పార్లమెంట్ ఎన్నికలకు టీ.కాంగ్రెస్ సిద్ధం.. లోక్ సభ స్థానాలకు ఇంఛార్జులుగా మంత్రులు..!

పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధం అవుతోంది.ఈ మేరకు రాష్ట్రంలోని లోక్ సభ స్థానాలకు ఇంఛార్జులుగా మంత్రులకు కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించింది.

 T. Congress Is Ready For The Parliament Elections.. Ministers In Charge Of Lok S-TeluguStop.com

ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండేసి లోక్ సభ స్థానాల బాధ్యతలను స్వీకరించారు.

చేవెళ్ల, మహబూబ్ నగర్ ఇంఛార్జ్ గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారించనున్నారు.

ఆదిలాబాద్, మహబూబాబాద్ ఇంచార్జ్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉండనున్నారు.అలాగే ఖమ్మం ఇంఛార్జ్ గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ ఇంఛార్జ్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ ఇంఛార్జ్ గా పొన్నం ప్రభాకర్, నాగర్ కర్నూల్ ఇంఛార్జ్ గా జూపల్లి కృష్ణారావు, పెద్దపల్లి ఇంఛార్జ్ గా శ్రీధర్ బాబు ఉండనున్నారు.

అదేవిధంగా వరంగల్ ఇంఛార్జ్ గా కొండా సురేఖ, భువనగిరి ఇంఛార్జ్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube