ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముగిసిన నిందితుల కస్టడీ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల కస్టడీ ముగిసింది.కేసులో నిందితులుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్ లతో పాటు అభిషేక్ బోయినపల్లిల ఈడీ కస్టడీ ముగిసింది.

 Custody Of Accused In Delhi Liquor Scam Ends-TeluguStop.com

ఈ మేరకు నిందితులను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు.నవంబర్ 10న శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అదేవిధంగా సెప్టెంబర్ 27న విజయ్ నాయర్, అక్టోబర్ 10న అభిషేక్ బోయినపల్లిలను అదుపులోకి తీసుకున్నారు.నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్ పై ప్రత్యేక కోర్టు విచారణ జరపనుంది.

సౌత్ గ్రూప్ లావాదేవీల్లో నిందితులు కీలక వ్యక్తులుగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube