తువును ఇలా కూడా ఉపయోగిస్తారా? అబ్బో అని ఆశ్చర్యపోతారు.అలా జేసీబీని కనిపెట్టిన వ్యక్తే ఆశ్చర్య పోయే విధంగా...
Read More..బంగారం ధర.ఒక రోజు ఒకలా ఉంటుంది.భారతీయులకు ఎంతో ఇష్టమైన ఈ బంగారం.ఇప్పుడు సామాన్యులకు అసలు అందటం లేదు.అసలు ఈ బంగారాన్ని మనం కొనగలమా? అనే సందేహంలో ప్రస్తుతం మధ్య తరగతి ప్రజలు ఉన్నారు.అయితే ఈ బంగారం ధరలు గత ఆరు రోజుల...
Read More..గత ఎన్నికల్లో ఎన్డీయే కు మిత్ర పక్షంగా వ్యవహరించిన శివసేన మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పరచడం కోసం ఎన్డీయే తో తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఒక్కోసారి మిత్రులుగా వ్యవహరిస్తున్నప్పటికీ మాత్రం అప్పుడప్పుడు శివసేన,బీజేపీ లు ఒకరిపై నొకరు నిప్పులు చెరుగుతూనే...
Read More..బాహుబలి సినిమా కి ఎంత అయితే క్రేజ్ దక్కిందో కేజీఎఫ్ సినిమాకు కేసుల అంతే క్రేజ్ దక్కింది అని చెప్పాలి.కన్నడ హీరో యశ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా కూడా మంచి విజయాన్ని అందుకుంది.దీనితో ఈ చిత్ర సీక్వెల్ కూడా...
Read More..ఈశాన్య ఢిల్లీ లో గత కొద్దీ రోజులుగా హింస చెలరేగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ హింస లో దాదాపు 18 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది.సీఏఏ కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్ల లో మంగళవారం నాటికి 13 మంది మృతి చెందగా,...
Read More..2019 లో ఏపీ లో వై ఎస్ జగన్ వైసీపీ పార్టీ ఘన విజయం సాధించడం,అలానే ఇటీవల ఢిల్లీ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడం తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఒక్కసారిగా...
Read More..టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తన దూకుడును మరింతగా పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు.తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన పేరు బలంగా వినిపిస్తున్న తరుణంలో ప్రభుత్వం లోనూ, పార్టీలను తనదైన శైలిలో ముద్ర వేయించుకునేందుకు కేటీఆర్ ఎప్పటి నుంచో సన్నద్ధమవుతున్నారు.అధికారులను నాయకులను...
Read More..విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా అవి నిరాశ పర్చుతూనే ఉన్నాయి.నాలుగు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లుగా నిలిచాయి.అయినా కూడా మనోడి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఈయనకు ఉన్న క్రేజ్కు...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా చిత్రాలు చేస్తున్నాడు.ఇప్పటికే మూడు సినిమాలు కమిట్ అయ్యాడు.ఆ మూడు సినిమాలు కూడా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు.ఎక్కువ డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పవన్ ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు.అందుకే ఈ...
Read More..ఫలక్నుమా దాస్ చిత్రంతో హీరోగా పరిచయం అయిన విశ్వక్సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మించిన ‘హిట్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.భారీ అంచనాలున్న ఈ చిత్రంకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.ఇది ఒక కేసుకు సంబంధించిన...
Read More..హీరోలుగానే చేస్తాం అని కొందరు హీరో ఛాన్స్ల కోసం ఎదురు చూస్తూ సగం కెరీర్ను సంకనాకించుకుంటూ ఉంటారు.కాని కొందరు మాత్రం వచ్చింది చేద్దాం తర్వాత చూద్దాం అన్నట్లుగా కెరీర్లో ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారు.అలాంటి వాడే నవీన్ చంద్ర.ఈయన ప్రస్తుతం తమిళంలో...
Read More..తెలంగాణలోనూ రాజ్యసభ ఎన్నికల హడావుడి కోలాహలంగా ఉంది.ఎవరికి వారు తాము రాజ్యసభ సభ్యత్వం పొంది బిల్లులో అడుగుపెట్టాలని తహతహలాడుతున్నారు.ఇప్పటికే టీఆర్ఎస్ లో సీనియర్ నాయకులు చాలామంది రాజ్యసభ స్థానం కోసం పోటీ పడుతున్నారు.టిఆర్ఎస్ కు రెండు స్థానాలు దక్కబోతుండడంతో నేతలు గట్టిగా...
Read More..విలక్షణ విలన్ గా మంచి పేరు సంపాదించుకున్న నటుడు ఎవరు అంటే సత్యప్రకాశ్ అనే చెప్పాలి.ఆయన పుట్టి పెరిగింది కర్నాటకలో, కన్నడ సినిమాలో కంటే తెలుగు సినిమాల్లోనే ఎక్కువ గుర్తింపు వచ్చింది.తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ లో కొన్ని విషయాలను గుర్తుచేసుకున్నాడు.ముఖ్యంగా...
Read More..ప్రస్తుతం ఉన్న సినిమా ప్రపంచంలో హీరోయిన్ గా రానివ్వాలంటే అందం, ఒక్కటే సరిపోదు దానికి తగిన విధంగా బాడీని మెన్ టేయిన్ చెయ్యాలి లేకపోతే సినీ అవకాశాలు రావడం చాల కష్టం.అందుకోసం చాలా మంది కథానాయకలు ఫిట్నెస్ పైన దృష్టి పెడుతారు.అందులో...
Read More..రాజకీయాలు అంటేనే వెన్నుపోట్లు, కప్పదాట్లు, అవకాశవాదం అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి.నీతి,గా నిజాయితీగా ప్రజలకు సేవ చేద్దాం అనుకునే నాయకులకు ఆదరణ లేక పోగా అడుగడుగునా అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.పార్టీలు కూడా సమర్ధులైన నీతి నిజాయితీ కలిగిన నాయకులకు సరైన ప్రాధాన్యం...
Read More..తెలంగాణలో రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి.ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది.అధికార పార్టీ టిఆర్ఎస్ దూకుడుకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనిపించకపోవడం, కాంగ్రెస్ పరిస్థితి మరింతగా దిగజారిపోవడం, తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న సరైన...
Read More..ఒకపక్క కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు వణికిపోతుండగా,తాజాగా భారత్ లో ఈ స్వైన్ ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి.భారత్ లోని కొన్ని చోట్ల ఈ స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి.అయితే తాజాగా ఈ స్వైన్ ఫ్లూ సుప్రీం కోర్టుకు...
Read More..దగ్గుబాటి హీరో రానా అడ్వెంచర్ డ్రామా అరణ్య తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మాణం లో ప్రభు సాల్మన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం హీరో రానా భారీ గా తన బరువును తగ్గించుకున్నట్లు తెలిపారు.మొత్తం మూడు...
Read More..ఢిల్లీ లో ఘర్షణలు మంగళవారం కూడా చోటుచేసుకున్నాయి.సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణతో దేశ రాజధాని ఢిల్లీ లో చెలరేగిన హింస లో దాదాపు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, వందమందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.ఈశాన్య ఢిల్లీలో ఈ రోజు...
Read More..డియర్ కామ్రేడ్కు ముందు వరకు విజయ్ దేవరకొండ క్రేజ్ వేరు.ఆయనతో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కూడా సినిమాను చేసేందుకు ఆసక్తి చూపించాడు అంటే ఆయన ఏ స్థాయిలో క్రేజ్ను దక్కించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.గతంలో...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ డియర్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది.భారీ బడ్జెట్ అవ్వడంతో పాటు చాలా అంచనాలు ఉన్న కారణంగా ఈ సినిమాను అంత...
Read More..నితిన్ హీరోగా రష్మిక హీరోయిన్గా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ చిత్రం మంచి సక్సెస్ను దక్కించుకున్న విషయం తెల్సిందే.ఈ సినిమా విడుదలకు ముందు టైటిల్ విషయమై వివాదం వచ్చింది అంటూ ప్రచారం జరిగింది.అయితే ఆ వివాదం మరింత సీరియస్ అవ్వలేదు.విడుదలకు...
Read More..పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన 26వ చిత్రం పింక్ రీమేక్లో నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంను దిల్రాజు నిర్మిస్తున్నాడు.ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో పవన్ తన 27వ చిత్రాన్ని చేస్తున్నాడు.ఇప్పటికే అది కూడా షూటింగ్ ప్రారంభం...
Read More..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు అట్టప్ ఫ్లాప్ లు చవిచూసిన దర్శకుడు శ్రీనువైట్ల మరో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇన్ని ఫ్లాప్ ల తర్వాత ఏ దర్శకుడికి అయినా అసలు ఆఫర్లు రావడమే మహా గగనం.అలాంటిది ఈయన స్టార్...
Read More..ఢిల్లీ లో చోటుచేసుకున్న నిర్భయ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అయితే ఈ కేసు లో దోషులకు 7 ఏళ్ల తరువాత శిక్షలు ఖరారు చేసింది ఢిల్లీ లోని పాటియాలా కోర్టు.అయితే గత కొద్దీ రోజులుగా వీరి శిక్షలపై...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్ర షూటింగ్ ప్రస్తుతం యమ స్పీడుగా సాగుతోంది.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ పవర్ఫుల్ మూవీలో మెగాస్టార్ గెటప్ ఇదేనంటూ ఇటీవల ఓ లుక్ లీక్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ‘ఆచార్య’...
Read More..ఆదివారం అమరావతి లో జరిగిన అమరేశ్వర స్వామి రధోత్సవానికి ఎంపీ నందిగం సురేష్ కూడా హాజరయ్యారు.ఈ నేపథ్యంలో ఆయనపై అమరావతి సెగ తగిలింది.రధోత్సవం ముగిసిన తరువాత అక్కడ నుంచి తిరిగి వెళ్లిపోతున్నా ఎంపీ సురేష్ ను లేమల్లె లో మహిళా రైతులు...
Read More..తోలి అధ్యక్షుడిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించడం ఏంటి అని అనుకుంటున్నారా.ఏమిలేదండీ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన నిమిత్తం ఈ రోజు భారత్ చేరుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ దంపతులు అహ్మదాబాద్ ఎయిర్...
Read More..ఇన్నాళ్లు హాలీవుడ్ ప్రేక్షకులకు, ఉత్తరాది ప్రేక్షకుకు మాత్రమే పరిమితం అయిన వెబ్ సిరీస్లు ఓటీటీ వీడియోలు తెలుగు వారికి మరింత దగ్గరకు తీసుకు వచ్చేందుకు నిర్మాత అల్లు అరవింద్ ఆహాను ప్రారంభించిన విషయం తెల్సిందే.ఈ మెగా నిర్మాత ఎందులో అడుగు పెట్టినా...
Read More..తెలంగాణలోనూ, ఆంధ్రాలోనూ బిజెపి అధ్యక్షుల నియామకం చేపట్టాలని గత కొంతకాలంగా బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ దూకుడుకు బ్రేక్ వేసి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుంటూ, నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగల నాయకుల కోసం...
Read More..తెలుగులో ఒకప్పుడు ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి స్టార్స్ కలిసి నటించడం చాలా కామన్ అయ్యింది.మల్టీస్టారర్ చిత్రాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.అప్పట్లో స్టార్స్ ఒకరిపై ఒకరికి అభిమానం, గౌరవం ఉండటంతో కలిసి నటించేందుకు ఒప్పుకున్నారు.కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు.స్టార్ హీరోలు ఎవరు...
Read More..చిరంజీవి 152వ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.ఈ చిత్రంకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమాలో చిరంజీవి ఎలా కనిపించబోతున్నాడు, అసలు సినిమా కథ ఏంటీ అనే విషయాలపై వందలకు పైగా వార్తలు వచ్చాయి.ఎట్టకేలకు...
Read More..పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్తో రీ ఎంట్రీకి సిద్దం అవుతున్న విషయం తెల్సిందే.ఆమద్య కొన్ని రోజులు షూటింగ్లో పాల్గొన్న పవన్ మళ్లీ రాజకీయాలతో బిజీ అయ్యాడు.ఆమద్య హస్తిన వెళ్లడంతో పాటు ఏపీలో పలు జిల్లాల్లో రాజకీయ పర్యటనలు చేపట్టాడు.ఇదే సమయంలో పవన్...
Read More..నితిన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీష్మ చిత్రంకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.సినిమా హిట్ అంటూ వసూళ్లను చూస్తుంటే అనిపిస్తుంది.ఓవర్సీస్లో మిలియన్ మార్క్ను దక్కించుకున్న ఈ చిత్రం నైజాం ఏరియాలో మంచి వసూళ్లతో కుమ్మేస్తుంది.ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ఈ సినిమా...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తారక్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా...
Read More..మందుబాబులు ఒక్కోసారి చేసే పనులు వారితో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పును తెచ్చి పెడతాయి.కాగా తాజాగా హైదరాబాద్లో ఓ మందుబాబు చేసిన వీరంగం చూస్తే మీరు ముక్కున వేలేసుకోవడం ఖాయం.ఇంతకీ మనోడు ఏం చేశాడో అనే కదా మీ సందేహం.అయితే...
Read More..మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డిని ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడో అందరికీ తెలిసిందే.స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశాడు.ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో మెగా పవర్...
Read More..మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం తరువాత నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో...
Read More..యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది.ఈ సినిమాతో నితిన్ తన కెరీర్లో మరో హిట్ను నమోదు చేసుకున్నాడు.వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఔట్...
Read More..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు.తాజాగా భారత్ పర్యటనలో భాగంగా ట్రంప్ కోసం మోడీ చేస్తున్న ఏర్పాట్ల గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి.కాగా భారత్ పర్యటనపై ట్రంప్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది....
Read More..బెంగుళూరు లో సీఏఏ కు వ్యతిరేకంగా మజ్లీస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల ఒక బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే.అయితే ఈ సభలో అమూల్య లియోని అనే యువతి పాకిస్థాన్ కు అనుకూలంగా పాకిస్థాన్ జిందా బాద్...
Read More..ఇండియాలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న పాశ్చాత్య నాగరికత మాటున డ్రగ్స్ కూడా విస్తరిస్తుంది.ముఖ్యంగా యువతని లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ ముఠాలు ఏదో ఒక మార్గంలో ఇండియాలోకి, అలాగే ప్రముఖ పట్టనాలలోకి డ్రగ్స్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.ఈ మధ్య కాలంలో కొత్త కొత్త...
Read More..మెగా ఫ్యామిలీకి సంబందించిన నటులు ఏం చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతాయి.ఆ ఫ్యామిలీ నుంచి సినిమాలు వచ్చిన, ఇక దీనికైనా రియాక్షన్స్ వచ్చిన మెగా ఫాన్స్ వాటిని సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటారు.అయితే...
Read More..మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక బలుపు, డాన్ శీను వంటి హిట్ చిత్రాలను...
Read More..గత కొద్దీ రోజులుగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే.ఎప్పుడు ఎక్కడ ఈ కరోనా వైరస్ సోకుతుందో ఎవరు ఈ కరోనా కు బలవుతారో అని ప్రతి దేశం తమ ప్రజల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది.ఇప్పటికే ఈ కరోనా...
Read More..మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కు సమాజ్ వాదీ పార్టీ నేత అబు అజ్మీ హెచ్చరికలు జారీ చేశారు.సీఏఏ,ఎన్పీఆర్,ఎన్నార్సీ లపై వ్యతిరేకంగా అసెంబ్లీ లో తీర్మానం చేయాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు.కేరళ,పశ్చిమ బెంగాల్ లో వాటికి వ్యతిరేకంగా అసెంబ్లీ లో...
Read More..నిర్భయ కేసుకు సంబంధించి ఆ నలుగురు దోషులకు మరోసారి ఉరిశిక్షలు ఖరారు చేస్తూ ఇటీవల పాటియాలా కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.అయితే ఆ దోషులు నలుగురి కి దోషులకు తిహార్ జైలు అధికారులు చివరిసారిగా లేఖ రాశారు.నలుగురు దోషులు పవన్...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “అల వైకుంఠపురం లో ” సినిమా హిట్ కొట్టడం తో ప్రస్తుతం ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం భారీ గా హిట్ టాక్ ని కూడా అందుకుంది.అయితే...
Read More..కొద్ది రోజుల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ కుటుంబ సభ్యుల ఆసక్తులను గొప్పగా ప్రకటించాడు.ఒక వైపు ఐటీ దాడులు చంద్రబాబే లక్ష్యంగా ఏపీలో జరుగుతుంటే లోకేష్ హడావుడిగా ఆస్తుల ప్రకటన చేయడంపై అందరూ ఆశ్చర్యపోయారు.ఆ టాపిక్...
Read More..పార్టీ నాయకులు అందరి సమస్యలు పరిష్కారం విషయంలోనూ చొరవగా నిర్ణయాలు తీసుకుంటూ పరిష్కార మార్గాలు వెతుకుతూ పార్టీని ముందుకు నడిపిస్తున్న తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇప్పుడు ఓ కొత్త సమస్య వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.అది కూడా ఆయన...
Read More..టాలీవుడ్ సినిమాలకు సమ్మర్ ప్రారంభం అయ్యింది అంటే సందడే సందడి.ప్రేక్షకులకు జాతరే జాతర.వరుసగా చిత్రాలు వస్తాయి.గత ఏడాది అంతకు ముందు ఏడాది పెద్ద సినిమాల సందడి ఉంటే ఈసారి మాత్రం చిన్న హీరోలు, కొత్త హీరోల జోరు కనిపిస్తుంది.మార్చి చివరి వారం...
Read More..ప్రేమ చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న దర్శకుడు తేజ పుట్టిన రోజు నేడు.ఈ సందర్బంగా ఆర్ఆర్ఆర్ చిత్రం టైటిల్ను అనౌన్స్ చేశారు.అదేంటి అవాక్కయ్యారా.అసలు విషయం ఏంటీ అంటే తేజ ప్రస్తుతం గోపీచంద్ హీరోగా రాక్షసరాజు రావణుడు అనే చిత్రాన్ని చేస్తున్నాడు.ఆ సినిమాకు...
Read More..రాజకీయ వ్యూహకర్త గా ఐ ప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ ఇటీవల చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే.2019 లో అటు ఏపీ లో వైసీపీ పార్టీ,2020 లో ఇటు మరోసారి ఢిల్లీ లో ఆప్ పార్టీ అధికారంలోకి రావడం తో...
Read More..అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టి పోయింది కదా మళ్లీ నాలుగు రోజుల్లో రావడం ఏంటా అని ఆలోచిస్తున్నారా.అసలు విషయం ఏంటీ అంటే ఈమద్య కాలంలో థియేటర్లలో వచ్చిన సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ...
Read More..గత కొన్ని రోజులుగా యంగ్ హీరో నాగశౌర్య మరియు దర్శకుడు వెంకీ కుడుముల మద్య గొడవ నడుస్తున్న విషయం తెల్సిందే.అశ్వథ్థామ చిత్రం ప్రమోషన్ సందర్బంగా నాగశౌర్య మాట్లాడుతూ వెంకీ కుడుములపై సంచలన ఆరోపణలు చేశాడు.తాను లైఫ్ ఇచ్చినా అనే విశ్వాసం కూడా...
Read More..జబర్దస్త్ హాట్ యాంకర్ రష్మిని సోషల్ మీడియాలో మిలియన్స్ మంది ఫాలో అవుతూ ఉంటారు.ఎంతో మంది ఆమెకు కామెంట్స్ పెడుతూ ఉంటారు.వారిలో కొంత మంది బ్యాడ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు.బ్యాడ్ కామెంట్స్ పెట్టే వారిపై అప్పుడప్పుడు సీరియస్ అయ్యే రేష్మి...
Read More..సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.ఆ వీడియోలు వైరల్ అవ్వడం వల్ల కొందరికి మంచి జరిగితే కొందరికి చెడు జరుగుతుంది.తెలియక చేసిన వీడియోలు ముఖ్యంగా నష్టం చేస్తాయి.వైరల్ అయిన వీడియోల వల్ల లాభం పొందిన వారు కూడా ఉన్నారు.అయితే...
Read More..ఈమద్య కాలంలో ప్రేమలో పడటం చాలా కామన్ అయ్యింది.అయితే బ్రేకప్ కూడా అంతకు మించి కామన్ అయ్యింది.అప్పట్లో ప్రేమిస్తే 90 శాతం మంది పెళ్లి చేసుకునే వారు.లేదంటే ఏవో కారణాల వల్ల విడిపోయే వారు.కాని ఇప్పుడు మాత్రం అలా కాదు చిన్న...
Read More..యంగ్ హీరో నితిన్ నటించిన భీష్మ చిత్రంపై మొదట్నుండీ మంచి అంచనాలు ఉండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమాకు రిలీజ్కు ముందే...
Read More..టిడిపి అధినేత చంద్రబాబు నాయుడే లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.ఎట్టి పరిస్థితుల్లో ఆయన చంద్రబాబును, ఆ పార్టీలో ఉన్న కీలక నేతలను అరెస్టు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.దీనికి నిదర్శనంగా గత చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది.ఈ సినిమాతో కేవలం బ్లాక్బస్టర్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు బన్నీ.కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న...
Read More..మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘క్రాక్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు...
Read More..ప్రస్తుత కాలంలో ధనం లేనిదే జనం లేరు.ధనం ఉంటేనే సమాజంలో గౌరవం.డబ్బుని బట్టే హోదాలు ఇస్తుంటారు చుట్టాలైనా, పట్టాలైనా.ఎవరో కవి రాసినట్టుగా డబ్బుంటే సుబ్బి గాడిని సుబ్బారావుగారు అంటారు.ఇది నిజమే డబ్బుంటే అన్నీ వాటంతట అవే వచ్చేస్తూ ఉంటాయి.ఎక్కడ లేని స్నేహితులు...
Read More..ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కులపై పిటిషన్ను ఏప్రిల్లో పరిష్కరిస్తామని భారత సుప్రీంకోర్టు గురువారం తెలిపింది.వీపీఎస్ హెల్త్కేర్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ షంషీర్ వయాలీల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టీస్ దీపక్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది.దీనికి సంబంధించిన...
Read More..విజయ్ దేవరకొండ ఒక వైపు హీరోగా నటిస్తు మరో వైపు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే మీకు మాత్రమే చెప్తా సినిమాను నిర్మించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు మరో రెండు చిన్న చిత్రాలను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.అందులో ఒకటి లేడీ ఓరియంటెడ్...
Read More..మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో రామ్ చరణ్ నటిస్తున్నట్లుగా చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా క్రేజ్ను పెంచేందుకు ప్రముఖ స్టార్ హీరో మహేష్బాబును ఈ చిత్రంలో నటింపజేయాలని కొరటాల శివ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.మహేష్బాబు, కొరటాల శివల మద్య...
Read More..నితిన్ హీరోగా రష్మిక హీరోయిన్గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాకు రివ్యూవర్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు.సరాసరిగా చూసుకుంటే ఈ సినిమాకు మూడు రేటింగ్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.ఇక ఈ చిత్రాన్ని చూసి బయటకు...
Read More..మంచు ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విష్ణు చాలా తక్కువ సమయంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.కానీ అనుకున్న స్థాయిలో మాత్రం సక్సె్స్ కాలేకపోయాడు.దీంతో వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఆయన వినియోగించుకుంటూ వెళ్తున్నారు.కాగా ప్రస్తుతం మంచు విష్ణు ఓ హాలీవుడ్...
Read More..బీజేపి ఆధ్వర్యంలో వచ్చే నెల 15వ తేదీన నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.ఈ సభకు ముఖ్య అతిథులుగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా...
Read More..గతం కంటే ఇప్పుడు టిఆర్ఎస్ లో పరిస్థితులు చాలా మార్పులు కనిపిస్తున్నాయి.నాయకులను కట్టడి చేసే ఉద్దేశంతో కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా టిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వెనుకాడడం లేదు.తేడా వస్తే తనకు ఎవరైనా ఒకటేనని, తన, మన బేధం చూపించాను...
Read More..బాలీవుడ్ సినిమాల ప్రభావం అక్కడి హీరో, హీరోయిన్స్ జీవితలపైనా బాగా ప్రభావం చూపిస్తాయి.కొంతం మంది ప్రేమను పెళ్లి వరకు తీసుకు వెళ్ళితే మరికొందరు మధ్యలోనే విడిపోతారు.అలాగే షాహిద్ కపూర్ మరియు కరీనా కపూర్ జంట ఒక్కరు వీరిద్దరూ చాలా కాలం వరకు...
Read More..ఏపీకి మహిళా సీఎం అంటూ విజయవాడ నుంచి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరు వరప్రసాద్ చేసిన ట్విట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.ఆ ట్విట్ ను ఆయన వెంటనే తొలిగించినా...
Read More..శ్రీనివాస కళ్యాణం చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుని నితిన్ ఆ సినిమాను చేశాడు.కాని ఆ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది.ఆ సినిమా ఇచ్చిన చేదు అనుభవం నుండి తేరుకునేందుకు ఏడాది కాలం పట్టింది.ఎట్టకేలకు మనోడు ఈ చిత్రాన్ని చేశాడు.ఛలో దర్శకుడు ఈ...
Read More..మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటున్నాడు.అయితే కొంతకాలంగా చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ పై రకరకాల ఊహాగానాలు తెలుగు రాష్ట్రాల్లో చక్కెర్లు కొడుతున్నాయి.ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను చిరంజీవి కలవడం, సినిమా ఫంక్షన్లలో జగన్ ను అదేపనిగా పొగడడం,...
Read More..హిందువులు పరమ పవిత్రంగా ఆరాధించే శివయ్యకు ప్రీతి పాత్రమైన మహా శివరాత్రి నేడు.ఈ సందర్బంగా శివాలయాలతో పాటు అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి.శివ మాలలు ధరించిన వారు ఇన్ని రోజులు దీక్షలు చేసి నేడు శివుడి వద్ద మాల విరమించడం జరుగుతుంది.మహా...
Read More..ఈమద్య కాలంలో ఏపీ సీఎం జగన్కు చిరంజీవి సన్నిహితంగా ఉంటున్న విషయం తెల్సిందే.ఒకానొక సమయంలో వైకాపాలో చిరంజీవి జాయిన్ కాబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది.సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని మొదటగా సమర్ధించింది చిరంజీవి అనే విషయం తెల్సిందే.చిరంజీవి సమర్ధించడంతో పలువురు...
Read More..కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 చిత్రీకరణ సందర్బంగా క్రేజ్ కూలి ముగ్గురు మృతి చెందిన విషయం తెల్సిందే.ముగ్గురు మృతి చెందడటంతో పాటు శంకర్ మరియు కొందరు గాయాల పాలయ్యారు.దాంతో ఈ విషయమై పోలీసులు కేసు నమోదు...
Read More..వైకాపా నాయకుడు ప్రసాద్ వి పొట్లూరి ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటాడు.ఆయన పలు విషయాల గురించి తనకున్న అవగాహణను నెటిజన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాడు.తాజాగా ఎన్టీఆర్ గారు ఆడవారు సగం అన్నట్లుగా ప్రభుత్వాల్లో కూడా వారికి సగ భాగం ఇవ్వాలంటూ చెప్పుకొచ్చాడు.తెలుగు...
Read More..నిర్భయ దోషులకు ఉరి శిక్ష పడి చాలా కాలం అయ్యింది.కాని ఇప్పటి వరకు ఉరి శిక్ష అమలు చేయడం లేదు.కోర్టు, న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులను వాడుకుని దోషులు ఉరి శిక్షను వాయిదా వేయిస్తూ వస్తున్నారు.ఈనెల మొదటి వారంలో వీరికి ఉరి...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్లో కేవలం నటనతోనే కాకుండా ఆయన డ్యాన్స్, పాటలతో కూడా మల్టీ ట్యాలెంటెడ్ హీరోగా తనదైన ముద్ర వేసుకున్నాడు.డ్యాన్స్, సాంగ్స్, యాక్టింగ్ ఇలా అన్ని అంశాల్లో తనదైన శైలితో ప్రేక్షకులను అలరిస్తున్న తారక్, తన సినిమాల్లో పాటలు...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో చిరంజీవి పాల్గొంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో చిరంజీవి సరికొత్త లుక్లో మనకు కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది.ఇక ఈ సినిమాన మెగా పవర్...
Read More..ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలలో దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ను దక్కించుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.బాహుబలి తరువాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం యావత్ దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఇప్పటికే ఈ...
Read More..భారతీయుడు సీక్వెల్ నిర్మాణ దశలో ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో ముగ్గురు అసిస్టెంట్ లు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే ప్రమాదం పై ఆ చిత్ర హీరో...
Read More..స్కూల్ కు వెళ్లి చదువుకోవాల్సిన 10 వ తరగతి విద్యార్థి ఏకంగా ఆ స్కూల్ నే పేలుస్తాను అంటూ బెదిరింపు లేఖ రాశాడు.ఈ ఘటన బరేలి లోని ఒక పాఠశాలలో చోటుచేసుకుంది.స్కూల్ యాజమాన్యానికి ఆదివారం ఒక లేఖ వచ్చింది.స్కూల్ లో బాంబులు...
Read More..ఈమద్య కాలంలో హీరోలు అంతా కూడా నిర్మాతలుగా మారుతున్నారు.తమ సినిమాల నిర్మాణంలో పారితోషికంను పెట్టి భాగస్వామిగా అవుతున్నారు.పారితోషికంలో కొద్ది మొత్తం పోయినా కూడా సినిమా హిట్ అయితే లాభాలే లాభాలు.అందుకే ఎక్కువ శాతం మంది ఈ దారిని ఎంపిక చేసుకున్నారు.ముఖ్యంగా మహేష్బాబు,...
Read More..సూపర్ స్టార్ కృష్ణకు విజయ నిర్మల అంటే ఎంత అభిమానం, ప్రేమ ఉంటుందో చెప్పనక్కర్లేదు.ఆమె మృతి చెందే వరకు కూడా ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవారు.పెళ్లి అయినా కూడా విజయ నిర్మలను పెళ్లి చేసుకున్న కృష్ణ ఇద్దరు భార్యలకు సమాన...
Read More..నితిన్ శ్రీనివాస కళ్యాణం చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకుని చేశాడు.శతమానం భవతి అంతటి విజయాన్ని ఆ సినిమా దక్కించుకుంటుందని అంతా ఆశించారు.కాని ఆ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది.దిల్రాజు భారీ నష్టాలను చవి చూశాడు.ఆ సినిమా ఇచ్చిన ఫలితంతో మైండ్ బ్లాంక్...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆర్థికంగా కోట్లకు కోట్లు విరాళాలు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం.ఆయన ఇచ్చే విరాళాలు చూసి అంతా అవాక్కవుతూ ఉంటారు.ఆర్థికంగా సరిగా లేదు అంటూనే ఆయన చేస్తున్న సాయాలు.ఆయన చేపడుతున్న కార్యక్రమాలకు ఆయన ఫాలోవర్స్ అంతా ముక్కున...
Read More..శ్రీరెడ్డిపై వరుసగా పోలీసు కేసులు నమోదు అవుతున్నాయి.ఇటీవలే కరాటే కళ్యాణి తనను శ్రీరెడ్డి వ్యక్తిగతంగా దూషించడంతో పాటు తన పరువు పోయేలా వ్యాఖ్యలు చేసిందని, తన పరువుకు భంగం కలిగించేలా బూతులు తిట్టింది అంటూ ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.కేసు...
Read More..The only daughter of Mega brother Nagababu Niharika Konidela, who is know for her girl next door and very traditional looks, is now making headlines for a glamorous reason.The mega...
Read More..డ్రాగన్ దేశం అయిన చైనా ను గత కొంత కాలంగా కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే.అయితే జర్మనీ లో ప్రత్యేకంగా మహిళలను వణికిస్తుంది తహర్రష్.ఇదేదో కరోనా లాగా వైరస్ అనుకుంటే పొరపాటే, ఇది అక్కడ మహిళలపై జరుగుతున్న ఒక వికృత...
Read More..ప్రస్తుతం చైనాను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతోంది.వాణిజ్యరంగంలో అగ్రగామి అయిన చైనా ప్రస్తుతం అన్ని విధాలుగా షట్ డౌన్ను తలపిస్తుంది.చైనా నుండి లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఎలక్ట్రానిక్ గూడ్స్ మరియు ఇతరత్ర...
Read More..After the disastrous result of his recent release ‘World Famous Lover’, Rowdy boy Vijay Devarakonda is now back to shoot for his his next pan Indian flick directed by dashing...
Read More..టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ల సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారు.వీరిద్దరు తమదైన స్టైల్ లో సినిమాలు తీస్తూ ప్రేక్షక ఆధరణ సంపాదించారు.నటుడి గానే కాకుండా గాయకులుగాను రాణిస్తున్నారు.పవన్ కళ్యాణ్ జానపద గీతాలను ఆలపిస్తుంటే...
Read More..పిల్లలు ఉన్నా కూడా ఇతరుల పిల్లలను పెంచుకుంటూ తల్లిదండ్రులు లేని పిల్లలకు వారే తల్లిదండ్రులు అయిన వారి గురించి మనం ఇప్పటి వరకు చదువుకున్నా.చూశాం.కాని ఈ తల్లిదండ్రులు కాస్త విభిన్నం.రాజేశ్వరి అనే అమ్మాయి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది.బంధువులు ఎవరు కూడా ఈమెను...
Read More..జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని కంగారు పడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ దానికి తగ్గట్టుగానే కసరత్తు మొదలు పెట్టారు.కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని చూస్తున్న కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా తన కుమారుడు...
Read More..మనం ఇప్పుడు కంప్యూటర్ కాలంలో ఉన్నాం.మనుషులు సృష్టికి ప్రతి సృష్టి చేసి అద్బుతాలను ఆవిష్కరిస్తున్నారు.ఇలాంటి సమయంలో కూడా ఇంకా కొందరు నమ్ముతున్న మూడ నమ్మకాలు చూసి అంతా అవాక్కవుతున్నారు.ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ మూడ నమ్మకాలు దారుణంగా ఉన్నాయి.మూడ నమ్మకాలను నమ్మే...
Read More..తమిళ నటుడు ధనుష్, కార్తీక్ సుబ్బా రాజు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంను తెలుగులో జగమే తంత్రం అనే పేరుతో విడుదలవుతుంది.వై నాట్ స్టూడియోస్ నిర్మిస్తున్నా ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రం కు సంబంధించిన ఫస్ట్...
Read More..ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టి ఇప్పటికి ఇంకా సంవత్సరం పూర్తి కాకముందే జగన్ పరిపాలన పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటి వరకు ఏపీ ముఖ్యమంత్రి గా చేసిన బాబు కానీ, ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా చేపట్టిన వారు ఎవరు జగన్ చేపట్టిన...
Read More..2012 లో జేరఁగిన నిర్భయ ఘటనలో దోషులకు శిక్షలు ఖరారు చేస్తూ ఇటీవల కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో దోషులు అయిన నలుగురి ని మార్చి 3 న ఒకేసారి ఉరిశిక్ష వేయాలని ఢిల్లీ పాటియాలా కోర్టు తీర్పు...
Read More..హడావుడిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు హడావుడిగా చేస్తున్న పాదయాత్ర ఇప్పుడు దేనికోసం అనే ప్రశ్న తలెత్తుతోంది.ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ చేపడుతున్న ప్రజా చైతన్య యాత్ర చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లేందుకు బాగా ఉపయోగపడుతుంది.ఈ యాత్ర ద్వారా టిడిపికి గాని, చంద్రబాబు కు...
Read More..ఢిల్లీ తో పాటు ఉత్తరాది రాష్ట్రాలను హడలెత్తించిన తెలుగు వ్యక్తి,డాన్ శివ శక్తి నాయుడు మీరట్ లో పోలీసుల ఎంకౌంటర్ లో మృతి చెందినట్లు తెలుస్తుంది.ఏసీపీని చంపేందుకు కుట్ర పన్నుతున్న అతడిని పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు.వాస్తవానికి శివశక్తి తండ్రి...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27 వ తేదిన తన 37 వ పుట్టిన రోజును జరుపుకోబోతున్నాడు.ఆ రోజు మెగా అభిమానులకు డబల్ ట్రీట్ ఇవ్వనున్నాడు.రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే చిత్రం రూపు దిద్దుకుంటుంది.ఈ చిత్రంలో రామ్ చరణ్...
Read More..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి అల వైకుంఠపురములో లాంటి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ను అందుకున్నాడు.పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.ఇక ఈ...
Read More..తెలుగుదేశం పార్టీ నాయకులే లక్ష్యంగా ఐటీ శాఖ చేస్తున్న సోదాల్లో అనేక కీలక విషయాలు బయటపడుతున్నాయి.ఏపీలో దొరికిన మూలలలను బట్టి దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది.ఇప్పటికే ఈ వ్యవహారాలకు సంబంధించి కీలకమైన ఆధారాలను ఐటీ శాఖ...
Read More..అమెరికాలోని ఇలినాయిస్ విద్యార్ధుల ప్రతిభను ప్రపంచానికి చాటే పోటీలను ట్రై-స్టేట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు నిర్వాహకులు రంగం సిద్ధం చేశారు.ప్రపంచవ్యాప్తంగా విద్యార్ధులచే అతి క్లిష్టమైన పదాల స్పెల్లింగ్ను వారితో సరిగా పలికించే పోటీలను నిర్వహించేందుకు మరో వేదికను సిద్ధం చేశారు.ఇలినాయిస్లోని...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించిన ఆయన మొదటిగా ప్రకాశం జిల్లా నుంచి మొదలు పెట్టారు.ఈ యాత్రలో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరపబోతున్నారు.ఈ నేపథ్యంలో...
Read More..ముంబై హైకోర్టు లో దాఖలైన ఒక పిటీషన్ పై విచారణ చేపట్టిన కోర్టు బుధవారం తుది తీర్పు వెల్లడించింది.మనవడిని చూడడానికి అవకాశం ఇవ్వాలి అని కోరుతూ ఫ్యామిలీ కోర్టు లో అత్త,మామలు వేసిన పిటీషన్ పై ముంబై హైకోర్టు తుది తీర్పు...
Read More..కేవలం 23 ఏళ్ల వయసులోనే ప్రముఖ దర్శకుడి కుమారుడు మృతి చెందినట్లు తెలుస్తుంది.తమిళ ఇండస్ట్రీ లో నటుడు గా, మంచి దర్శకుడి గా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కపూర్ కుమారుడు షారూఖ్ కపూర్ 23 ఏళ్ల వయస్సు లోనే నూరేళ్లు నిండిపోయాయి.గత...
Read More..ఈ మేరకు ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.కేసీఆర్ కు దేశ రాజకీయాల్లో మంచి పట్టు ఉంది.గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ బీజేపీలకు దీటుగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ పార్టీల గుండెల్లో...
Read More..రాజకీయాల్లో ఎవరి అవసరం ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేం.అవసరానికి తగ్గట్టుగా ఎవర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో నాయకులకు బాగా తెలుసు.దీంట్లో రాజకీయ నాయకులు ఒకరిని మించి ఒకరు తెలివితేటలు చూపిస్తూ ఉంటారు.ఆ విధంగానే ఇప్పుడు బిజెపి జనసేన అధినేత పవన్...
Read More..టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి పార్టీ నాయకులపై తీవ్ర ఆవేశంతో రెచ్చిపోయారు.కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, మేయర్లతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆవేశంగా మాట్లాడిన కేసీఆర్ మున్సిపాలిటీ, కార్పొరేషన్ ల పై తీవ్రస్థాయిలో ప్రసంగించారు.ఈ సందర్భంగా మున్సిపల్,...
Read More..ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ సందడి ఎక్కువగా కనిపిస్తోంది.వచ్చే నెలలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి.ఈ నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లే వారి విషయంలో ఆసక్తి నెలకొంది.ప్రస్తుతం వైసీపీకి ఉన్న శాసనసభ్యుల బలంతో...
Read More..బాలీవుడ్ బాద్ షా,కింగ్ ఖాన్ షారూఖ్ కూతురు సుహానా ఖాన్ గురించి అందరికీ తెలిసిందే.తండ్రి తో పాటు పలు సార్లు ఐపీఎల్ మ్యాచ్ లలో కనిపించి అలరించింది.అయితే ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ వెండితెర పై ఎంట్రీ ఇవ్వనుంది.గత కొంత కాలం...
Read More..టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఏపీ సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు.జగన్ దేశం దాటి బయటకి వెళితే అరెస్ట్ అవుతారు అంతో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.గతంలో గాన్ పిక్ కోసం రస్ ఆల్ ఖైమా కొంత...
Read More..అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్గా నిలిచిన విషయం తెల్సిందే.అద్బుతమైన విజయంతో బన్నీ ఇండస్ట్రీ హిట్ను కొట్టాడు.సినిమా మాత్రమే కాకుండా ఈ సినిమాలోని పాటలు కూడా బ్లాక్ బస్టర్ హిట్...
Read More..సూపర్ స్టార్ మహేష్బాబు ఫ్యాన్స్ ఇంకా చరణ్, ఎన్టీఆర్ల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏ విధమైన యుద్దం చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతో పాటు బాహాటంగా దాడులకు దిగిన సందర్బాలు కూడా ఉన్నాయి.కాని ఆ ముగ్గురు...
Read More..గత ఏడాది సూపర్ స్టార్ కృష్ణ రెండవ భార్య అయిన విజయ నిర్మల మృతి చెందిన విషయం తెల్సిందే.దర్శకురాలిగా గిన్నీస్ రికార్డును దక్కించుకున్న విజయ నిర్మల ఎన్నో అద్బుత చిత్రాలను తెరకెక్కించారు.44 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆమె ఎన్నో మంచి సినిమాల్లో...
Read More..టాలీవుడ్ టాప్ హీరోయిన్ అసహ్యంగా చీప్గా కుక్క బిస్కట్లు తింటుందని, ఆమెకు ఆ బిస్కట్లు అంటే చాలా ఇష్టం అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం అవుతుంది.ఆ ఇంటర్వ్యూలో రష్మిక కుక్క బిస్కట్లు తనకు ఇష్టం అంటూ మాట్లాడటం జరిగింది...
Read More..ప్రతి సంవత్సరం మాదిరిగానే ఫిల్మ్ ఫేర్ అవార్డులపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.మొత్తం అవార్డులను కరణ్ జోహార్ తన అనుకున్న వారికి ఇచ్చుకున్నాడు అంటున్నారు.గల్లీ బాయ్ చిత్రానికి ఏకంగా 13 అవార్డులు రావడమే ఇందుకు నిదర్శణం అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.అలాంటప్పుడు ఎందుకు వీటిని...
Read More..అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ లావణ్య త్రిపాఠి.మొదటి సినిమాతోనే నటిగా మార్కులు కొట్టేసిన ఈ భామకి తరువాత భలేభలే మాగాడివోయ్ సినిమాతో సాలిడ్ హిట్ ఖాతాలో పడింది.దానికంటే ముందు మంచు విష్ణుతో చేసిన...
Read More..జబర్దస్త్ తో యాంకర్ గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అనసూయ తన అందంతో అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ దర్శకులని సైతం ఆకర్షించింది.దీంతో నటిగా సినిమాలలో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.మొదటి సారి క్షణం సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన అనసూయ...
Read More..ఇటీవల ఏపీ సీఎం వై ఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఢిల్లీ పర్యటన తరువాత ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్ తీరుపై ఏపీ బీజేపీ నేతలు తమ దైన శైలి లో స్పందిస్తున్నారు.తాజాగా కేంద్ర మాజీ మంత్రి,బీజేపీ...
Read More..విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగ మొదటి సినిమాతో క్రేజ్ అమాంతం పెరిగింది.అర్జున్ రెడ్డిని బాలీవుడ్లో కబీర్ సింగ్గా రీమేక్ చేశాడు.కబీర్ సింగ్ కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈయనపై స్టార్స్ పలువురు ఆసక్తి చూపించారు.ముఖ్యంగా...
Read More..నితిన్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.నిన్న ట్రైలర్ విడుదల క్యాక్రమం జరిగింది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల తర్వాత కాస్త నిరాశ పర్చేలా ఉంది అంటూ...
Read More..ప్రస్తుతం ప్రభాస్ ఆల్ ఇండియా సూపర్ స్టార్.ఆయన ఏ సినిమా చేస్తున్నా, ఏ సినిమా చేయబోతున్నా కూడా ఇండియా వ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది.ప్రస్తుతం ఓ డియర్ అనే చిత్రాన్ని ప్రభాస్ చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా కోసం దేశ వ్యాప్తంగా...
Read More..గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం కనీసం 10 కోట్లను కూడా రాబట్టే పరిస్థితి లేదు.దాంతో ఈ సినిమా డిజాస్టర్ అని...
Read More..రానా హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశ్యప అనే చిత్రం రూపొందబోతున్నట్లుగా చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.జనాలు మర్చిపోయినప్పుడు వాటిని ఏదో ఒక రూపంలో మీడియా ముందుకు తీసుకు వచ్చి ఆ సినిమా గురించి పబ్లిసిటీ చేస్తూనే ఉన్నారు తప్ప సినిమాను మాత్రం...
Read More..గత కొంత కాలం గా కరోనా డ్రాగన్ దేశం ఆయిన చైనా తో పాటు ప్రపంచ దేశాలను వణికించేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ కరోనా వైరస్ కారణంగా చైనా లోని ఒక్క వూహన్ లోనే భారీ సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి.ఇప్పటి వరకూ...
Read More..మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రీసెంట్గా అల వైకుంఠపురములో సినిమాను ప్రొడ్యూస్ చేసి కళ్లు చెదిరే లాభాలను కొల్లగొట్టాడు.కాగా ఈ సినిమాను రాధాకృష్ణతో కలిసి నిర్మించిన అల్లు అరవింద్, తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నారు.అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో...
Read More..యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ రిలీజ్కు రెడీ అవుతోంది.ఈ సినిమాలో నితిన్ చేసే యాక్టింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.కాగా సోమవారం ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు చిత్ర యూనిట్.ఈ వేడుకకు...
Read More..ప్రముఖ రాజకీయ వ్యూహకర్త,ఐ ప్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిషోర్ కు ఇటీవల డిమాండ్ ఎక్కువైపోయిన సంగతి తెలిసిందే.2019 ఏపీ లో వైసీపీ అధికారంలోకి రావడానికి,అలానే 2020 లో రీసెంట్ గా ఢిల్లీ లో మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి...
Read More..ఢిల్లీ ఎన్నికల ఫలితాల తరువాత కేజ్రీవాల్ సత్తా ఏంటో దేశం అంతా చూసింది.ఎక్కడా ఏ విధమైన హంగూ ఆర్బాటం లేకుండా సింపుల్ గా ఉండడమే కాకుండా పార్టీని కూడా ఆ విధంగానే ముందుకు తీసుకు వెళ్లి ప్రజలకు మేలు చేయడంలో మాత్రం...
Read More..భారతీయులు అంతా కూడా భారత రాజ్యాంగంను గౌరవించాలి.అన్ని మతాల వారికి అది పరమ పవిత్రమైనది.అందుకే ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంను దైవంగా భావించాలి.కాని కొందరు మాత్రం అసలు రాజ్యాంగం అంటే ఏంటో కూడా బతికేస్తూ ఉన్నారు.రాజ్యాంగం గురించి కనీస అవగాహణ లేని...
Read More..దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ఒక ముస్లిం జంట హిందూ యువతికి గుళ్లో వివాహం జరిపించి మానవత్వం మతంతో పోలిస్తే ఎంతో గొప్పదని నిరూపించింది.కేరళలో జరిగిన ఈ వివాహం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది.ఈ వివాహం కాసర్ గడ్ ప్రాంతంలోని భగవతి ఆలయంలో...
Read More..కన్నడ బ్యూటీ రష్మిక మందన ఛలో సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే సక్సెస్ను అందుకుంది.ఆ సినిమా తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తున్న రష్మిక తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్ను అందుకుంది.ఈ సినిమా తరువాత రష్మిక...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం చోటు చేసుకుంది.యూనివర్సిటీ నుండి సర్టిఫికెట్లు ఇప్పిస్తామని చెప్పి ముగ్గురు యువకులు ఒక మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.యూనివర్సిటీకు సర్టిఫికెట్ల కోసం వచ్చిన మహిళకు ముగ్గురు యువకులతో పరిచయం ఏర్పడింది.మహిళ ఆ ముగ్గురు...
Read More..ఇప్పుడు కాకపోతే మరికొంత కాలానికి అయినా తెలంగాణ సీఎం గా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారు.ఈ విషయంలో టిఆర్ఎస్ పార్టీ లోనే కాకుండా ప్రజలకు ఓ క్లారిటీ ఉంది.ఇప్పటి వరకు పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్ళిన కేసీఆర్...
Read More..సాధారణంగా హర్రర్ సినిమాల్లో గోడకు మేకు కొడితే రక్తం రావడం, గోడలో శవాలు ఉండటంలాంటి సన్నివేశాలు చూసి ఉంటాం.నిజ జీవితంలో ఇలా జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.కానీ అమెరికాలో ఒక గోడ నుండి మాత్రం గోడకు మేకు కూడా కొట్టకుండానే...
Read More..రెండు మూడు రోజులుగా తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోందది.జగన్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ బీజేపీ అగ్ర నేతలు అనుసరిస్తున్న వైకిరిపై కొద్ది రోజులుగా పవన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.బీజేపీ వైఖరితో విసుగు చెంది...
Read More..బాలీవుడ్ లో ఈ టైటిల్స్ పై రచ్చ సర్వ సాధారణం అని చెప్పాలి.గతంలో ఎన్నో చిత్రాల టైటిల్స్ వివాదాలకు నెలవుగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న భీష్మ మూవీ టైటిల్ పై కూడా...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ లు మొట్టమెదటి సారిగా చేస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్.ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం,దానికి తోడు స్టార్ హీరో...
Read More..ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీలో అడ్డూ, అదుపు లేకుండా జగన్ ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడని, తెలుగుదేశం పార్టీ మీద నాయకుల మీద ఎన్నో అరాచకాలు చేస్తున్నారంటూ తమ బాధను ఢిల్లీ పెద్దలకు చెప్పుకునేందుకు...
Read More..యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ మరికొద్ది రోజుల్లు రిలీజ్కు రెడీ అయ్యింది.దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్తో నితిన్ మరో అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం...
Read More..ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మనం హాస్పిటల్ కి వెళ్తుంటాం.సమస్య తీవ్రతను బట్టీ మనతో పాటు స్నేహితులనో, లేక కుటుంబ సభ్యులనో తోడు తీసుకు వెళ్తాం.ఎందుకంటే మన అనుకునే వారు పక్కన ఉంటే మనకి కూడా కొంచెం ధైర్యంగా ఉంటుందని.ఏ మాత్రం...
Read More..ఒకప్పుడు బుల్లి తెర స్టార్ యాంకర్ ఓవరు అంటే ఠక్కున ఉదయభాను అంటూ చెప్పేవారు.ఇప్పుడు సుమ ఎంత పాపులర్ అయ్యిందో అంతకు మించిన పాపులర్గా ఉదయభాను పేరు దక్కించుకుంది.ఉదయభాను కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో వివాదాలు చుట్టు ముట్టడం, పెళ్లికి సంబంధించిన...
Read More..నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘వి’ షూటింగ్ మొదలైనప్పటి నుండి సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అవుతూ వస్తున్నాయి.సక్సెస్ఫుల్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని విలన్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమాపై...
Read More..వరుసగా సక్సెస్లు దక్కించుకుంటున్న అనీల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రంను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.అయితే ఇదే సమయంలో ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.మహేష్బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రంను తెరకెక్కించిన అనీల్ రావిపూడి హిట్ను...
Read More..విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చింది.పెద్ద ఎత్తున అంచనాలున్నా కూడా ఈ సినిమా మినిమం వసూళ్లను కూడా రాబట్టే పరిస్థితి లేదు.విజయ్ దేవరకొండ వద్దకు ఈ కథతో దర్శకుడు...
Read More..గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు.సినిమా విడుదలకు ముందు పాజిటివ్ బజ్ వచ్చినా కూడా సినిమా విడుదల తర్వాత నిరాశ పర్చడంతో అంతా కూడా చల్లబడి పోయారు.ఇప్పుడు అందరి దృష్టి భీష్మ చిత్రంపై...
Read More..2012 లో దేశ రాజధాని ఢిల్లీ లో చోటుచేసుకున్న నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో నిర్భయ దోషుల ఉరిశిక్షల విషయంలో కూడా సంచలనాలు నమోదు చేసుకుంటున్నాయి.నిర్భయ ఘటన జరిగి 7 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇంకా నిర్భయ దోషులకు మాత్రం...
Read More..హైదరాబాద్ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి నుంచి ప్రాణ హాని ఉందంటూ ఒక మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించింది.మంత్రిగారి వల్ల ప్రాణహాని ఉందని మానవ హక్కుల కమీషన్ లో ఫిర్యాదు చేసినట్లుట్ తెలుస్తుంది.సూరారం లోని మంత్రి గారికి చెందిన...
Read More..సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శంషాబాద్ ఏసీపీ ఆఫీస్ లో దర్శనమిచ్చారు.గతేడాది లో చోటుచేసుకున్న దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అయితే ఈ దిశ హత్యాచారం,దోషుల ఎన్ కౌంటర్ ను బేస్ చేసుకొని ఒక సినిమా తీసేందుకు...
Read More..టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటంచిన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రేమికుల రోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమాపై రిలీజ్కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.కాగా ఈ సినిమా రిలీజ్ రోజున మిక్సిడ్ టాక్ను...
Read More..తెలంగాణా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది.సీఎం కేసీఆర్ పుట్టిన రోజు కావడం తో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ గా ఉన్నారు.ఈ క్రమంలోనే ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు సమాచారం.పంజాగుట్ట జీవీకే మాల్...
Read More..రాజకీయం అంటేనే అవకాశవాదం అన్నట్టుగా నేటి రాజకీయాలు తయారయ్యాయి.ఎన్నికల్లో గెలిచిన వారికి తప్ప ఓటమి చెందిన వారికి అంతగా ప్రాధాన్యం ఉండదు.పార్టీలైన, ఎంతటి సీనియర్ పొలిటీషియన్ అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది.తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లోనూ ఇప్పుడు అదే తంతు...
Read More..నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.కొంత గ్యాప్ తరువాత బాలయ్య చేస్తు్న్న సినిమా కావడంతో ఈ సినిమా ఎప్పుడెపపుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.కాగా తాజాగా ఆయన భార్య వసుంధరా దేవి...
Read More..ఈ కాలంలో లివ్ ఇన్ టుగెథెర్ గురించి చాలానే వింటూ ఉన్నాం.అయితే పాత కాలం కి చెందిన వారు కూడా లివ్ ఇన్ టుగెథెర్ పద్దతిని పాటించారు అన్న విషయం తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోక మానరు.అందులోనూ ఒక చిన్న గ్రామంలో ఇలాంటి...
Read More..తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో కెసిఆర్ సీఎం గా, కుమారుడు కేటీఆర్ మంత్రిగా, కుమార్తె కవిత ఎంపీగా మొత్తం ఫ్యామిలీ అంతా వివిధ పదవుల్లో ఉంటూ ఎవరికి వారే తమ సత్తాను చాటుకున్నారు.కేసీఆర్ కు కేటీఆర్, కవిత ఇద్దరు...
Read More..విజయ్ దేవరకొండ హీరోగా చేసిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి.గీత గోవిందం చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ మళ్లీ ఒక్క సక్సెస్ను కూడా తన ఖాతాలో వేసుకోలేక పోయాడు.డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలతో పాటు అంతకు ముందు...
Read More..జగన్ ఢిల్లీ వెళ్లిన దగ్గర నుంచి ఏపీలో అనూహ్యమైన మార్పులు, రాజకీయ నిర్ణయాలు చోటుచేసుకుంటున్నాయి.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.రాజకీయంగా వైసీపీకి కూడా ఈ వ్యవహారాలు తలనొప్పులు తెచ్చిపెట్టాయి.వీటిలో ముఖ్యంగా చెప్పుకుంటే...
Read More..జనసేన బిజెపి పార్టీలు ఏపీలో అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లే క్రమంలో ఈ రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నాయి.ఏపీలో పవన్ ఇమేజ్ వాడుకుని వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి రావాలని బిజెపి ముందు నుంచి ఒక...
Read More..ప్రపంచాన్ని ప్రస్తుతం ఏదైనా వణికిస్తోంది అంటే అది కరోనా వైరస్ అనే చెప్పాలి.అలాంటి ఈ కరోనా వైరస్ బారినపడి దాదాపు 15వందలమందికి పైగా మృతి చెందారు.అయితే ఇప్పటికే నార్త్ కొరియాలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని.అతను బహిరంగ ప్రదేశాల్లో తిరిగి...
Read More..ఈ మధ్యకాలంలో ఎన్నో యాత్రలు విషాదంగానే ముగుస్తున్నాయి.ఇప్పుడు కర్ణాటకలో కూడా అలాంటి ఘటనే జరిగింది.కాస్త సమయం స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుదాం అని వెళ్లిన టూరిస్టులకు విషాదమే మిగిలింది.ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.శనివారం సాయంత్రం మైసూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న ఓ...
Read More..