తెలంగాణలో ఘర్ వాపసీ జరుగుతోంది.. రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల భేటీ ముగిసింది.కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న ఇద్దరు నేతలు హస్తినకు వెళ్లిన సంగతి తెలిసిందే.

 Ghar Return Is Going On In Telangana.. Rahul Gandhi-TeluguStop.com

కాగా జూలై 2న ఖమ్మంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.ఈ క్రమంలో సభకు రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను పొంగులేటి, జూపల్లిలు ఆహ్వానించారని తెలుస్తోంది.

ఈ భేటీ అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు తిరిగి రావడం ఆనందంగా ఉందని తెలిపారు.ఈ క్రమంలోనే తెలంగాణలో ఘర్ వాపసీ జరుగుతుందన్నారు.

అదేవిధంగా కేసీఆర్ హఠావో.తెలంగాణ బచావో నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube