జిల్లెల్ల గ్రామ రాధాకృష్ణ యాదవ సంఘం ఏకగ్రీవ ఎన్నిక

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో యాదవ సంఘం పెద్దమనుషుల సమక్షంలో బుధవారం నూతన కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.సంఘం అధ్యక్షులు గా ఆసరి బాలరాజు యాదవ్, ఉపాధ్యక్షులు ఉదుతల నరేందర్ యాదవ్,

 Jillella Village Radhakrishna Yaadava Committee Elected, Jillella Village ,radha-TeluguStop.com

ప్రధాన కార్యదర్శి కోతపెల్లి శ్రీనివాస్ యాదవ్, క్యాషియర్ ఉడుతల శ్రీనివాస్ యాదవ్, జనరల్ సెక్రెటరీ బొడ రాజు యాదవ్,ముఖ్య సలహాదారులు చౌడవెని వెంకటి యాదవ్, దుగ్యాని పర్శారములు యాదవ్, గుండెల్లి నర్సయ్య యాదవ్, నూకల లచ్చయ్య యాదవ్, ఉడుతల బుచ్చయ్య యాదవ్ లను ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు, యాదవ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube