ఏపీ వైసీపీలో మరో పదకొండు మంది అభ్యర్థుల మార్పు..!!

ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుపై తీవ్ర కసరత్తు చేస్తోంది.ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో వైసీపీ అధిష్టానం మార్పులు చేసిన సంగతి తెలిసిందే.

 Eleven More Candidates Change In Ap Ycp..!!-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇవాళ మరో పదకొండు మంది అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్టానం ప్రకటించనుందని సమాచారం.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో అభ్యర్థుల మార్పు జరిగింది.

ఈ మేరకు పదకొండు మంది అభ్యర్థులను ప్రకటించనున్న హైకమాండ్ మిగిలిన స్థానాలను రేపు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube