తమిళ నటుడు ధనుష్, కార్తీక్ సుబ్బా రాజు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంను తెలుగులో జగమే తంత్రం అనే పేరుతో విడుదలవుతుంది.
వై నాట్ స్టూడియోస్ నిర్మిస్తున్నా ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రం కు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ ఫోస్టర్ ను ఐశ్వర్య లక్ష్మి నాయిక విడుదల చేసింది.
ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది.పాత్రలను పరిచయం చేస్తూ సాంకేతిక వర్గం వివరాలను తెలియజేసే విధానం ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రంలో ధనుష్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు.ఒక్కటి క్లాస్ మరొక్కటి క్లాస్.ధనుష్ తెల్లని దుస్తులు ధరించి తుపాకి పేలుస్తూ మాస్ లుక్ తో ఆకట్టుకున్నాడు.మరొక్కటి క్లాస్ లుక్ పరిచయం అవ్వుతూ సినిమా పై అంచనాలు పెంచాడు.ఈ చిత్రం మే 1 న ప్రేక్షకుల ముందుకు రానున్నది.