ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు బీజేపీ ఎంపీ జీవీఎల్ లేఖ

ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ కు బీజేపీ జీవీఎల్ లేఖ రాశారు.సెక్షన్ 22- ఏ బాధితులకు న్యాయం చేయాలని గవర్నర్ ను ఆయన కోరారు.

 Bjp Mp Gvl's Letter To Ap Governor Biswabhushan Harichandan-TeluguStop.com

అదేవిధంగా విశాఖ భూ కుంభకోణాలపై జోక్యం చేసుకోవాలని లేఖలో విన్నవించారు.దసపల్లా భూములు ప్రైవేట్ భూములు ఎలా అవుతాయని ఆయన ప్రశ్నించారు.

విశాఖ భూములను టిడిపి, వైసిపి దోచుకుంటున్నాయని జీవీఎల్ ఆరోపించారు.గతంలో టిడిపి కార్యాలయం పెట్టుకుని భూములు పంచారన్న జీవీఎల్.

భూ మాఫియాను కాపాడేందుకు సిట్ నివేదికను తొక్కి పెట్టారని ప్రశ్నించారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం కూడా నివేదికలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube