ఈనెల 28వ తేదీ తెలంగాణలో నుంచి ‘ప్రజాపాలన’

తెలంగాణ సచివాయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ అయ్యారు.

 'prajapalana' From Telangana On 28th Of This Month-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులో సభలు నిర్వహించనున్నారు.ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలను నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారు.

ఈ క్రమంలోనే ప్రజాపాలనపై కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube