అధికారంలో ఉన్న వాళ్లే ఫిర్యాgదు చేయడం దౌర్భాగ్యం..: ఎంపీ కనకమేడల

ఏపీ టీడీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిశారు.ఈ మేరకు రాష్ట్రంలో ఓట్ల తొలగింపుతో పాటు బోగస్ ఓట్ల నమోదుపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.

 అధికారంలో ఉన్న వాళ్లే ఫిర్యాg-TeluguStop.com

ఏపీలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని టీడీపీ ఫిర్యాదులో పేర్కొంది.అధికారంలో ఉన్న వాళ్లే ఫిర్యాదు చేయడం దౌర్భాగ్యమని ఎంపీ కనకమేడల అన్నారు.

తాము ఫిర్యాదు చేస్తామని తెలిసి ముందే వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారన్నారు.పది లక్షల దొంగ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్న ఎంపీ కనకమేడల వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడంపైనా ఫిర్యాదు చేశామని తెలిపారు.

అయితే ఈ ఫిర్యాదులపై స్పందించిన అధికారులు ఈనెల 22న ఏపీకి వస్తామన్నారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube