దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ తాజాగా ఉగాది కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ పోస్టర్తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.ఈ పోస్టర్లో...
Read More..టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తు్న్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.కాగా ఉగాది సందర్భంగా చిత్ర మోషన్ పోస్టర్ అదిరిపోయే రెస్పాన్స్ను దక్కించుకుంది.ఇక...
Read More..ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు...
Read More..మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో పాటు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తు్న్న ఆచార్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా చరణ్ ఓ కేమియో...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది.అయితే మెజారిటీ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న వకీల్ సాబ్, వేసవి కానుకగా...
Read More..కరోనా మహమ్మారి కారణంగా భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.దీంతో ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని పోలీసులు, అధికారులు హెచ్చరిస్తు్న్నారు.అయినా కూడా కొందరు ఇవేమీ లెక్కచేయకుండా రోడ్డుపైకి వస్తున్నారు.కానీ కొందరు మాత్రం నిజంగానే నిత్యావసరాల కోసం...
Read More..కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికా లో కూడా తీవ్ర ప్రాణనష్టం కలిగిస్తున్న సంగతి తెలిసిందే.దేశవ్యాప్తంగా మొత్తం 68,472 కేసులు నమోదు కాగా, ఇప్పటికే1032 మంది మృత్యువాత పడ్డారు.కేవలం ఒక్కరోజులోనే 164 మంది మరణించడంతో అక్కడ ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీని కూడా విధించారు.మరోపక్క...
Read More..కరోనా మహమ్మారి కి రాజు,పేద అన్న భేదం కూడా తెలియడం లేదు.వీరు,వారు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా డేంజర్ లో పడేస్తుంది.తాజాగా మలేషియా రాజదంపతులకు సైతం ఈ కరోనా మహమ్మారి ప్రమాదం పొంచినట్లు కనిపిస్తుంది.దీనితో వారు క్వారంటైన్ లోకి...
Read More..అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహా ఓటీటీ ఫ్లాట్ పామ్ను మొన్నటి వరకు పెద్దగా పట్టించుకున్న వారే లేరు.అల్లు వారి ఆహా ఫ్లాప్ అంటూ చాలా మంది కామెంట్స్ చేశారు.కాని ఆహాకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది.కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్...
Read More..మెగాస్టార్ చిరంజీవి ఉగాది సందర్బంగా ట్విట్టర్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.మెగా ఫ్యాన్స్తో పాటు అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు.మెగాస్టార్ సోషల్ మీడియా ఎంట్రీపై పలువురు పలు రకాలుగా స్పందిస్తూ తమ ఆనందం వ్యక్తం చేస్తూ...
Read More..కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతున్నా కూడా తనపై మాత్రం పుకార్లు పుట్టించడం ఆపడం లేదని, ఈ సమయంలో కరోనా గురించి ఇంతలా జనాలు భయపడుతున్నా కూడా కొందరు నన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారంటూ పవన్ కళ్యాణ్...
Read More..యంగ్ హీరో నితిన్ను మెగాస్టార్ చిరంజీవి అభినందించాడు.నిన్న ఉగాది సందర్బంగా చిరంజీవి ట్విట్టర్లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.చిరంజీవిని ఆహ్వానిస్తూ చాలా మంది వెల్ కం టు ట్విట్టర్ అంటూ పోస్ట్లు పెట్టారు.అందులో నితిన్ కూడా ఉన్నాడు.నితిన్ స్వాగతం పలకడంపై మెగాస్టార్...
Read More..మెగాస్టార్ చిరంజీవి నిన్న ఉగాది సందర్బంగా ట్విట్టర్లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.చిరంజీవి ట్విట్టర్లో ఎంట్రీ ఇవ్వడం మెగా ఫ్యాన్స్కు చాలా సంతోషాన్ని కలిగించింది.ఆ సంతోషం రెట్టింపు అయ్యేలా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ట్విట్టర్లో రీ ఎంట్రీ ఇచ్చాడు.ఆరు...
Read More..పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తమ నిర్ణయమే అంతిమం గా వ్యవహరిస్తూ వస్తున్నారు.కెసిఆర్ కు ఇప్పుడు సొంత పార్టీ నాయకుల నుంచి సరైన సహకారం లభించడం లేదు.కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి పార్టీ నాయకుల పనితీరుపై సూచనలు, సలహాలు ఇచ్చినా నాయకులు మాత్రం పెడచెవిన...
Read More..కరోనా ఎఫెక్ట్ తో జనమంతా ఇళ్ల నుంచి బయటకి వచ్చేందుకు అల్లాడిపోతున్నారు.అసలు ఈ కరోనా ఎప్పుడు ఎవరి ద్వారా అంటుకుంటుందో తెలియక సతమతం అయిపోతున్నారు.ఈ దశలో లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు.జనాలు ఎవరూ రోడ్ల మీదకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు...
Read More..ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుండి ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని దేశాల ప్రభుత్వాలు మొరపెట్టుకుంటున్నాయి.ఇప్పటికే చాలా దేశాలు లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.కానీ కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్లపైకి...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తన కొత్త సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఇప్పటకే కొంతభాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్ వాయిదా వేసుకుంది.కాగా ఈ...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తూ సినిమాపై అంచనాలను పీక్స్కు తీసుకెళ్లాడు.ఈ సినిమాలో తారక్తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...
Read More..దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తు్న్న ప్రెస్టీజియస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్ను ఉగాది కానుకగా రిలీజ్ చేశారు.ఈ మోషన్ పోస్టర్ ప్రస్తుతం యూట్యూబ్తో పాటు సోషల్...
Read More..మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్.సాయి ధరమ్ తేజ్ సోదరుడైన ఆయన ఉప్పెన సినిమాతో హీరోగా మనముందుకు రానున్నాడు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలో ఈ...
Read More..మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో దాదాపు 9 ఏళ్ల తరువాత రీఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150 చిత్రంతో అదిరిపోయే సక్సెస్ను అందుకున్నాడు.ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలవడంతో, తన 151వ చిత్రాన్ని ఓ పీరియాడికల్ మూవీగా చిరు తెరకెక్కించాడు.సైరా నరసింహారెడ్డి సినిమాతో మరోసారి...
Read More..తెలంగాణాలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.వీరిద్దరి మధ్య నిప్పు లేనిదే మంటలు పుడుతుంటాయి.కేసీఆర్ హవాను ఏదో ఒక రకంగా అడ్డుకోవడంతో పాటు, తన పరపతి పెంచుకోవాలని కేసీఆర్...
Read More..ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా ప్రభుత్వ పనితీరు నాయకుల పనితీరు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయాలపై ప్రైవేట్ సర్వే తో పాటు నిఘా వర్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి దానికనుగుణంగా ప్రభుత్వ పాలన ఉండేలా జగన్ ఎప్పటికప్పుడు నిర్ణయాలు...
Read More..ఏపీలో కరోనా వైరస్ పై జరుగుతున్న రాద్ధాంతం అంతా ఇంతా కాదు.ప్రపంచవ్యాప్తంగా 171 దేశాలను వణికిస్తున్న వైరస్ ప్రభావం ఏపీలోనూ ఎక్కువగానే కనిపిస్తోంది.ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు.అలాగే ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా కృషి చేస్తూ...
Read More..దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా...
Read More..ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావడం అంటే ఏంటో ఇప్పుడు అనుభవపర్వకంగా తెలుసుకుంటున్నాయి పత్రికల యాజమాన్యాలు.అసలే నిర్వహణ భారం కావడంతో అష్ట కష్టాలు పడుతున్నాయి.చాలా పత్రికల నిర్వహణ పెనుభారంగా తయారయ్యాయి.ఒకవైపు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా పుంజుకోవడంతో పత్రికలు...
Read More..ఎప్పుడెప్పుడా అని యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ నుండి ఎట్టకేలకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.ఈ సినిమాకు సంబంధించిన ఓ ముఖ్యమైన అప్డేట్ను చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేశారు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ...
Read More..ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అందరికీ తెలిసిందే.చైనాలో కనుగొనబడిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది.ఈ మహమ్మారి బారిన ఇప్పటికే కొన్ని లక్షల మంది పడగా, వేల సంఖ్యలో మరణాలు నమోదు అయ్యాయి.ప్రతి...
Read More..ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి తో చాలా దేశాలు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే.భారత్ లో కూడా కరోనా తీవ్ర స్థాయిలో ప్రబలుతుండడం తో కేంద్రం కూడా లాక్ డౌన్ కు పిలుపునిచ్చింది.ఈ క్రమంలో...
Read More..ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ కరోనా తో జనాలు గడగడలాడుతుండగా చైనా లో మరో వైరస్ వెలుగు చూసినట్లు తెలుస్తుంది.చైనా లో వెలుగుచూసిన కరోనా మహమ్మారి తో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 15 వేలకు చేరుకోగా,...
Read More..సెలబ్రెటీలు మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలి.సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండకుంటే ఏదో ఒక తప్పు దొర్లడం ఆ తర్వాత తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవడం జరుగుతుంది.గతంలో పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తప్పు తెలుసుకుని డిలీట్ చేసినా...
Read More..అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆశించిన స్థాయిలో దూసుకు పోలేక పోతుంది.కేవలం తెలుగు మాత్రమే అవ్వడంతో పాటు స్టార్ హీరోల సినిమాలను ఇందులో స్ట్రీమింగ్కు ఉంచక పోవడం ఇంకా వెబ్ సిరీస్ల విషయంలో శ్రద్ద చూపక పోవడం...
Read More..హాలీవుడ్ నిర్మాత హర్వే వెయిన్స్టీన్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.లైంగిక ఆరోపణలతో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన కు, ఆయనతో పాటు మరో ఖైదీ కి కూడా ఈ వైరస్ సోకినట్లు జైలు అధికారులు చెబుతున్నారు.పలు చిత్రాలను నిర్మించిన...
Read More..టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజీయస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తు్న్నారు.జూలై 31న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఏకంగా జనవరి 2021కి వెళ్లిపోయింది.ఇక ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతుండటంతో...
Read More..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ వైరస్ బారిన పడి లక్షలాది మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు.కాగా ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు మరణించారు.అటు భారతదేశంలో కూడా ఈ వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది.ఇప్పటికే తెలుగు...
Read More..ప్రపంచ దేశాల సంగతి పక్కన పెడితే భారతదేశంలో కరోనా ఎఫెక్ట్ గట్టిగానే కనిపిస్తోంది.నిర్బంధంగా దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేయడంతో పాటు కొన్ని కొన్ని జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తూ జనాలను ఎవరిని ఇళ్లలోంచి బయటకు రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు...
Read More..వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ కు తెలుగుదేశం పార్టీపై ఉన్న కోపం ఇంకా చల్లారినట్టుగా కనిపించడం లేదు.జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేసుకుంటూ వ్యవహారాలు చేస్తూనే వస్తున్నారు.జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కరకట్టపై...
Read More..ఏపీ సీఎం గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైసీపీ అధినేత జగన్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.జగన్ వ్యవహారశలిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా, వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు.జగన్ నిర్ణయాలపై దూకుడు స్వభావంపై దేశవ్యాప్తంగానే చర్చ నడుస్తోంది.అయినా ఆయన మాత్రం తాను...
Read More..ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తో్న్న సంగతి తెలిసిందే.ఈ మహమ్మారి బారిన పడకుండా అందరూ ఇళ్లకే పరిమితం కావాలని దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.ఇక ఈ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.కాగా అందరూ తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని...
Read More..టాలీవుడ్లో కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ అదిరిపోయే సక్సెస్ అందుకున్న దర్శకుడిగా తేజ తనదైన మార్క్ వేసుకున్నాడు.ఈ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమాల్లో ఏదో ఒక కొత్త అంశం ఉంటుందని చాలా మంది ఆయన సినిమాలు చూస్తుంటారు.కానీ గతకొంత కాలంగా సరైన హిట్లు...
Read More..ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఎవ్వరికీ సోకకుండా ఎవరి ఇంట్లో వారు ఉండాలంటూ పలు దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.దీంతో ప్రజలు ఎక్కువగా సంచరించే సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ వంటి పలు వాణిజ్య కేంద్రాలను మూసివేశారు.మన...
Read More..నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి చేసిన లేటెస్ట్ మూవీ ‘హిట్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.పూర్తి కాప్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన సంగతి తెలిసిందే.ఈ హీరోకు...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20వ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డాడు.ఇప్పటికే మెజారిటీ షూటింగ్ను పూర్తి చేసే దిశగా రీసెంట్గా జార్జియాలో షూటింగ్ ముగంచుకుని వచ్చాడు.అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి దెబ్బకు సినిమా షూటింగ్లు వాయిదా పడ్డ సంగతి...
Read More..పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ను రిలీజ్కు రెడీ చేస్తున్నాడు.ఈ క్రమంలో పవన్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.దీంతో ఈ సినిమా ఆలస్యం అవుతుందేమోనని పవన్ భయపడుతున్నాడట.కానీ మెజారిటీ...
Read More..టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ...
Read More..కరోనా మెల్ల మెల్లగా ప్రపంచ వ్యాప్తంగా పాకింది.దాదాపుగా రెండు వందల దేశాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందింది.మన ఇండియా జనాభా ఎక్కువ కనుక మనం జాగ్రత్తలు తీసుకోకుంటే అత్యంత ప్రమాధకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు.అందుకే ప్రతి ఒక్కరు కూడా స్వీయ నియంత్రణ...
Read More..కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని పలు దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి.ప్రపంచంలోని వంద కోట్ల మంది పూర్తిగా ఇళ్లకే పరిమితం అవుతున్నారు.ఇండియాలో ఈ మహమ్మారి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటుంది.మోడీ పిలుపు...
Read More..మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం తరువాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు.దీనికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుపుకుంటోంది.అయితే ఈ సినిమాలో హీరోయిన్గా అందాల భామ త్రిషను మొదట సెలెక్ట్...
Read More..మాస్ రాజా రవితేజ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ క్రాక్ను రిలీజ్కు రెడీ చేస్తున్నాడు.ఇటీవల డిస్కో రాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో డిజాస్టర్ను మూటగట్టుకోవడంతో ప్రస్తుతం క్రాక్ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చేయాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమా...
Read More..సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ శ్రియ పదేళ్ళ పాటు ఇండస్ట్రీని ఏలింది.ఇక ఇప్పుడు సినిమా అవకాశాలు అప్పుడప్పుడు వస్తున్నాయి.ఇక గత ఏడాది చాలా కాలంగా ప్రేమిస్తున్న తన ప్రేమికుడు రష్యాకి చెందిన బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కొసఛీవ్ వివాహం చేసుకుంది.ఆండ్రూతో కలిసి...
Read More..దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాడు.ఈ సినిమాతో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న జక్కన్న, తన నెక్ట్స్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ను అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో...
Read More..నందమూరి బాలకృష్ణ కొంత గ్యాప్ తరువాత మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో తన నెక్ట్స్ మూవీని చేయనున్న విషయం తెలిసిందే.కాగా ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ వేయాలని బాలయ్య చూస్తున్నాడు.ఈ క్రమంలో బోయపాటి అందించిన అదిరిపోయే కథతో...
Read More..గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.కేవలం టాలీవుడ్ అనడం కంటే మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని సినిమా పరిశ్రమలు కూడా ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నాయి.ఇండియాలో థియేటర్ల బంద్ కొనసాగుతోంది.మార్చి 31 వరకు...
Read More..కరోనా కారణంగా జన జీవనం స్థంభించింది.ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎంత పెద్ద ప్రమాదాలు జరిగినా కూడా సామాన్యులు ఇంట్లోనే ఉంటారు కాని సెలబ్రెటీలు మాత్రం ఏదో ఒక పని మీద బయట తిరుగుతూనే ఉంటారు.ముఖ్యంగా సినీ ప్రముఖులు ఇంట్లో కంటే బయట...
Read More..కరోనా ఉదృతి నేపథ్యంలో విదేశాల నుండి వచ్చే వారు తప్పనిసరిగా ముందస్తు కరోనా పరీక్షలు చేయించుకోవాలంటూ ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నాయి.కాని బాలీవుడ్ సింగర్ కనిక కపూర్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి చిక్కుల్లో పడ్డట్లయ్యింది.లండన్ నుండి కొన్ని రోజుల క్రితం వచ్చిన...
Read More..కరోనా వైరస్ నుండి స్వీయ శుభ్రతతోనే బయట పడవచ్చు అంటూ ప్రభుత్వం మరియు డాక్టర్లు అంటున్న విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో రేపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.మోడీ ఈ పిలుపునిచ్చి మూడు రోజులే అయినా...
Read More..మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ కరోనా కారణంగా నిలిపేసిన విషయం తెల్సిందే.ఇదే సమయంలో ఈ చిత్రం నిర్మాణ బాధ్యతల నుండి రామ్ చరణ్ తప్పుకున్నట్లుగా...
Read More..కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న జనాలు ఇప్పుడు ఇంటర్నెట్ కష్టాలు కూడా ఎదుర్కోబోతున్నారు.ఇండియాలో గతంలో ఎప్పుడు లేనంతగా ఇంటర్నెట్ వినియోగం పెరిగినట్లుగా టెక్ నిపుణులు చెబుతున్నారు.కరోనా కారణంగా ఆఫీస్లకు సెలవులు లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్...
Read More..ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా కారణంగా కంగారు పడుతోంది.ప్రపంచంలోని అన్ని వ్యవస్థలను, సంస్థలను కరోనా ఇబ్బందులకు గురి చేస్తోంది.ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.కరోనా అనేది స్వీయ శుభ్రతతోనే దూరం చేసుకోవచ్చు అంటూ ప్రభుత్వాలు...
Read More..టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి మొన్నటి ఎన్నికల ముందు వరకు ఎప్పుడూ ఎన్నికల బరిలోకి ఒంటరిగా దిగింది లేదు.ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని మాత్రమే ఆయన ముందుకు వెళ్లారు.గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం...
Read More..చేయాల్సిన సమయంలో రాజకీయాలు చేయాలి.ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు అందరూ ఏకమై రాష్ట్రానికి మేలు జరిగే విధంగా వ్యవహరించాలి.ప్రస్తుతం రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలు అల్లాడుతున్నాయి.కరోనా వైరస్ వ్యాపించకుండా ఏం చర్యలు తీసుకోవాలి...
Read More..టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు పడిగాపులు కాస్తున్నారు.కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.ఈ సినిమాతో మహేష్ మరోసారి తనదైన మార్క్ వేసుకుని ప్రేక్షకులను అలరించాడు.ఇక ఈ సినిమా తరువాత మహేష్ ఏ సినిమా చేస్తున్నాడనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు....
Read More..సినిమా పరిశ్రమ ఏదైనప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ అనేది మాత్రం అప్పుడప్పుడు తలెత్తుతూనే ఉంటుంది. అయితే ఇందులో కొంతమందిని నటీనటులు అవకాశాల కోసం సర్దుకుపోతే మరికొందరు మాత్రం ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న టువంటి లైంగిక ఆరోపణలు వెల్లడిస్తున్నారు.అయితే ఇది ఇలా ఉంటే...
Read More..ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి అందరికీ తెలిసిందే.ఈ వైరస్ బారిన పడకుండా అందరూ జాగ్రత్తలు వహించాలని పలువురు సెలెబ్రిటీలతో కూడా అవగాహన కలిపిస్తోంది.అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ కరోనా వైరస్ బారిన...
Read More..టాలీవుడ్ లో 2013వ సంవత్సరంలో రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇద్దరమ్మాయిలతో అనే చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సరసన ఆడిపాడిన ముద్దుగుమ్మ అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే ఉంటుంది.అయితే నటన పరంగా ఎంతో టాలెంట్ ఉన్నటువంటి ఈ అమ్మడు...
Read More..ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్నైట్ పాపులర్ అయిన బ్యూటీ పాయల్ రాజ్పుత్.కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన ఈ బ్యూటీకి ఆ సినిమా సమయంలో ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.అయితే ఆ తరువాత వరుసగా సినిమాలు చేయకుండా చాలా సెలెక్టివ్గా సినిమాలు...
Read More..నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మొదలు, టీజర్ వరకు ప్రేక్షకులను బాగా అలరించాయి.కాగా ఈ సినిమాలో నాని తొలిసారి విలన్ పాత్రలో...
Read More..అల వైకుంఠపురంలో చిత్రంతో మొన్న సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సక్సెస్ను దక్కించుకున్న దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ 30వ చిత్రం విషయంలో దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.అయినను పోయి రావలే హస్తినకు అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇక ఈ...
Read More..వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఎటువంటి దూకుడు నిర్ణయాలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.నిర్ణయం తీసుకునే ముందు కూడా వెనక ముందు ఆలోచించరు.కనీసం పార్టీ కీలక నాయకులను కూడా సంప్రదించే అలవాటు జగన్ కు లేదు.ఈ వ్యవహారశైలి జగన్ కు...
Read More..ఇండియాకు కరోనా వైరస్ విదేశాల నుండి వచ్చిన వారి ద్వారా వచ్చిన విషయం తెల్సిందే.విదేశాల నుండి వచ్చే ప్రయాణికులు కరోనా వైరస్ను వెంట బెట్టుకుని వచ్చారు.వారి వల్ల ఇప్పుడు దేశం మొత్తం ఇబ్బందులకు గురి అవుతుంది.ఆ కారణంగానే విదేశాల నుండి వచ్చే...
Read More..మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొంది కొన్నాళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘మహానుభావుడు’.మెహ్రీన్ హీరోయిన్గా నటించిన ఆ సినిమా యావరేజ్గా నిలిచింది.కమర్షియల్గా పర్వాలేదు అనిపించినా కూడా అంచనాలను అందుకోలేక పోయింది.ఆ సినిమాలో హీరో మరీ అతి చేశాడు అంటూ...
Read More..ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.ఇప్పటి వరకు చరిత్రలో ఇలాంటి రోజులు ఎప్పుడు రాలేదు.ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు కరోనా అనే పదానికి భయ పడుతోంది.కరోనా వైరస్ నుండి దూరంగా ఉండేందుకు ఎక్కడిక్కడ ఉండాలంటూ ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ...
Read More..నాని హీరోగా ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలో నివేదా థామస్ హీరోయిన్గా తెరకెక్కిన నిన్ను కోరి చిత్రం సినిమా కమర్షియల్గా అంతగా ఆకట్టుకోకున్నా కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.హీరో హీరోయిన్ కలవక పోవడంతో తెలుగులో కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు.కాని విభిన్నమైన కాన్సెప్ట్...
Read More..నేచురల్ స్టార్ నాని నటిస్తుననల లేటెస్ట్ మూవీ వి ప్రస్తుతం రిలీజ్కు రెడీ అవుతోంది.ఈ సినిమాతో మరోసారి నాని తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాను కూడా లైన్లో పెట్టే పనిలో పడ్డాడు...
Read More..మొన్నటి వరకు తమకు ఎటువంటి ఢోకా లేదని ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమదే విజయం అనే ధీమాలో ఉన్న ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల టెన్షన్ ఎక్కుయ్యింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు వైసీపీ క్లీన్ స్వీప్...
Read More..తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాలు ఒకపట్టిన ఎవరికీ అర్ధం కాదు.ఆయన ఎప్పుడు ఏం చేసినా, దానికంటూ ఓ లెక్క ఉంటుంది.ఆషామాషీగా ఏ నిర్ణయం తీసుకోడు అనే సంగతి అందరికి బాగా తెలుసు.ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్, టీఆర్ఎస్ హవాకు ఎటువంటి ఢోకా...
Read More..కరోనా వైరస్పై ఇండియా పెద్ద యుద్దమే చేస్తోంది.ప్రధాని ఇప్పటికే కరోనా వైరస్ను స్వీయ నియంత్రణ ఇంకా స్వీయ శుభ్రతతో మాత్రమే రాకుండా చేసుకోవచ్చు అంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై ఎలర్ట్ కనిపిస్తోంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా అవగాహణ...
Read More..కరోనా ఏమో కాని మన బ్రహ్మంగారు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో అద్బుత విషయాలను వెళ్లడి చేశారు.అయితే ఇంత కాలం ఎవరు కూడా బ్రహ్మంగారి కాలజ్జానం గురించి సీరియస్గా తీసుకోలేదు.కొన్ని జరుగుతున్నా కూడా కాకతాళియంగా జరుగుతున్నాయని,...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాతో పవన్ మరోసారి తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ అవుతుందా అని అందరూ ఆతృతగా...
Read More..మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ళ తరువాత సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన 150వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’ అందరికీ తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాతో చిరు ఎలాంటి సక్సెస్ను అందుకున్నాడో అందరికీ తెలిసిందే.ఈ సినిమా చిరు...
Read More..ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి రోజుకో వార్త మనం వింటున్నాం.ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.ఈ వైరస్ సోకకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి అనే...
Read More..హిట్ మూవీతో హిట్ అందుకుని సక్సెస్ బాటలో అడుగులు వేస్తున్న యువ హీరో విశ్వక్ సేన్ మరో మూవీతో మన ముందుకు రాబోతున్నాడు.విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను నేడు అధికారికంగా ప్రారంభించారు.బెక్కెం వేణుగోపాల్ ప్రొడ్యూసర్గా చేస్తున్న ఈ సినిమా...
Read More..సాదారణంగా నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కోరుకుంటారు.ప్రభుత్వ ఉద్యోగం అయితే సెక్యూరిటీగా ఉంటుందని మరియు ముఖ్యంగా ఎప్పుడు పడితే అప్పుడు సెలవులు ఎన్ని పడితే అన్ని పెట్టుకోవచ్చు.ఒక్కోసారి సంవత్సరాల తరబడి కూడా సెలవులు పెట్టుకునే వెసులుబాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుంది.అదే ప్రైవేట్ ఎంప్లాయి...
Read More..స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో అదిరిపోయే బ్లాక్బస్టర్ అందుకున్నాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు.ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సె్స్...
Read More..అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ హీరో సుశాంత్ చేసిని సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు.దీంతో కాస్త గ్యాప్ తీసుకుని అల వైకుంఠపురములో సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు.అయితే ఆ సినిమాలో సుశాంత్ సెకండ్ హీరోలాగా చేశాడు.కాగా తన నెక్ట్స్...
Read More..ప్రపంచ దేశాలను అల్లాడించేస్తున్న కరోనా భారత్ లో కూడా తీవ్ర రూపం దాల్చుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే వారి వివరాలను ఎయిర్ పోర్ట్ లో అధికారులు నమోదు చేసుకుంటున్నారు.విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన వారి...
Read More..పెళ్లి అనేది ఎప్పటికీ ఒక మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది.పెళ్లి రోజున జరిగే తతంగం,బంధువులు అందరూ కూడా చాలా హడావుడి గా ఉంటూ ఒక వేడుకలా జరుగుతుంది.అందుకే ఈ మధుర జ్ఞాపకాలను పదికాలాల పాటు గుర్తు పెట్టుకోవాలని, అందరికి చూపించాలి అని ప్రతి...
Read More..ఎప్పుడూ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ, ఏదో ఒక హడావుడి చేస్తూ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తన హవా చూపిస్తూ ఉంటారు తెలంగాణ సీఎం కేసీఆర్.ఇక మంత్రివర్గంలోనూ కేసీఆర్ వీరవిధేయులకు మాత్రమే అవకాశం కల్పించారు.అయితే ఎక్కడా మంత్రుల పెత్తనం పార్టీలోనూ, ప్రజల్లోనూ లేకుండా కేవలం మొత్తం...
Read More..కరోనా వైరస్ వల్ల హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఎన్నో సినిమాలు షూటింగ్ క్యాన్సిల్ అవ్వడంతో పాటు ఇప్పటికే విడుదల అవ్వాల్సిన సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు.దేశం మొత్తం సినిమా థియేటర్లను బంద్ చేశారు.అసు ఈ కరోనా...
Read More..యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ను తమిళనాడు పోలీసులు వేదిస్తున్నారట.గత రెండు వారాలుగా పదే పదే విచారణ పేరుతో తన ఇంటికి రావడం లేదంటే పోలీస్ స్టేషన్కు పిలిపించడం చేస్తున్నారట.తన వ్యక్తిగత పనులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు అంటూ తమిళనాడు హైకోర్టుకు...
Read More..ఈ నెలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే ఉన్న విషయం తెల్సిందే.ఆయన బర్త్డే వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగళూరు మరియు కేరళలో కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలో కరోనా కారణంగా బర్త్డే...
Read More..జబర్దస్త్పై నెటిజన్స్ కామెంట్స్ చేయడం ఎప్పుడు చూస్తూనే ఉంటాం.బూతు కామెడీ షో అని, యాంకర్స్ మరీ హద్దులు మీరి గ్లామర్గా కనిపిస్తున్నారు అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు జబర్దస్త్పై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.ఇప్పుడు మరోసారి జబర్దస్త్పై ఒక వ్యక్తి అసభ్యకరంగా...
Read More..సూపర్ స్టార్ మహేష్బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రెబల్ స్టార్ ప్రభాస్లు ఇంకా పలువురు టాలీవుడ్ స్టార్స్ ఉన్నా కూడా హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్గా మాత్రం విజయ్ దేవరకొండ నిలిచాడు.2018 సంవత్సరానికి గాను మోస్ట్ డిజైరబుల్ మెన్గా...
Read More..ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.తెలంగాణ రాష్ట్రంలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది.చికెన్ తింటే కరోనా వ్యాపిస్తుందని కొంతమంది సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వదంతులు వ్యాప్తి...
Read More..మంచో చెడో ఏదో ఒక అంశంతో జనాల్లో నానుతూ ఉంటేనే రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది.ఈజీగా జనాలు గుర్తింపు రావడంతో పాటు రాజకీయ భవిష్యత్తు కూడా ముందుకు తీసుకు వెళుతుంది.తనపై జరుగుతుంది తప్పుడు ప్రచారం, మంచి ప్రచారం అనే విషయాన్ని పక్కన...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్తో పాటు యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి...
Read More..ఇండియాలోనే కాకుండా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెల్సిందే.కరోనా సోకిన వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.అక్కడకు ఇతరులు ఎవరు కూడా వెళ్లకూడదు.సొంత వారితో పాటు కనీసం...
Read More..ఇండియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కరోనా భయంతో జనాలు గజగజ వణికి పోతున్నారు.చైనా నుండి మనకు రాకపోవచ్చులే అనుకున్నారు.వచ్చినా కూడా ఈ స్థాయిలో ఆందోళన అక్కర్లేదు అనుకున్నారు.కాని ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.ఎన్ని రకాలుగా జాగ్రత్తలు...
Read More..ప్రస్తుతం టాలీవుడ్లో ఎలాంటి సినిమా షూటింగ్లు జరగడం లేదనే విషయం తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయాందోళనలు నెలకొనడంతో అన్ని దేశాల ప్రభుత్వాలు సినిమా షూటింగ్లను రద్దు చేశాయి.దీంతో హీరో హీరోయిన్లు వారి వారి ఇళ్లకే పరిమితమయ్యారు.కానీ తనను ‘అల్లుడు’ తీవ్ర ఇబ్బందులకు...
Read More..రాజకీయంగా తాను వెనుకబడిపోయాననే బాధలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను మళ్లీ రాజకీయంగా యాక్టివ్ చేసేందుకు కేసీఆర్ డిసైడ్ అయ్యారు.కేసీఆర్ ఆమెకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని ముందు నుంచి అందరూ భావించారు.రాజ్యసభ సభ్యత్వం ద్వారా ఢిల్లీ రాజకీయాల్లో టిఆర్ఎస్...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది.ఈ సినిమాలో చిరు రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం షూటింగ్ను శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రానుంది.ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్లో మనకు...
Read More..కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో ఈ మధ్య కాలంలో చికెన్ విక్రయాలు పడిపోతున్నాయి.నిజానికి కరోనా వైరస్ కు చికెన్ కు ఎటువంటి సంబంధం లేకపోయినా కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో చికెన్ తింటే కరోనా వస్తుందని వదంతులను...
Read More..తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులకు శుభవార్త చెప్పారు.ఈ నెలాఖరు నుండి తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటన చేశారు.ఈరోజు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి.ప్రభుత్వం దీనికి సంబంధించిన జీవోను జారీ చేసింది.ప్రభుత్వం రుణమాఫీ అమలు దిశగా చర్యలు చేపట్టటంపై...
Read More..ఈ మధ్య కాలంలో ఆడపిల్లలకు సమాజంలో రక్షణ లేకుండా పోయింది.చిన్న వయస్సులోనే కొందరు ఆకతాయిలు బాలికలను వేధింపులకు గురి చేస్తున్నారు.కొందరు బాలికలు ఎవరికీ చెప్పుకోలేక తమలో తాము బాధపడుతుంటే మరికొందరు మాత్రం ధైర్యంగా చెప్పుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటున్నారు.తాజాగా ఒక బాలిక తనను...
Read More..సోషల్ మీడియా ఎవరినైనా ఫేమస్ చేస్తుందనడానికి తాజా ఉదాహరణగా నిలిచాడు టాలీవుడ్ శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్.ఈ పేరు చేబితే ఎక్కువ మంద గుర్తుపట్టక పోవచ్చు.కానీ అందాల రాక్షసి హీరోయిన్ లావణ్య త్రిపాఠీ భర్త అని చెప్పుకొచ్చిన వ్యక్తి అనగానే అందరూ ఠక్కున...
Read More..దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్తో యమ బిజీగా ఉన్నాడు.ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జక్కన్న, తారక్-చరణ్లతో కలిసి ఈ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న రాజమౌళి తన నెక్ట్స్ మూవీగా ఎలాంటి...
Read More..టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క ప్రస్తుతం తన తాజా చిత్రం నిశబ్ధం రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.పూర్తి సస్సెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క ఓ మూగ, చెవిటి అమ్మాయిగా నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు...
Read More..అకస్మాత్తుగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ప్రబ్యత్వం ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.అంతే కాదు కేవలం టీడీపీ ప్రభుత్వానికి మేలు చేకూర్చేలా రమేష్ కుమార్ కుల పిచ్చితో...
Read More..తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన మాస్టర్ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.షూటింగ్ పూర్తి చేసుకోవడంతో తాజాగా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది.ఆడియో విడుదల కార్యక్రమంలో భాగంగా విజయ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు.కరోనా కారణంగా ఫ్యాన్స్ను ఆహ్వానించని విజయ్...
Read More..హీరోగా మంచు మనోజ్ ఇప్పటి వరకు కమర్షియల్ సక్సెస్లను దక్కించుకోవడంలో విఫలం అయ్యాడు.కాని ఆయన రియల్ లైఫ్ హీరోగా మాత్రం ఎప్పటికప్పుడు పేరు దక్కించుకుంటూనే ఉన్నాడు.ఈయన చేస్తున్న సినిమాల్లో ఎలా హీరోగా మంచి పనులు చేస్తూ ఉంటాడో రియల్ లైఫ్లో కూడా...
Read More..హీరోయిన్స్ పెళ్లి తర్వాత చాలా వరకు సినిమాలు మానేస్తారు.కాని సమంత మాత్రం సినిమాలు మానేయలేదు సరికదా స్పీడ్ పెంచింది.అయితే కాస్త హాట్ పాత్రలు తగ్గించి కమర్షియల్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తోంది.ఈ అమ్మడు చేస్తున్న...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే.ఆ చిత్రంలో రామ్ చరణ్ లుక్ ఎలా ఉంటుంది అనేది ఇంకా ఎలాంటి...
Read More..మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన రాజకీయ సంక్షోభం సుప్రీం కోర్టు వరకు చేరుకున్న విషయం తెలిసిందే.ఈ నెల 16 న మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ సర్కార్ ఎదుర్కోవలసిన ఫ్లోర్ టెస్ట్ కరోనా నేపథ్యంలో అసెంబ్లీ ని 26 వ తేదీకి వాయిదా...
Read More..కరోనా ప్రభావంతో ప్రపంచంలో అన్ని చోట్ల జీవన శైలిలో మార్పులు రావడంతో పాటు, అనేక సంస్థలు మరియు ఇతర సంఘాలు తమ కార్యకలాపాలను మార్చుకున్న విషయం తెల్సిందే.తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా కరోనా కారణంగా కొత్త నిబంధనలు తీసుకు...
Read More..జగన్ పరిపాలన పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయలేని అంత స్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని, కొంతమంది జగన్ పనితీరును మెచ్చుకుంటుంటే మరికొంతమంది ఇది మాత్రం ఈ తొమ్మిది...
Read More..ఇటీవలే దిల్లీలో గో మూత్ర పార్టీ అంటూ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామీ చక్రపాణి మహారాజ్ నిర్వహించిన విషయం తెల్సిందే.గో మూత్రంను తాగడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటూ ఆయన ఈ పార్టీని నిర్వహించాడు.ఆ పార్టీ ఎలా జరిగిందో పక్కన...
Read More..ప్రపంచ దేశాలలో ప్రబలుతున్న కరోనా విషయంలో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఆ దేశంలో ఎవరైనా కరోనా లక్షణాలు ఉండి చెప్పకుండా దాచిపెడితే కనుక ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామంటూ అక్కడి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని...
Read More..దూకుడు నిర్ణయాలతో ఏపీ అధికార పార్టీ వైసిపి ఇప్పటి వరకు తమ హావ చూపించింది.ఏపీ సీఎం జగన్ తాను ఏ నిర్ణయం తీసుకున్నా దానిని ఎటువంటి ఒడిదుడుకులు, అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గకుండా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.అదే సమయంలో దేశవ్యాప్తంగా...
Read More..ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో అధికార పార్టీ వైసిపి పూర్తిగా డీలా పడిపోయింది.ఇప్పటికే చాలా చోట్ల ఏకగ్రీవాలతో జోష్ మీద ఉన్న వైసిపి స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% స్థానాలు తామే సాధిస్తామని ఇప్పటి వరకు అయితే అంత...
Read More..కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.బయటకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు.కరోనా వైరస్ ఎప్పుడు, ఎలా వస్తుందా అని అందరూ భయాందోళనకు గురవుతున్నారు.అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ పలు దేశాల ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.అటు...
Read More..దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని చూస్తు్న్నారు చిత్ర యూనిట్.కాగా...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు మంచి హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మహేష్ సంక్రాంతి సీజన్లో మరో హిట్ కొట్టి తన సత్తా చాటాడు.కాగా ఈ సినిమా తరువాత మహేష్ మెగాస్టార్...
Read More..ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీస్తుందా అని అందరూ భయంతో బ్రతుకుతున్నారు.ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు అందరూ వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కాగా పలు రాష్ట్రాలు, దేశాలు ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలను చేపట్టారు.అయితే...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఎలాంటి బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిందో అందరికీ తెలిసిందే.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి ఎంటర్టైనర్గా రావడంతో ప్రేక్షకులు ఈ...
Read More..ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ను నిర్మూలించడానికి వాక్సిన్ ను తయారు చేసే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు.ఈ క్రమంలోనే జర్మనీ లోని ‘క్యూర్ వ్యాక్’ అనే ఔషధ సంస్థ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనేందుకు పరిశోధన చేస్తుంది.అయితే ఆ...
Read More..టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.బాహుబలి సృష్టికర్త రాజమౌళి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటం, తారక్, చరణ్లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అయితే...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జాన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాను ఓ పీరియాడికల్ లవ్ స్టోరీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.కాగా ఈ...
Read More..సూపర్ స్టార్ మహేష్బాబు 27వ చిత్రంపై సస్పెన్స్ కొనసాగుతుంది.గత కొంత కాలంగా మహేష్బాబు 27వ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తాడని వార్తలు వచ్చాయి.కాని ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మహేష్బాబు మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చే విషయమై ఆలోచిస్తున్నాడట.వంశీ ఇంకా...
Read More..టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ అమ్మడు తెలుగుతో పాటు హిందీలో కూడా వరుసగా చిత్రాలు చేస్తోంది.ఇలాంటి సమయంలో ఈమె వద్దకు హను రాఘవపూడి ఒక లేడీ ఓరియంటెడ్ స్టోరీతో వెళ్లాడట.ఫ్లాప్ దర్శకుడిగా ముద్ర...
Read More..టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ మరియు ఆయన కూతురు అల్లు అర్హా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారనే విషయం తెల్సిందే.తాజాగా మరోసారి అల్లు అయాన్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించాడు.అయాన్ వీడియోను...
Read More..ఈమద్య కాలంలో రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్లు విమర్శలకు తావిస్తున్నాయి.తాజాగా ఎన్నిక కమీషన్ తీరుపై రష్మీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెర తీశాయి.కరోనా ప్రభావం వల్ల ఎన్నికలను నిర్వహించడం సాధ్యం కాదు అంటూ ఎన్నికల కమీషనర్ ఎన్నికలను వాయిదా...
Read More..ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా గంట గంటలకు చేతులను శానిటైజర్స్ తో కడుక్కోవాలంటూ సూచించిన విషయం తెల్సిందే.కరోనా వైరస్ భారిన పడకుండా ఉండాలంటే ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కూడా శానిటైజర్స్ను తప్పకుండా వాడాలంటూ ప్రపంచ...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇటీవల తాను ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.డాక్టర్ పల్లవితో గతకొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్, ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి అనుమతి తీసుకోవడంతో వారు ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు.ఇక పెళ్లికి కూడా వారిద్దరు...
Read More..ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా ప్రభావం మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ బలపరీక్ష పై కూడా పడింది.మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం లో రాజకీయ సంక్షోభం నెలకొనడం తో కమల్ నాథ్ సర్కార్ ఈ రోజు బలపరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది.అయితే ఈ కరోనా...
Read More..అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం లవ్స్టోరి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాతో మరోసారి ఫిదా...
Read More..దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా...
Read More..ఏపీలో రాజకీయ గందరగోళం తలెత్తినట్లు గా కనిపిస్తోంది.స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగాజరుగుతున్న వేళ ఏపీలో అకస్మాత్తుగా ఎన్నికలను వాయిదా వేయడం ఏపీ అధికార పార్టీ వైసీపీ ని కలవరపాటుకు గురిచేసింది.దీంతో ఆ పార్టీ నాయకులంతా ఏకంగా ఎన్నికల కమిషన్ పై తీవ్రస్థాయిలో...
Read More..కరోనా దెబ్బ కి బెంబేలెత్తి పోతోంది అమెరికా.తొడగొట్టి మరీ ట్రంప్ కరోనాతో తేల్చుకుంటామని ప్రకటించిన వారం రోజుల్లోనే కరోనా దెబ్బకి టొరంటోల దాడి ఎంతో బెస్ట్ అనిపిచ్చేసింది.ఎంతో సమర్ధవంతగా కరోనాని ఎదుర్కుంటామని ప్రకటించిన ట్రంప్ కనీసం శానిటరీ మాస్క్ లు సైతం...
Read More..భారత దేశానికి యోగా ఓ అద్భుతమైన వరంగా భావిస్తారు.యోగా ద్వారా ఆరోగ్య లాభాలే కాకుండా మానసిక ప్రశాంత కూడా ఉంటుందని, మనిషి ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఆరోగ్యంగా ఉంటాదానికి యోగా ఎంతగానో ఉపయోగ పడుతుందని, కొన్నేళ్ళుగా యోగా భారతీయ సాంప్రదాయంలో భాగమనే...
Read More..కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది.ఈ వైరస్ అడుగు పెట్టిన చోట మారణహోమం జరుగుతోంది.లెక్కకి మించిన కేసులు వివిధ దేశాలలో నమోదు అవడమే కాకుండా మృతి చెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది.ఇదిలాఉంటే.కరోనా దెబ్బకి అగ్ర రాజ్యం సైతం అల్లలాడిపోతోంది.కరోనాని...
Read More..ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా పడ్డాయి.మార్చి చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేయాలని సంకల్పంతో ఏపీ సీఎం జగన్ పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు.ఈ మేరకు అన్ని ఏర్పాట్లను చేశారు.మార్చి నెలాఖరు లోపు ఎన్నికలను పూర్తిచేస్తే కేంద్రం నుంచి...
Read More..ప్రస్తుతం తెలంగాణాలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఆ పార్టీలో నాయకుల మధ్య మతాల యుద్ధం జరుగుతోంది.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఒక వర్గం వ్యతిరేకంగా మరో వర్గం మాటల దాడికి దిగుతున్నారు.ముఖ్యంగా తెలంగాణా...
Read More..ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దాటికి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి.ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి.ఇప్పటికే ఈ వైరస్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా వేలాది మరణాలు సంభవించాయి.ఇండియాలోనూ కరోనా ప్రభావం అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది.ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవతోంది.ప్రస్తుతానికి...
Read More..కరోనా ప్రపంచదేశాలను ఎలా భయబ్రాంతులకు గురి చేస్తుందో అందరికి తెలిసిందే.ఈ కరోనా ప్రభావం ప్రపంచదేశాల పై కూడా పడడం తో అన్ని దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి.అయితే కరోనా ప్రభావం తో గడగడలాడిస్తుండగా జనాలు భయాందోళనలు చెందుతున్నారు.మరోపక్క ఐఐటీ స్టూడెంట్స్ మాత్రం జై...
Read More..రష్యాను సుదీర్ఘకాలంగా పరిపాలిస్తున్న వ్లాదిమిర్ పుతిన్ తన అధికారానికి ఎదురు లేకుండా చేసుకున్నారు.నాలుగేళ్ల పదవీకాలం ఇంకా ఉండగానే, మరో 12 ఏళ్ల వరు అంటే 2036 వరకు తానే అధ్యక్షుడిగా ఉండేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.2024 తర్వాత మరో 12 ఏళ్లు...
Read More..కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నటుడిగా కూడా అందరికీ పరిచయమే.పోలీటీషియన్ గా కూడా బరిలోకి దిగినప్పటికీ పెద్దగా సక్సెస్ సంపాదించని నిఖిల్ గౌడ సినిమాలతో పరిచయస్తుడే.తెలుగులో జాగ్వార్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ ఆ తరువాత తెలుగులో ఎలాంటి సినిమాలు...
Read More..ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా అగ్రరాజ్య అధినేత డోనాల్డ్ ట్రంప్ ను సైతం భయాందోళనకు గురి చేసింది.తాజాగా బ్రెజిల్ ప్రతినిధుల టీం తన ఫ్లోరిడా రిసార్ట్కు వచ్చిన సమయంలో ట్రంప్ వారితో కలయదిరిగారు.అయితే ఆ టీమ్ లో చాలా మందికి కరోనా పాజిటివ్...
Read More..అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డెమొక్రాటిక్ ప్రైమరీలో జో బిడెన్ దూసుకెళ్తున్నారు.తాజాగా దేశంలోని అతిపెద్ద కార్మిక సమూహమైన నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ మద్ధతు పలికింది.కాలేజీ విద్యార్ధినులతోపాటు విద్యావంతులైన మహిళలు సభ్యులుగా ఈ అసోసియేషన్ డెమొక్రాటిక్ ప్రైమరీలో కీలకమైనదిగా చెబుతారు.డెమొక్రాటిక్ ప్రైమరీ ఎన్నికల్లో...
Read More..విడాకుల విచారణ చరిత్రలో ఇంగ్లాండ్లోని వేల్స్ కోర్టులు సంచలన నిర్ణయం తీసుకున్నాయి.న్యాయస్థానంలోని నాలుగు గోడల మధ్య జరిగే విచారణను ఇక నుంచి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు యూకే న్యాయశాఖ ప్రకటించింది.న్యాయవ్యవస్థపై ప్రజలకు అవగాహన పెంచే ప్రయత్నంలో భాగంగా...
Read More..తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరుపొందిన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.ఆ పార్టీ నాయకులు ఎవరూ రేవంత్ విషయంలో మద్దతు పలికేందుకు ఇష్టపడకపోవడం టిఆర్ఎస్ కు బాగా కలిసి...
Read More..తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఎన్నో సంక్షోభాలు చోటు చేసుకుంటున్నా, పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడేలా పార్టీకి చెందిన సీనియర్ నాయకులంతా ఒక్కొక్కరుగా వైసీపీ కండువా కప్పుకుంటున్నారు.ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నా, ఒకవైపు వైసిపి ఏకగ్రీవాలపై దృష్టి పెట్టి విజయదరహాసం...
Read More..దాదాపు 15 సంవత్సరాల క్రితం సూపర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టారు అనుష్క.కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చిన అనుష్క అరుంధతి సినిమా తరువాత అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఎక్కువగా నటించారు.అనుష్క కెరీర్ మొదలుపెట్టి...
Read More..నిన్న మారుతీరావు కూతురు అమృత పోలీసుల సహకారంతో తల్లి గిరిజను కలిశారు.తండ్రి మరణించిన వారం రోజుల తరువాత అమృత ఆమె తల్లిని కలవడంతో అక్కడ ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది.దాదాపు అరగంట పాటు అమృత తన తల్లితో ఏకాంతంగా మాట్లాడారు.అమృత తన బాబాయ్...
Read More..స్వాతంత్ర్య సమరయోధుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బ్రిటన్ రాజధాని లండన్లో నివసించిన ఇల్లు మూసివేతకు సంబంధించిన కేసులో భారత్ విజయం సాధించింది.అంబేద్కర్ హౌస్ను మ్యూజియంగా నడపడానికి వీల్లేదంటూ అనుమతి తిరస్కరించడంపై మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్ను యూకే...
Read More..మెగాస్టార్ సినిమాలో హీరోయిన్ అవకాశం అంటే ఎవరైనా ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుంటారు.కాని త్రిష మాత్రం షూటింగ్లో కొన్ని రోజులు పాల్గొన్న తర్వాత బాబోయ్ నా వల్ల కాదు అంటూ తప్పుకుంది.చిత్ర యూనిట్ సభ్యులపై విమర్శలు చేస్తూ మరీ ఆమె తప్పుకుంది.త్రిష...
Read More..‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ పడ్డప్పుడు ఏ దర్శకుడు అయినా చకచక సినిమాలు చేస్తూ పోతాడు.వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూ నాలుగు సినిమాలు వెనకేసుకోవడంతో పాటు నాలుగు రూపాయలు కూడా వెనకేసుకునేందుకు ప్రయత్నిస్తాడు.కాని గీత గోవిందం దర్శకుడు పరుశురామ్ను చూస్తుంటే మాత్రం...
Read More..ఏంటి ? ప్రపంచం అంత కరోనా వైరస్ కు వణుకుతుంటే ఆ వ్యాపారి 20 రూపాయలకు కరోనాను అమ్మేస్తున్నాడా? అసలు ఎం మాట్లాడుతున్నారు? అని మీకు సందేహం రావచ్చు.కానీ అది నిజం.అక్షరాలా నిజం.అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది.అతను 20 రూపాయలకు...
Read More..రంగస్థలం చిత్రం ఇండస్ట్రీ హిట్ అనే విషయం తెల్సిందే.నాన్ బాహుబలి రికార్డును దక్కించుకున్న రంగస్థలం చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించాడు.ఏ దర్శకుడు అయినా చిన్న హిట్ వస్తే వరుసగా సినిమాలను ప్లాన్ చేసుకుంటాడు.ఆ హిట్ను క్యాష్ చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడు.కాని సుకుమార్...
Read More..మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం నుండి త్రిష తప్పుకున్న విషయం తెల్సిందే.నాకు కథ చెప్పినప్పుడు నా పాత్ర గురించి నాకు చెప్పింది ఒకటి ఉంది.షూటింగ్కు వచ్చిన తర్వాత మారిపోయింది అంటూ సంచలన కామెంట్స్ చేసి తప్పుకున్న విషయం తెల్సిందే.త్రిష సినిమా నుండి...
Read More..నాని 25వ చిత్రంగా రూపొందిన ‘వి’ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేయాలనుకున్న విషయం తెల్సిందే.షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోబోతుంది.ఒకటి రెండు రోజుల్లో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అయ్యే అవకాశం ఉందని...
Read More..ఎన్నారైల మ్యారేజ్ రిజిస్ట్రేషన్ బిల్లుకు కేంద్ర విదేశీ వ్యవహారాల స్థాయి సంఘం శుక్రవారం ఆమోదాన్ని తెలిపింది.భారతీయ మహిళలను మోసపూరితంగా వివాహం చేసుకుంటున్న ఎన్ఆర్ఐలకు అడ్డుకట్ట వేసేందుకు గాను ‘‘ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఇండియన్ బిల్లు 2019’’...
Read More..కరోనా వైరస్.దీని ఎఫెక్ట్ దేశంపై ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటికే ఎన్నో ఇండస్ట్రీలు నష్టాల భారిన పడ్డాయి.ఇంకా ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ తెలుగు సినిమాలపై కూడా భారీగా పడింది.ఇప్పటికే ఈ కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు...
Read More..కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ అగ్ర రాజ్యాలను కూడా దడదడలాడిస్తుంది.ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ అత్యంత దారుణంగా వేగంగా వ్యాపిస్తుంది.ఈ నేపథ్యంలోనే ఇటీవలే...
Read More..మొన్నటి వరకు ఏపీ శాసనసభ మండలి రద్దు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.మూడు రాజధానులకు మద్దతుగా శాసనసభలో తీర్మానం చేసిన బిల్లును శాసన మండలిలో తిరస్కరించడంతో ఆగ్రహం చెందిన ఏపీ సీఎం జగన్ శాసనసభలో శాసనమండలిని రద్దు...
Read More..తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు కలవరం పుట్టిస్తున్నాయి.వాడివేడిగా స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైన తరుణంలో పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున అధికార పార్టీలోకి నాయకుల వలస వెళుతుండటంపై చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నారు.ఇప్పుడు...
Read More..ప్రపంచ దేశాలను వణికించేస్తుంది ఈ కరోనా వైరస్.రాజు-పేద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ కరోనా పలకరించుకుంటూ పోతుంది.ఎవరు ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ వైరస్ భారీ న పడి అందరూ అతలాకుతలం అయిపోతున్నారు.ఇప్పటి వరకు సామాన్యుల...
Read More..మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కార్ కు ఆ పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా గట్టి దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే.కాంగ్రెస్ పార్టీ లో ముఖ్య నేతగా ఉంటూ వచ్చిన జ్యోతిరాదిత్య ఉన్నట్టుండి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ లో...
Read More..వెండి తెరపై అనుష్క మెరిసి 15 సంవత్సరాలు పూర్తి అయ్యింది.సూపర్ చిత్రంతో నాగార్జునకు జోడీగా అనుష్క పరిచయం అయ్యింది.సూపర్ చిత్రం వర్క్పై ముంబయి వెళ్లిన పూరికి అనుష్క అక్కడ కనిపించిందట.ఆమెను హైదరాబాద్కు తీసుకు వచ్చి నాగార్జున ముందు ఉంచాడట.నాగార్జునకు బాగా నచ్చడంతో...
Read More..అనుష్క నటించిన ‘నిశబ్దం’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక తాజాగా జరిగింది.ఇదే సమయంలో అనుష్క తన 15 ఏళ్ల సినీ కెరీర్ను పూర్తి చేసుకున్నందుకు సెలబ్రేషన్ చేయడం జరిగింది.అనుష్కతో వర్క్ చేసిన పలువురు దర్శకులు మరియు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు...
Read More..తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు అమృతం సీరియల్ను అంత ఈజీగా మర్చిపోరు.ముఖ్యంగా 1980 కిడ్స్కు అమృతం సీరియల్తో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు.బుల్లి తెర అప్పుడప్పుడే ఆరంభం అవుతున్న సమయంలో అమృతం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.ప్రతి వారం...
Read More..తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ షీలా పెళ్లి అయ్యింది.చెన్నైలో సంతోష్ రెడ్డితో ఈ అమ్మడి వివాహం జరిగింది.షీలా పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు మరియు మిత్రులు మాత్రమే హాజరయ్యారు.సినీ వర్గాల వారికి పెద్దగా ఆహ్వానాలు అందినట్లుగా లేదని సమాచారం అందుతోంది.సినీ...
Read More..అక్కినేని హీరోలు నాగచైతన్య మరియు అఖిల్లు సమ్మర్లో తమ లవ్ స్టోరీ మరియు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నారు.అయితే తాజాగా తెలుగు రాష్ట్రాలను కరోనా భయం కంపించేలా చేస్తుంది.ఈ సమయంలో థియేటర్లను బంద్ చేయాలనే నిర్ణయం...
Read More..ఎప్పుడు గ్రూపు తగాదాలతో, నిత్యం వివాదాల్లో ఉండే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయంలో ఒకటయ్యారు.గత కొంత కాలంగా రేవంత్ రెడ్డి దూకుడు ఎక్కువైందని, తమ ప్రభావం ప్రజల్లోనూ, అధిష్టానం...
Read More..జనసేన పార్టీ ఆవిర్భావ సమయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో విషయాలు ప్రస్తావించారు.సాంప్రదాయ రాజకీయాలకు జనసేన దూరంగా ఉంటుందని, ప్రజలకు తాము సరికొత్త రాజకీయం చూపిస్తామని, తమకు కులాలు, మతాలు లేవని, ప్రజాసంక్షేమమే ఏకైక లక్ష్యమని పవన్ చెప్పారు.అంతేకాకుండా...
Read More..తెలంగాణ సీఎం టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ నిర్ణయం తీసుకున్నా అది సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది.మొదటి నుంచి ఇది టిఆర్ఎస్ లో చూస్తున్న, అమలవుతున్న వ్యవహారమే.తాజాగా తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను కెసిఆర్ ఎంపిక చేశారు.ముందుగా ఇచ్చిన మాట ప్రకారం...
Read More..రాజకీయ అవసరాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో తెలియదు.మితృత్వం, శత్రుత్వం అనేది ఆయా రాజకీయ పార్టీల అవసరాలను బట్టి ఉంటుంది.అప్పటి వరకు శత్రువు గా ఉన్నవాడే మిత్రుడు అవుతాడు.మిత్రుడే శత్రువు అవుతాడు.ఇవన్నీ రాజకీయాల్లో సర్వ సాధారణ అంశాలు.ఇప్పుడు ఏపీలో స్థానిక సంస్థల...
Read More..దర్శకుడు తేజ మొన్న ఆయన బర్త్డే సందర్బంగా ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలను ప్రకటించిన విషయం తెల్సిందే.ఆ రెండు సినిమాలను కూడా ఇదే ఏడాదిలో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తానంటూ ప్రకటించాడు.టైటిల్స్ను ప్రకటించిన దర్శకుడు హీరోల విషయంలో...
Read More..ఇటీవల గుంటూరు జిల్లా మాచర్ల లో వైసీపీ నాయకుల దాడిలో హైకోర్టు న్యాయవాది పారా కిశోర్ కు గాయాలు అయిన సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం అయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు.ఇటీవల వైసీపీ నాయకులు...
Read More..రెండు సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా ప్రకటించిన రజినీకాంత్ మరో అడుగు ముందుకు వేశారు.నిన్న మొన్నటి నుండి వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు.రజినీకాంత్ నేడు మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు.తన రాజకీయ పార్టీ పేరు ఏంటీ,...
Read More..పవన్ కళ్యాణ్ మరోసారి అల్లుడు సాయి ధరమ్ తేజ్ కోసం వచ్చాడు.నేడు సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా ప్రారంభోత్సవం జరిగింది.ఫిల్మ్ నగర్లోని దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు.ఒక వైపు వకీల్...
Read More..చిన్న చిన్న కారణాలతో హాస్టల్ లో ఉన్న విద్యార్ధులపై నిర్వాహకులు,సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తూ చుక్కలు చూపిస్తున్నారు.తాజాగా కేవలం తలస్నానం చేశారు అన్న ఒక్క కారణం తో సుమారు 120 మంది విద్యార్ధులపై ఒక టీచర్ చితకబాదిన ఘటన జనగామ జిల్లా లో...
Read More..బాహుబలి చిత్రం భారీ బడ్జెట్తో రూపొందినా కూడా భారీ వసూళ్లను నమోదు చేసింది కనుక నిర్మాతలకు లాభాలు వచ్చాయి.సాహో చిత్రం దాదాపుగా 350 కోట్ల బడ్జెట్తో రూపొందిన కారణంగా సినిమాకు భారీ వసూళ్లు వచ్చినా కూడా నిర్మాతలకు నష్టాలు మిగిలాయి.సాహో చిత్రంను...
Read More..బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది.కాని ఇప్పటి వరకు కమర్షియల్గా బిగ్గెస్ట్ సక్సెస్ మాత్రం ఈయనకు దక్కిందే లేదు.ఎప్పుడు కూడా ఫ్లాప్ లేదంటే ఒక యావరేజ్ మూవీనే ఈయనకు పడుతుంది.మంచి హిట్ కోసం వరుసగా ప్రయత్నాలు...
Read More..కరోనా పుణ్యమా అని ప్రపంచదేశాలు వణికిపోతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి సుమారు 4 వేల మంది మృతి చెందగా, లక్షల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు.చైనా లోని వూహన్ లో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచదేశాలకు పాకుతుంది.ఒక్క చైనా...
Read More..టిక్టాక్ దీని పేరు చెప్పగానే అందరూ చాలా ఎగ్జైట్ అయిపోతుంటారు.ఎందుకంటే ఈ టిక్ టాక్ లో వీడియో లు తీసి షేర్ చేసి పాపులర్ అవ్వాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.ఈ క్రమంలో కొందరు తమ ప్రాణాల మీదకు కూడా...
Read More..ఈమద్య కాలంలో పురుషుల్లో సంతాన సామర్థ్యం తగ్గుతుందని ఒక అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ఒక అధ్యయంలో తెలుసుకుంది.ఎంతో మంది సంతాన లేమి సమస్యతో బాధపడుతుండగా వారందరిని పరీక్షించిన వైధ్యులు ఎక్కువ శాతం వారు తీసుకునే ఆహారం మరియు వారు చేసే ఉద్యోగం...
Read More..‘స్థానిక’ సంస్థల ఎన్నికల్లో పొత్తులు, ఎత్తులు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి.రాష్ట్ర రాజకీయాలు వేరు, గ్రామ రాజకీయాలు వేరు వేరు కావడంతో ‘స్థానిక’ పరిస్థితులకు అనుగుణంగా నాయకులు వ్యవహరిస్తున్నారు.ఈ క్రమం లో రాష్ట్ర నాయకత్వం ఆలోచన ఎలా ఉన్నా గ్రామ స్థాయిలో పరిస్థితులకు...
Read More..మాజీ ఎంపీ,ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.వివేకా హత్య కేసుపై సిట్ అధికారులతో దర్యాప్తు జరిపించిన సంగతి తెలిసిందే.అయితే ఈ కేసును సీబీఐ కి అప్పగించాలి అంటూ ప్రతిపక్షాలు డిమాండ్...
Read More..కరోనా పేరు వినగానే జనాలు అప్రమత్తమైపోతున్నారు.ఎందుకంటే ఆ వైరస్ సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు.ఇప్పటికే ఈ వైరస్ సోకి వేల మంది మృతి చెందుతుండగా, మరోపక్క ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతూ వస్తుంది.అయితే...
Read More..2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి చర్యలతో వివాదాస్పదమౌతున్న విషయం తెలిసిందే.ఆమధ్య ప్రభుత్వ భవనాలపై కూడా వైసీపీ రంగులు పూసి వివాదాస్పదమైన విషయం తెలిసిందే.అయితే తాజాగా తహసీల్దార్ కార్యాలయాల నుంచి జారీ అయ్యే కుల,ఆదాయ,నివాస ధ్రువీకరణ పత్రాలు...
Read More..ఇతర దేశాల సంగతి ఏమో కాని మన దేశంలో మాత్రం ఇంటి అల్లుడు అంటే చాలా గౌరవ మర్యాదలు ఉంటాయి.ముఖ్యంగా కొత్త అల్లుడు అంటే ఆ మర్యాదలే వేరు.జీవితంలో ఒక్కసారైనా కొత్త అల్లుడిగా అత్తారింటికి వెళ్లాలి, వారు ఇచ్చే గౌరవ మర్యాదలను...
Read More..తెలుగుదేశం పార్టీలో బాలయ్య వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది.గత టిడిపి ప్రభుత్వంలో బాలయ్య తన హవా కనిపించేలా, రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ ఉండేవారు.కానీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో అప్పటి నుంచి ఆయన మౌనం గానే...
Read More..బాహుబలి, సాహోల మాదిరిగానే ప్రభాస్ 20వ చిత్రం కోసం కూడా ఫ్యాన్స్, ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ అదుగో ఇదుగో అంటూ సంవత్సర కాలంగా నెట్టుకుంటూ వస్తున్నారు.ఇంకా ఎంత కాలం ఈ సినిమా...
Read More..ఇటీవల ఒక వైరస్ సోకి కోళ్లు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే.అయితే ఒకపక్క కరోనా భయం తో అల్లాడుతున్న జనాలు ఇలా కోళ్లు మృతి చెందుతుండడం అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది.అయితే అక్కడ కోళ్లు మాత్రమే కాకుండా గబ్బిలాలు కూడా మృత్యువాత...
Read More..తెలుగుదేశం పార్టీని అడుగడుగున ఇబ్బంది పెట్టడమే ఏకైక లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ పావులు కదుపుతోంది ఇప్పటికే టిడిపి బలహీనం చేసే విధంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుని హడావుడి చేస్తున్న ఏపీ సీఎం జగన్ ఇప్పుడు వైసీపీలోకి తెలుగుదేశం నాయకులను వరుసగా...
Read More..ఒకపక్క కరోనా మరణాలతో ప్రపంచదేశాలు వణికిపోతుంటే, కొందరు మాత్రం దానిని తమ ప్రయోజనము కోసం ఉపయోగించుకుంటున్నారు.ఈ కరోనా సోకింది అంటూ ఒక వ్యక్తి ఆఫీసు కు డుమ్మా కొట్టడం కోసం అబద్దం ఆడాడు.దీనితో ఆటను పనిచేస్తున్న కార్యాలయాన్ని కూడా బంద్ చేయాల్సివచ్చింది.ఈ...
Read More..హీరోయిన్ అమలా పాల్ దర్శకుడ విజయ్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.ప్రేమలో మూడు సంవత్సరాలు ఉన్న ఈ అమ్మడు పెళ్లి అయిన తర్వాత కనీసం ఒక్క సంవత్సరం అయినా ఉండలేదు.ఈ జంట పెళ్లి అయిన కొన్ని నెలలకే విడిపోవాలని నిర్ణయించుకున్నారు.వీరి పెళ్లి...
Read More..బాలీవుడ్లో హిట్ అయిన పింక్ సినిమాను తెలుగులో పవన్ హీరోగా ‘వకీల్ సాబ్’గా రీమేక్ చేస్తున్నారు.వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.లేడీ ఓరియంటెడ్ చిత్రం అవ్వడంతో పాటు మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం ఇది.పింక్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు...
Read More..